బందరు పోర్టు ను సందర్శించిన బాబు

మచిలీపట్టణం: కృష్ణా జిల్లా లో పర్యటనలో భాగంగా మచిలీపట్టణం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనలో స్వల్ప మార్పు చేసుకున్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో రాష్ట్ర గనులు, ఆబ్కారీ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి చేసిన విజ్ఞప్తి మేరకు మచిలీపట్టణం పోర్ట్ ను అధికారులతో కలిసి బుధవారం ముఖ్యమంత్రి పరిశీలించారు. అధికారులు, పోర్ట్ ఇంజినీర్లతో కలిసి బందరు పోర్ట్ మాస్టర్ ప్లాన్ పరిశీలించి, […]

Read More

డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరిని ఓటర్లు నమోదు చేయించాలి

– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ పెదకూరపాడు, మహానాడు: స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐదు మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరూ తమ ఓట్లు నమోదు చేసుకునేలా నాయకులు పనిచేయాలని సూచించారు. అన్ని […]

Read More

విలువలతో కూడిన విద్య అవసరం

– ఎస్పీ సరిత గుంటూరు, మహానాడు: నేటి విద్యా విధానంలో విలువలతో కూడిన బోధన అవసరమని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె.జి.వి. సరిత పేర్కొన్నారు. ఇక్కడి భాష్యం విద్యాసంస్థల ఆడిటోరియంలో బుధవారం జరిగిన మానవత ఆవిర్భావ దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులలో మానవత విలువలు, పోటీ తత్వం, సానుకూల దృక్పథాలను చిన్న వయసు నుండే నేర్పాలని కోరారు. 145 కోట్ల జనాభా […]

Read More

ఎన్ని ట్రిక్కులు వేసిన… ఆధారాలతో అడ్డంగా దొరికారు!

– తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సిందేనన్న శీర్షికతో సాక్షి దినపత్రికలో పచ్చి అబద్ధపు కథనం – గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్న సాక్షి దినపత్రిక యాజమాన్యం – లాకప్ లో నన్ను చిత్రహింసలకు గురిచేసిన కేసులో A3 నిందితుడిగా సాక్షి దినపత్రిక యజమాని – లాకప్ లో నన్ను చితకొట్టే క్రతువు పూర్తి చేసిన పీవీ సునీల్ కుమార్… – ప్యాలెస్ లో ఉన్న రుత్వికుడికి వీక్షించే అవకాశం కల్పించాడు […]

Read More

జగన్ సాబ్.. జర దేఖో

– తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కూతురు – కుమార్తె తరఫున తానే సంతకం చేసిన పవన్ – తన కుమార్తెలు బాప్టిజం తీసుకున్నారని గతంలోనే ధైర్యంగా చెప్పిన పవన్ – తిరుమలలో కూతుర్లతో సాంప్రదాయం పాటించి మెప్పించిన పవన్ కల్యాణ్ – ఎన్నోసార్లు తిరుమలకు వెళ్లినా ఇప్పటిదాకా డిక్లరేషన్ ఇవ్వని జగన్ – తాను హిందువా? క్రైస్తవుడా అన్న దానిపై స్పష్టత ఇవ్వలేని జగన్ – పైగా ఇదేం […]

Read More

పరిశుభ్రత జీవన విధానంలో భాగం కావాలి

– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచిలీపట్టణం: పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక ఏ జె. కళాశాల ఆవరణలో ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పారిశుధ్య కార్యక్రమంలో అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం గ్రామాల అభివృద్ధి ద్వారానే సాధ్యమన్నారు. […]

Read More

పేదలకు ఇచ్చిన మాటను నెరవేర్చిన బాబు

– తలారి గంగమ్మ, కవిత కుటుంబాలకు అండగా నిలిచిన ప్రభుత్వం – ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పుచ్చకాయలమడ గ్రామానికి చెందిన తలారి గంగమ్మ కుమారుడు అశోక్ కుమార్ కు ఎలక్ట్రికల్ ఆటో, కవిత భర్త వైద్యం ఖర్చులకు సిఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందచేసిన జిల్లా కలెక్టర్, పత్తికొండ ఎమ్మెల్యే కర్నూలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. మీ కష్టాలు […]

Read More

తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోండి

– డెడ్‌లైన్‌… 4వతేదీ మధ్యాహ్నం ఒంటి గంట! – ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా రెడ్డి విశాఖపట్నం, మహానాడు: విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన నాలుగు వేల మంది కార్మికులను ఈ నెల నాలుగోతేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోపు విధుల్లోకి తీసుకోవాలని ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా రెడ్డి డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బుధవారం బైఠాయించి ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే… […]

Read More

ఇది మంచి మద్యం కాదంటున్న బాబు..ఈ మూడు నెలలు అవే బ్రాండ్లు ఎందుకు అమ్మారు?

– కొత్త మద్యం పాలసీ ప్రజలకు అనర్థం – ముడుపుల కోసమే ఈ మద్యం పాలసీ – ప్రైవేటు రంగంలో మద్యం విక్రయాలు సరికాదు – మళ్లీ సిండికేట్‌లు. దోపిడీలు మొదలవుతాయి – మద్యం అమ్మకాలపై నియంత్రణ ఉండదు – లిక్కర్‌మాల్స్‌ ఆలోచన కూడా సరి కాదు – మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పష్టీకరణ తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ‘గాంధీ జయంతి రోజున తెచ్చిన బ్రాందీ […]

Read More

నిబద్ధతతో పనిచేసి దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలి

– ప్రతి సెక్టార్ లోని అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలి – భక్తుల మనోభావాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో మెలగాలి – ఎన్టీఆర్ జిల్లా జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ: ఈనెల మూడవ తేదీ నుంచి జరిగే దసరా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో, నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సూచించారు.బుధవారం నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో దసరా […]

Read More