– గ్రీవెన్స్ లో ఓ మహిళ ఫిర్యాదు – భూ కబ్జాలపై పోటెత్తిన అర్జీలు – స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు మంగళగిరి, మహానాడు: కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ శివలీల మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఆమె అర్జీని అందిస్తూ.. తాము కొనుగోలు చేసిన భూమిని వైసీపీ నేతలు కబ్జా […]
Read Moreరాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణ పై సమాచారం ఇవ్వండి
– మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకృతి,పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యయానే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండి.రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ఎంత పెద్ద వాళ్లు ఉన్న చెరువులు , కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారు. ఈరోజు సమాజంలో మన […]
Read Moreవిద్యార్థులకు ఆర్బీఐ క్విజ్
– రూ. 10 లక్షలు గెలుచుకునే అవకాశం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) స్థాపించి 90 ఏళ్లు పూర్తయింది.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాలేజీ విద్యార్థుల కోసం ‘ఆర్బీఐ 90 క్విజ్’ ను ప్రకటించింది. ఈ పోటీలో విజయం సాధించిన విద్యార్థులు రూ. 10 లక్షల బహుమతి గెలుచుకోవచ్చు.. దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ పోటీ కోసం ఆన్లైన్లో ఆడిషన్స్ నిర్వహిస్తారు. అనంతరం వివిధ దశల్లో రాష్ట్ర చాంపియన్ను ఎంపిక […]
Read Moreఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియను వేగవతం చేయండి
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి జూపల్లి వినతి సెప్టెంబర్ నెలాఖరులోగా టెండర్లు ప్రారంభయ్యేలా చర్యలు తీసుకుంటామన్న గడ్కరీ న్యూ ఢిల్లీ, ఆగస్టు 24: కృష్ణా నదిపై సొమశిల (తెలంగాణ) – సంగమేశ్వర (ఆంధ్ర ప్రదేశ్) మధ్య డబుల్ డెక్కర్ కేబుల్ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రక్రియవేగవంతం అయ్యేలా చూడాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు […]
Read Moreజగన్… శవ రాజకీయాలు వద్దు
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హితవు పలికారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఉదయం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం అనకాపల్లి వచ్చిన జగన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారన్నారు. రాజకీయపరమైన విమర్శలు చేశారని, కాని ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వహించిందని స్పష్టం చేశారు. కేజీహెచ్ […]
Read Moreఅక్కినేని వాదన అబద్ధం
ఎన్ కన్వెన్షన్పై స్టే లేదు నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతి లేదు అవన్నీ అనధికార నిర్మాణాలే చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశాం ఎఫ్టీఎల్లో కట్టడాలు ఉన్నందుకే కూల్చివేశాం చెరువును పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు – హైడ్రా చీఫ్ రంగనాధ్ హైదరాబాద్: బీఆర్ఎస్-వైసీపీలకు ఇష్టుడైన నటుడు-నిర్మాత-స్టుడియో అధినేత అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్- కన్వెన్షన్ కూల్చివేత సినీ-రాజకీయ రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కినేనికి చెందిన ఈ కట్టడాలను హైడ్రా నేలమట్టం […]
Read Moreనెరవేరిన సీఎం హామీ.. ఇద్దరికి ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ
అమలాపురం, మహానాడు: వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఇద్దరు వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందాయి. ఒక్కొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ ఖరీదు1.5 లక్షలు. అమలాపురం కలెక్టరేట్ లో స్కూటర్లను కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు […]
Read Moreబాపట్లలో 20 మంది విద్యార్థునులకు అస్వస్థత
బాపట్ల: కాఫీ పొడిలో నిమ్మకాయ కలిపిన మిశ్రమాన్ని తాగిన 20 మంది విద్యార్థునులు అస్వస్థతకు గురయ్యారు. బాపట్లలో ఓ పాఠశాలలో ఆరో తరగతి చదివే విద్యార్థిని తోటి విద్యార్థునులకు కాఫీ పొడిలో నిమ్మకాయ కలిపి ఇచ్చింది. దీంతో ఆ మిశ్రమం తాగిన 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురై బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. జిల్లా డిప్యూటీ కలెక్టర్ విద్యార్థులను పరామర్శించారు.
Read Moreపలాసలో పాఠశాల విద్యార్థినిలకు లైంగిక వేధింపులు
శ్రీకాకుళం, మహానాడు: కాశీబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు అదే అదే తరగతికి చదువుతున్న ఓ విద్యార్థి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లినా… లైంగిక వేధింపులపై స్పందించకపోవడంతో విద్యార్థినిలు వారి తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. అనంతరం వారు మాట్లాడుతూ… ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఫిర్యాదు అందినప్పటికీ ఎటువంటి […]
Read Moreఆరోగ్యాన్ని మించిన సంపద లేదు
– ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గుంటూరు, మహానాడు: ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని, స్వచ్ఛంద సేవా సంస్థల వైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించగలిగితే గ్రామీణ ఆరోగ్య ప్రమాణాలు మెరుగవుతాయని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. గుంటూరులోని ది విశాఖ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, మానవత, కొరిటాల ఇందిర శేషగిరిరావు ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ది […]
Read More