– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హైదరాబాద్: ప్రముఖ మార్క్సిస్టు నేత, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన మృతి పట్ల సిపిఐ రాష్ట్ర సమితి ప్రగఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు కూనంనేని తెలిపారు. ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం […]
Read Moreచంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటి
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట చంద్రబాబును కలిసిన కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి – మర్యాద పూర్వకంగానే కలయిక – నాలుగోసారీ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడిని అభినందించిన మంత్రి విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు […]
Read Moreఏచూరి సీతారాం శర్మ కు విప్లవ జోహార్లు…
బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ అమరావతి: గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ.. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆకస్మికంగా మరణం,ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందిన సందర్భంగా శ్రీధర్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ వారు గతంలో పేదల పక్షాన దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు […]
Read Moreకులగణనతో బీసీలకు న్యాయం చేయాలి
– మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్, మహానాడు: దేశవ్యాప్తంగా కులగణన కోసం ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14 తేదీ శనివారం హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద చేపట్టనున్నఓబీసీ సత్యాగ్రహంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పాల్గొనాలని మాజీ మంత్రి, భారాస ముఖ్య నాయకుడు వి.శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సత్యాగ్రహలో దేశవ్యాప్తంగా […]
Read Moreరేవంత్ రెడ్డికి ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల కృతజ్ఞతలు
ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు జర్నలిస్టులు న్యూ ఢిల్లీలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంతర్ రెడ్డి ని గురువారం కలిశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గాను ఢిల్లీ జర్నలిస్టుల బృందం ఈ సందర్భంగా సీఎం రేవంతరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాత్రికేయుల ఇండ్లు, హెల్త్ కార్డ్స్, అక్రిడేషన్ల గురించి చర్చించారు. ముఖ్యంగా మీడియా అకాడమీకి రూ. పదికోట్లు ప్రకటించినందుకు […]
Read Moreఆంధ్రా, తెలంగాణ అని రెచ్చగొట్టింది రేవంత్ రెడ్డి
– ఢిల్లీలో రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి ఉన్మాద చర్య – న్యాయం కోసం సీపీ ఆఫీసు మెట్లు ఎక్కాం – సైబరాబాద్ సీపీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం సందర్భంగా మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి హైదరాబాద్: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి ఉన్మాద చర్య. భౌతిక దాడులు చేయడం దారుణం. కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని సాధించి అభివృద్ది దారిలో […]
Read Moreరేవంత్రెడ్డి డైరెక్షన్లో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి
-దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను సస్పెండ్ చేయాలి – లేకపోతే ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ ఇంటి ముందు ముందు ధర్నా చేస్తాం – పోలీసులకు టీఏలు, డీఏలు రిలీజ్ అవట్లేదు – 12వ తేదీ వచ్చినా హోంగార్డులకు జీతాలు ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వం – మాజీ మంత్రి హరీశ్రావు – ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మీద జరిగిన దాడిపై సైబరాబాద్ జాయింట్ సీపీకి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రులు హరీశ్రావు, […]
Read Moreఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు
– మాజీ ఎంపీ. బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి హైదరాబాద్: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి చెందడం పట్ల మాజీ ఎం.పీ. బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని , సంతాపాన్ని తెలిపారు. నాలుగు దశాబ్దాల కాలం నుంచి సీతారాంతో వ్యక్తిగత పరిచయం ఉందని, […]
Read More‘మనుషుల్లో దేవుడు చంద్రన్న’ పాట ఆవిష్కరణ!
విజయవాడ, మహానాడు: విజయవాడ నగరంలో వరద సృష్టించిన విధ్వంసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన నిరుపమాన సేవలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. చంద్రబాబు అవిరళ కృషి, అసమాన పట్టుదల చూసి ఒక స్ఫూర్తివంతమైన పాటను రచించానని గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. “మనుషుల్లో దేవుడు చంద్రన్న” అన్న ఈ పాటను నిర్మాత కె .ఎస్ .రామారావు ఆవిష్కరించారు. మాదాపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు దేశం పార్టీ […]
Read Moreఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భారీ విరాళం
– సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు అందజేత విజయవాడ, మహానాడు: వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ నాయకుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భారీ విరాళాన్ని ప్రకటించారు. సర్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వరబాధితులను ఆదుకోవడానికి తన శివశక్తి బయో టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ, శివశక్తి ఫౌండేషన్ ద్వారా రూ.50 లక్షలు సాయాన్ని సీఎం చంద్రబాబును కలిసి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో […]
Read More