కోరిక తీర్చాలని బెదిరించాడు

– టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై చంద్రబాబుకు బాధితురాలి లేఖ – పోలీసులకు ఫిర్యాదు – ఆ వీడియో మార్ఫింగ్: ఎమ్మెల్యే ఆదిమూలం సత్యవేడు: టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితురాలు సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది.ఎమ్మెల్యే ఆదిమూలం తనని వేధించాడని, తన కోరిక తీర్చాలంటూ బెదిరించాడంటూ లేఖలో తెలిపింది. ఎమ్మెల్యే తనకు ఫోన్ […]

Read More

రోజుకో అత్యాచారం.. ఇదేనా మార్పు?

– మంత్రి సీతక్కను నిలదీసిన మహిళా నేతలు హైదరాబాద్‌, మహానాడు: మహిళా భద్రతకు అభయమివ్వని ‘హస్తా’నికి అధికారమెందుకని, రోజుకో అత్యాచారం, గంటకో అఘాయిత్యం.. ఇదేనా మార్పు? అని మంత్రి సీతక్క ను అడ్డగించి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, ఇతర మహిళలు నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లాకి సంబంధించిన ఆదివాసీ ఆడబిడ్డపై గత నెల 31 న జరిగిన అత్యాచారం, హత్యయత్నం జరిగిందని వారు ఆందోళన […]

Read More

వరద బాధితులకు అండగా ఏపీ జేఏసీ

వరద బాధితులకు తన సేవలతో ఏపీ జేఏసీ అమరావతి అండగా నిలుస్తోంది వాంబే కాలనీ వాసులకు గురువారం మంచినీరు, ఆహార పదార్థాల పంపిణీ చేసింది. ఇప్పటికే ఒక రోజు వేతనం(బేసిక్‌ పే)ను విరాళంగా అందించింది. ఈ కార్యక్రమంలో చి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ అమరావతి కోశాధికారి కనపర్తి సంగీతరావు, మాజీ అధ్యక్షుడు వీవీ […]

Read More

కొల్లేటి లంక ప్రాంతాల్లో వరద ఉద్ధృతి

– ప్రజలను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే చింతమనేని ఏలూరు, మహానాడు: ఏలూరు రూరల్ మండలంలోని కొల్లేటి, పరిసర గ్రామాల్లో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం మరోసారి కొల్లేటి లంక గ్రామాల్లో పర్యటించారు. రహదారిపై వరద నీరు ప్రవహిస్తూ ఉండటం, క్రమేపీ నీటి ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక కూటమి నాయకులు, గ్రామస్తులు, అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం, చాటపర్రు […]

Read More

వరద బాధితులకు ఆహార అందిస్తున్న రాముడు టీం

విజయవాడ: పడమట విజయవాడ కృష్ణ లంక 16వ డివిజన్ పరిధిలో రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో వరద బాధితులకు సాయంత్రం ఆహారం పంచేందుకు మంత్రి టీమ్ (రాముడు టీమ్) సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆహారం కోసం వేచి ఉన్న వారి ఆకలి తీరుస్తున్నారు. ప్రతి కాలనీలో టీమ్ సభ్యులు చేరుకొని ఎక్కడిక్కడ వేగంగా ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. రాముడు టీమ్ సభ్యులు అందిస్తున్న […]

Read More

జైనూర్ ఘటనను తీవ్రంగా ఖండించిన వీహెచ్‌పి

– బాధితురాలికి కార్పొరేట్ వైద్యం అందించాలి – నిందితులను కఠినంగా శిక్షించాలి – దోషులకు మద్దతు పలుకుతున్న స్థానిక డిఎస్పిని సస్పెండ్ చేయాలి – గిరిజన ప్రాంతంలో చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ముస్లింలను ఖాళీ చేయించాలి – రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలి – గిరిజన మహిళలపై దాడిని ఖండిస్తూ.. మానవహక్కులు, మహిళా సంఘాలు స్పందించాలి హైదరాబాద్: సభ్య సమాజం విస్తు పోయేలా చోటు చేసుకున్న […]

Read More

నిత్యావసర సరుకులు పంపిణీకి ఏర్పాట్లు

విజయవాడ: వరద బాధితులకు ఏవిధంగా ప్రభుత్వం సహాయం అందించాలన్న దానిపై ముఖ్యంగా నిత్యావసర సరుకుల పంపిణీపై మంత్రుల బృందం చర్చించింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చం నాయుడు,గృహ నిర్మాణం,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి,పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లతో కూడిన మంత్రుల బృందం అధికారులతో కలిసి గురువారం […]

Read More

బుడమేరు ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

– గండ్లుపడిన ప్రాంతాలను పరిశీలించిన సీఎం అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఉదయం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సీఎంను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. వారి నుంచి విరాళాలు తీసుకున్న అనంతరం సిఎం ఎనికేపాడు వెళ్లారు. అక్కడ నుంచి పొలాల మీదుగా ప్రయాణించి రైవస్ కాలువ, ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరు […]

Read More

మేమంతా బాగున్నామని చంద్రబాబుకు చెప్పండి

• మంత్రి సవితతో పాత రాజరాజేశ్వరి పేట వాసులు • మీ బాధ్యత మాది • వరద బాధితులతో మంత్రి సవిత • 56వ డివిజన్ లో పర్యటన • ఇంటింటికీ వెళ్లి మందులు, ఆహారం పంపిణీ చేసిన మంత్రి విజయవాడ : మా కోసం నడుంలోతు నీటిలో వస్తున్నారు. మేమంతా కోలుకున్నాం… బాగున్నాం… చంద్రబాబు బాగుండాలి…అని మంత్రి సవితతో పాత రాజరాజేశ్వరి పేట వాసులు తెలిపారు. ఇంటింటికీ వెళ్లిన […]

Read More

బాధితులకు అండగా ఉంటాం

– కృష్ణలంకలోని 21,22 వ వార్డుల్లో పర్యటించిన గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి విజయవాడ: వరద ప్రాంతాల్లోని ప్రజలు పరిశుభ్రతను పాటించాలని, అంటు రోగాలు ప్రభల కుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి మంత్రి ఆదేశించారు. బాధితులకు అందుతున్న సహాయం గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు సహాయక చర్యలో ఎంత మాత్రం అలసత్వం వహించవద్దని మంత్రి […]

Read More