– పోలవరం పూర్తి అయితే రాయలసీమ సస్యశ్యామలం – నిడిమామిడి పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మంత్రి సవితా,ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పిలుపు నిడిమామిడి: వ్యవసాయాన్ని లాభసాటిగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు అశయమని రాష్ట్ర చేనేత ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పుట్టపర్తి మండలం నిడిమామిడి పంచాయతీ లో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిడి మామిడి గ్రామంలో […]
Read Moreప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతం
– పోస్టుల భర్తీ, ప్రమాణాల పెంపు -ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని విశ్వవిద్యాలయాలు – బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఛైర్ పర్సన్స్ గా ప్రముఖ పారిశ్రామికవేత్తలను నియమించేందుకు ప్రతిపాదనలు -పీపీపీ విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు -రాజధాని నవనగరాల్లో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ -వచ్చే ఏడాది నుంచి కరికులం మార్పునకు నిపుణులతో కమిటీ -రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో వీసీల ఎంపిక -విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ కు […]
Read Moreఎసిఏ తరుఫున సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటిరూపాయలు అందజేత
– చంద్రబాబును కలిసిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ : ఎసిఏ అధ్యక్షుడిగా ఎంపి కేశినేని శివనాథ్ ఎసిఏ తరుఫున వరద బాధితుల సహాయార్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల చెక్ ను సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేశారు. ఎసిఏ అధ్యక్షుడి ఎన్నికైన సందర్భంలో ఎంపి కేశినేని శివనాథ్ ఎసిఏ తరుఫున వరద బాధితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కి […]
Read Moreవరద బాధితులకు రేపు పరిహారం చెల్లింపు
– విజయవాడ కలెక్టరేట్ లో పరిహారం చెల్లింపును ప్రారంభించనున్న సిఎం చంద్రబాబు అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ నుంచి బాధితులకు ఈ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేయనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, బుడమేరు వరదలకు విజయవాలోని పలు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు […]
Read Moreఎదురుమొండి – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు
ఏ.ఐ.ఐ.బి. గ్రాంట్ ద్వారా నిర్మాణం • కృష్ణా తీరంలో కోత నిరోధానికి 700 మీటర్ల మేర ఆర్.సి.సి. పర్కుపైన్స్ వినియోగం • తక్షణమే పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం విజయవాడ: కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి – గొల్లమంద రోడ్డు ఇటీవలి భారీ వరదలతో ఛిద్రమైంది. ఈ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.13.45 కోట్లు వ్యయంతో అంచనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల […]
Read Moreభారత్ లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదు
– ఏపీ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ డా. ఎన్. తులసీ రెడ్డి గుంటూరు: భిన్నత్వంలో ఏకత్వం గల సమాఖ్య వ్యవస్థ కొనసాగుతున్న భారతదేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, అవశ్యకత లేదని రాజ్యసభ మాజీ సభ్యులు, ఏపీ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ డా! ఎన్. తులసీ రెడ్డి పేర్కొన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జమిలి ఎన్నికలు అవసరమా? సాధ్యమా? అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి […]
Read Moreకొంతమంది నిజమైన క్రైస్తవులు కాదు
– అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు – ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఉండి, మహానాడు: కులరహితమైన క్రైస్తవ మతంలో కొనసాగుతూ, తాము దళితులమని చెప్పుకునేవారు నిజమైన క్రైస్తవులు కాదని, అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆచరించని వారు కూడా అంబేద్కర్ వారసులు కాదని ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత ధైర్యంగా ఈ మాటలను చెప్పరని ఆయన పేర్కొన్నారు. ఈ […]
Read More‘దర్శి’లో మెగా కంటి వైద్య శిబిరాలు
– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వెల్లడి దర్శి, మహానాడు: దర్శి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మెగా కంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. తొలి విడత దొనకొండలో అక్టోబర్ ఆరోతేదీన మెగా కంటి శిబిరాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇదే విధంగా ప్రతి నెల మొదటి వారంలో ఐదు మండలాలలో మెగా కంటి […]
Read Moreవైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు వేధింపులు
– ‘వారధి’కి ఫిర్యాదు విజయవాడ, మహానాడు: వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు వేధింపులకు గురయ్యారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను వేధింపులు గురిచేసిన వైసీపీ ప్రభుత్వం వల్ల పాలన అస్తవ్యస్తంగా మారిందని, కూటమి ప్రభుత్వం పాలనను గాడిలో పెట్టిందన్నారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వారధి కార్యక్రమానికి ఈ మేరకు ఒక ఫిర్యాదు అందిందని ఎమ్మెల్యే తెలిపారు. పశు సంవర్ధక శాఖ లో […]
Read Moreచీకట్లో దొంగల్లా చేపలను కొట్టేసిన వైసీపీ నేతలు!
చంద్రబాబు ఇంటిపై దాడి.. నిందితులపై చర్యలకు ఫిర్యాదు • మహిళపై అత్యాచారం.. ఫోన్లో రికార్డు చేసి, బెదిరింపులు మంగళగిరి, మహానాడు: మాజీ మంత్రి జోగి రమేష్ అండదండలతో నాడు చీకట్లో దొంగల్లా వైసీపీ నేతలు కొల్లాటి బాలగంగాధరరావు, కొల్లాటి పోతురాజు, సత్యనారయణ, తిరుమాను రమేష్ లు రాత్రుల్లో వచ్చి కృత్తివెన్ను మండలం శీతనపల్లి వద్ద ఉన్న 50 ఎకరాల మంచినీటి చెరువులోని చేపల మొత్తాన్ని దోచుకెళ్లారని.. పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి […]
Read More