‘సుస్థిరమైన అభివృద్ధి’కి శాసన వ్యవస్థలు ఎనలేని కృషి

– తెలంగాణ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంలోని ప్రధాన కమిటీ హాల్ లో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన జరుగుతున్న 10వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ లో తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి డిప్యూటి చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, లేజిస్లేటివ్ సెక్రెటరీ డాక్టర్‌ వి.నరసింహాచార్యులు, జాయంట్ సెక్రెటరీ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంగళవారం […]

Read More

జగన్‌కు మరో ఝలక్

వైసీపీ ఎంపి ఆర్ కృష్ణయ్య రాజీనామా – కృష్ణయ్య రాజీనామా ఆమోదం – రాజ్యసభలో 8కి పడిపోయిన వైసీపీ బలం – ఇటీవలే మోపిదేవి, బీదా మస్తాన్ రాజీనామా – బీజేపీలో చేరనున్న కృష్ణయ్య? ( సుబ్బు) వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు వరస వెంట వరస శరాఘాతాలు తగులుతున్నాయి. బీవసీ ఓట్ల కోసం ఆయన ఏరికోరి తెలంగాణ నుంచి తెచ్చుకుని.. రాజ్యసభ సీటు ఇచ్చిన బీసీ నేత […]

Read More

జాతీయ సదస్సు సమీక్షకునిగా భమిడిపాటి

శ్రీకాకుళం, మహానాడు: రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న జాతీయ సదస్సు లో సమీక్షకునిగా ప్రముఖ రచయిత భమిడిపాటి గౌరీశంకర్ ను ఆహ్వానించింది. స్థానిక గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనేజ్ మెంట్ కళాశాలలో తెలుగు విభాగాధిపతి గౌరీశంకర్‌ పనిచేస్తున్నారు. కథ, వ్యాసం, కవిత ప్రక్రియలలో పద్దెనిమిది పుస్తకాలు ప్రచురించారు. ఈ సందర్బంగా ఆయనను సంస్థల అధినేత జీవీ స్వామి నాయుడు, ప్రిన్సిపాల్ […]

Read More

అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం

– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు, మహానాడు: అభివృద్ధిలో పెదకూరపాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేస్తామని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. ఐదవ రోజు “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజా వేదికలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వంద రోజులుగా చేసిన […]

Read More

శ్రీవారిని మోసం చేసేవారు కాలగర్భంలో కలిసిపోతారు

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వేల్పూరు, మహానాడు: కలియుగ దైవాన్ని మోసం చేసేవారు ఎవరైనా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఇప్పటికే దేవుడు, ప్రజలు వారిని శిక్షించారని, ఇప్పటికీ బుద్ధి మారకపోతే మట్టిగొట్టుకు పోవడం ఖాయమన్నారు. శావల్యాపురం మండలం వేల్పూరులో ఇంది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్ పి.అరుణ్‌బాబు, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌, మాజీ […]

Read More

సంక్షేమం అందించే ఏకైక ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం

– ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు, మహానాడు: సంక్షోభంలోనూ సంక్షేమం, అందిస్తూ ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మంగళవారం 36వ డివిజన్ స్తంభాలగరువు, గ్యాంగ్ కాలనీ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ విజయాలను […]

Read More

ప్రభుత్వ విధానాలకు ఇసుక లారీ ఓనర్ల అంగీకారం

– లారీల యజమానులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం – బుధవారం నుండి పెండింగ్ లో ఉన్న ఇసుక లోడింగ్ ప్రారంభం – ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ: ఉచిత ఇసుక రవాణాకు సంబంధించి లారీల యజమానులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ప్రభుత్వం నిర్దేశించిన విధానంలోనే రవాణా కార్యకలాపాలు నిర్వహించేందుకు వారు అంగీకరించారు. మంగళవారం సచివాలయంలోని గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు […]

Read More

తిరుమల పవిత్రతను కాపాడుతాం

– ఎమ్మెల్యే గళ్ళ మాధవి గుంటూరు, మహానాడు: కలియుగ ప్రత్యక్ష దేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి గుడిలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలకు సంఘీభావంగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుండి […]

Read More

నగర పాలక సంస్ధలలో డ్రోన్ సేవల వినియోగం

– భిన్న కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రచారం కోసం డ్రోన్‌లు – నగర పాలక సంస్ధలలో పైలెట్ ప్రాజెక్టు – స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు విజయవాడ: స్వచ్చాతా హీ సేవ లక్ష్య సాధనలో డ్రోన్ సేవలను వినియోగించుకోనున్నట్లు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు క్రింద రాష్ట్రంలోని వివిధ నగర పాలక సంస్ధలలో డ్రోన్ సేవలను ప్రతిపాదించామన్నారు. ఎపి డ్రోన్స్ కార్పొరేషన్‌తో మద్దతుతో పరిశుభ్రత […]

Read More

అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

– కమిషనర్ శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు తమ పరిధిలోని ప్రాంతాల్లో ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం కమిషనర్స గర కాలనీ, రామిరెడ్డి తోట, ఓల్డ్ క్లబ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలను సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. […]

Read More