– శ్రీవారి కల్యాణోత్సవాల నగలు పరిశీలించారా? – సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారా? లేదా? – అవి అసలువా? గిల్టువా? – గిల్టువైతే భక్తులను మోసం చేసినట్లే కదా? – జగన్ జమానాలో జ్యువెలరీ సెక్షన్ను చెల్లాచెదరు చేశారా? – నగల నిజాలు తెలియకూడదని జాగ్రత్త పడ్డారా? – ఇప్పుడు శ్రీవారు, అమ్మవారి నగలు నిజమైనవేనా? – నెయ్యి ఎపిసోడ్తో నగల భద్రతపైనా అనుమానాలు – నగల నాణ్యతను గతంలో అవుట్సోర్సింగ్కు […]
Read Moreకామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా పురందేశ్వరి
విజయవాడ, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ ప్రతినిధిగా, కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. ఈమేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు ఇచ్చారు. 2026 చివరి వరకు ఈ నియామకం వర్తిస్తుంది. సీపీఏ ఇండియా రీజియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలుగానే కాకుండా మహిళా పార్లమెంటేరియన్ల స్టీరింగ్ […]
Read Moreతండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. వేల కోట్లు దోచుకున్న జగన్
– వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు వేమూరు, మహానాడు: తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. వేల కోట్లు జగన్ రెడ్డి దోచుకున్నారని, తన అధికారంలో వ్యవస్థలన్నీ నాశనం చేశారని, ప్రభుత్వం వ్యవస్థలన్నిటిని గాడిని పెడతాం… రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆరోపించారు. అమర్తులూరు మండలం యలవర్రు గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొని, గడపగడపకు తిరిగి 100 రోజుల పాలన గురించి ప్రజలను […]
Read Moreతిరుమలలో శాస్త్రోక్తంగా శాంతి హోమం
– లోక కల్యాణార్థం, సర్వ దోషాల నివారణకు విశేష పూజలు – భక్తులు క్షమా మంత్రాన్ని పఠించాలి – టీటీడీ ఈవో శ్యామలరావు తిరుమల, మహానాడు: లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహించింది. శాంతి హోమం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల […]
Read Moreహైదరాబాద్ లో జగన్ పై కేసు
– న్యాయవాది కరుణ సాగర్ ఫిర్యాదు – ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు – జగన్ మెడకు లడ్డూ కల్తీ వ్యవహారం హైదరాబాద్ : లడ్డూ తయారీలో జరిగిన అవకతవకలపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ నేత జగన్ పై హైదరాబాద్ లో కేసు నమోదు అయ్యింది. హైకోర్టు న్యాయవాది కే. కరుణ సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల […]
Read Moreపల్లెల ప్రగతే ఎన్డీయే సర్కారు ధ్యేయం
– టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి మండలం తూర్పు వెంకటాపురం గ్రామంలో సోమవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. ఆమె పాల్గొని, మాట్లాడుతూ ఉత్తమ నాయకుల స్ఫూర్తితో దర్శి ప్రాంతంలో కక్షలకు, కారణ్యాలకు దూరంగా కులాలకు, మతాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా […]
Read Moreఆపద్భాందవులు!
ఉండవల్లి, మహానాడు: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. విజయవాడకు చెందిన ఏపీ టీపీవో అసోసియేషన్ ప్రతినిధులు రూ.2లక్షల విరాళం అందజేశారు. అలాగే, టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు 1,13,216 విరాళం, జేబీ ఎస్టేట్స్ అధినేత జే.పాండురంగారావు రూ.లక్ష, డాక్టర్ బి.హనుమయ్య రూ. 84,000, మెగా టౌన్ షిప్ రెసిడెంట్స్ వెల్ఫేర్ […]
Read Moreడయాలసిస్ కోసం ఆర్థికసాయం అందించి ఆదుకోండి
– 35వ రోజు మంత్రి ‘ప్రజాదర్బార్’ కు విన్నపాల వెల్లువ – అండగా ఉంటామని భరోసా ఇచ్చిన నారా లోకేష్ అమరావతి, మహానాడు: ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ 35వ రోజు ‘ప్రజాదర్బార్’ కు ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు.. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలను […]
Read Moreబొల్లాపల్లిలో ‘ఇది మంచి ప్రభుత్వం’
బొల్లాపల్లి, మహానాడు: బొల్లాపల్లిలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటింటికి తిరిగి 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ, సంక్షేమానందిస్తూ ‘ఇది మంచి ప్రభుత్వం’ అని ప్రజల చేత పిలిపించుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే […]
Read Moreకార్యకర్తకు గొట్టిపాటి లక్ష్మి ఆర్ధిక సాయం
దర్శి, మహానాడు: తూర్పు వెంకటాపురం గ్రామంలో అనారోగ్యం తో బాధపడుతున్న పార్టీ కార్యకర్త అరేటి నాగేశ్వరరావుని పరామర్శించి వైద్య వివరాలూ తెలుసుకొని ఆర్ధిక సహాయం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అందించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కడియాల లలిత్ సాగర్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే నారాపుసెట్టి పాపారావు, దర్శి […]
Read More