నాణ్యత లేని ఉత్పత్తులు, అధిక ధరలు ఉంటే ఉపేక్షించం

– మంత్రి మనోహర్‌ రైతు బజార్ల తనిఖీ విజయవాడ, మహానాడు: నాణ్యత లేని ఉత్పత్తులు, అధిక ధరలు ఉంటే ఉపేక్షించబోమని పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఇక్కడి రైతు బజార్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. పామాయిల్ లీటరు రూ.110కి, సన్ ఫ్లవర్ ఆయిల్ ను రూ.124కు విక్రయించాలని, అదేవిధంగా అందరికీ కనబడేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలకు […]

Read More

హర్యానా ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులే

హర్యానా: ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులు, 13 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. 90 మందిలో 44 శాతం మందికి రూ.10 కోట్ల కంటే ఎక్కువగా ఆస్తులున్నాయని, కేవలం 2.2 శాతం మందికి మాత్రమే రూ.20 లక్షలోపు ఆస్తులున్నట్లుగా తెలిపింది.

Read More

హిందూ సంతుష్టీకరణ జరగాలి!

– ఇది మత వాదం కాదు.. ఇది దేశ హితవాదం మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మనదేశంలో జరిగిన ముస్లీమ్, క్రిస్టియన్ సంతుష్టీకరణలాగా.. హిందూ సంతుష్టీకరణ కూడా జరగాలి. ముస్లీములకు, క్రిస్టియన్లకు ఉన్న ప్రభుత్వ రాయితీలు, పథకాలు ఇకపై హిందువులకూ కావాలి. ఫ్రభుత్వం హిందూ సంతుష్టీకరణను మొదలుపెట్టాల్సిన తరుణం వచ్చేసింది. కాశ్మీర్ ఎన్నికల ఫలితం ఈ దేశంలో హిందూ సంతుష్టీకరణ ఆవశ్యకతను తెలియజేస్తోంది. ‘ముస్లీము ఓటు ముస్లీముకే’ అన్న దాన్ని […]

Read More

6 బస్సులు ప్రారంభించిన మంత్రి మండిపల్లి

– డిపోకు లాభాలు వచ్చేలా అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేయాలి – స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచన వినుకొండ, మహానాడు: ఆర్టీసీ డిపోకు కొత్తగా కేటాయించిన రెండు ఇంద్ర ఏసీ బస్సులు, నాలుగు ఎక్స్‌ ప్రెస్‌ బస్సు సర్వీసులను రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలను నాటారు. వినుకొండ ఆర్టీసీ డిపో ను […]

Read More

తొలిరోజే రికార్డులు సృష్టించిన వేట్టయాన్

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు జై భీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన చిత్రం ‘వేట్టయాన్’. గురువారం (అక్టోబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు నెలకొల్పింది. రూ. 26 కోట్లు వసూలు చేసి కోలీవుడ్‌లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. కాగా, విజయ్ దళపతి నటించిన ‘ది గోట్’ రూ. 30 కోట్లు సాధించి మొదటి స్థానంలో […]

Read More

త్యాగాలకైనా వెనుకాడని నేత పవన్‌ కల్యాణ్‌!

– ప్రజల కోసం పవనుడు పుస్తకావిష్కరణలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: సమాజం పట్ల బాధ్యత, ప్రజల పట్ల ప్రేమ, దేశం పట్ల భక్తి ఉన్న పవన్‌ కల్యాణ్‌ లాంటి నాయకులు అరుదుగా ఉంటారని పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యుడు గళ్ళా మాధవి అన్నారు. తన సామాజిక, రాజకీయ ప్రయాణం అంతా పోరాటాలు, త్యాగాలు, గుప్త దానాలతో నిండి ఉంటుందని, గర్వించదగ్గ గొప్ప నాయకుడు పవన్‌ కల్యాణ్‌ అంటూ […]

Read More

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అమృత ఆహారం

– నీతి ఆయోగ్ గౌరవ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ – ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి ​గుంటూరు, మహానాడు: ప్రకృతి వ్యవసాయ విధానాల వల్ల రసాయనాల వినియోగం తగ్గిపోతుందని, ప్రభుత్వం ఎరువులపై ఇచ్చే సబ్సిడీ భారం తగ్గితే ఆ మొత్తాన్ని రైతుల ప్రయోజనాల కోసం వినియోగించవచ్చునని నీతి ఆయోగ్ గౌరవ సభ్యుడు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ చంద్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రకృతి వ్యవసాయాన్ని […]

Read More

టాటా ట్రస్ట్ ఛైర్మన్ గా నోయెల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నిక

ముంబయి: టాటా ట్రస్టుల నూతన చైర్మన్ గా నోయెల్ టాటాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూసిన విషయం విదితమే. రతన్ టాటా స్థానంలో నూతన చైర్మన్ ఎంపిక విషయంపై శుక్రవారం ముంబైలో ట్రస్ట్ బోర్డు సభ్యుల సమావేశం జరిగింది. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ కుమారుడు, రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా నూతన చైర్మన్ గా ఎంపికయ్యారు. బోర్డు సభ్యులు అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. […]

Read More

పోలీసులున్నది ప్రజల కోసమే అనే నమ్మకం పెంచాలి

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమే అన్న నమ్మకాన్ని పెంచాలని, ఫ్రెండ్లీ, సమర్థ పోలీసింగ్‌కు వినుకొండను నమూనాగా తీర్చిదిద్దాలని, గంజాయి రవాణా, విక్రయం, వినియోగంపై సీరియస్‌గా దృష్టి సారించాలని, పాతనేరస్థులపై గట్టి నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య, సీసీ కెమెరాల ఏర్పాటు, శాంతిభద్రతల పరిరక్షణపై పట్టణ, గ్రామీణ సీఐలు శోభన్‌బాబు, ప్రభాకర్‌తో […]

Read More

కడుపు కాల్చిన నారాయణ

రైతుల హక్కుల సాధన – సంక్షేమమే ధ్యేయంగా పోరాడిన రైతాంగ ఉద్యమ నేత సి. నారాయణస్వామినాయుడు. ఆయన 1970 – 80 మధ్య కాలంలో నిర్వహించిన రైతాంగ ఉద్యమం తమిళనాడు సమాజాన్ని ఉర్రూతలూగించింది. వివిద రూపాలలో ఆందోళనలు, ప్రత్యేకించి వందలు, వేల ఎడ్ల బండ్లతో రాస్తా రోకోలు, “రైతుల గళం” పేరిట 1980 జూలై 5న మద్రాసు మహానగరంలో నిర్వహించిన ప్రదర్శన చారిత్రాత్మకమైనది. ఆయన కమ్యూనిస్టు కాదు. ఆయన వెనుక […]

Read More