– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శ విజయవాడ, మహానాడు: క్యాబినెట్ మీటింగ్ లో సూపర్ సిక్స్ లో ఒక్క సిక్స్ అయినా అమలు చేస్తారనుకున్నాం.. మహిళలకు శుభవార్త చెప్తారని భావించాం… ఉచిత సిలిండర్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రెండూ బడ్జెట్ స్కీంలు.. బాబు సూపర్ సిక్స్ లు గాలికి కొట్టుకుపోయాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆమె మీడియాతో ఏమన్నారంటే.. కొత్తగా […]
Read Moreసీఆర్ ఫౌండేషన్ సేవలు మరింత విస్తరిస్తాం
– ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ నారాయణ చల్లపల్లి, మహానాడు: చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ సేవలు మరింత విస్తరించి పేద ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె.నారాయణ పేర్కొన్నారు కృష్ణాజిల్లా చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్నసేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కొండాపూర్ లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో […]
Read Moreకేసీఆర్.. రచ్చబండకు రెడీనా?
– నేను సెక్యూరిటీ లేకుండానే వస్తా – కేసీఆర్, కేటీఆర్, హరీష్కు మోసీ ఒడ్డున ఇళ్లు ఇవ్వండి – ముగ్గురికీ భోజన సదుపాయాలు ఏర్పాటుచేయండని ఆదేశం – మీరు మూడు నెలలు అక్కడ ఉంటే నేను ప్రాజెక్టు విరమించుకుంటా – బీఆర్ఎస్కు సీఎం రేవంత్రెడ్డి సంచలన సవాల్ – మూసీ నదికి సంబంధించి జరిగిన ఒప్పందం రూ.141 కోట్లు మాత్రమే – మరి లక్షా 50 వేల కోట్లు ఎక్కడి […]
Read Moreవాల్మీకి మహర్షి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం
– ఎమ్మెల్యే అమిలినేని కళ్యాణదుర్గం, మహానాడు: మహర్షి శ్రీ వాల్మీకి భగవానుడి జయంతి వేడుకల్లో ఇంత మంది వాల్మీకి సోదర సోదరీమణులు మధ్య పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. వాల్మీకి సోదరులతో కలిసి వాల్మీకి కూడలిని మరింత అభివృద్ధి చేసి చక్కని ఆహ్లాదకరమైన సర్కిల్ గా తీర్చిదిద్దుతామని, అలాగే వాల్మీకి మహర్షి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం […]
Read Moreమార్పును ప్రజలు గమనించారా? మీడియా గుర్తించిందా ?
– మెరుగైన వైద్య సేవల కోసం 30 అంశాల కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ సుదీర్ఘ సమీక్ష – గత రెండు నెలల్లో ఏమేరకు మార్పు తెచ్చారని ప్రశ్నించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ – శుభ్రత, సైనేజ్ బోర్డులు, ఓపీ రిజిస్ట్రేషన్ , రిసెప్షన్, ఫీడ్ బ్యాక్ , హాజరు నియంత్రణ, కేంద్రీకృత నమూనాల సేకరణ వంటి పలు అంశాల్లో మార్పులు తెచ్చామన్న జీజీహెచ్ల సూపరింటెండెంట్లు […]
Read Moreగజల్ శ్రీనివాస్ గానం చేసిన ఇతిహాస ఆడియోలు ఆవిష్కరించిన శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి
తిరువనంతపురం, మహానాడు: డాక్టర్ గజల్ శ్రీనివాస్ స్వరపరచి, గానం చేసిన పోతన విరచిత భాగవతంలోని ముఖ్య 108 పద్యాలు, కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతంలోని ముఖ్య 108 పద్యాలు, డాక్టర్ ముకుంద శర్మ రాసిన గేయ రామాయణాల ఆడియోలను ఉత్తరాఖండ్ జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం తిరువనంతపురం(కేరళ) శ్రీ పద్మనాభ స్వామి వారి ఏకాంత దర్శన అనంతరం వేలాది మంది భక్తుల […]
Read Moreపవన్ కళ్యాణ్ కు హర్యానా ప్రభుత్వ ప్రాచీన జ్ఞాపికలు
హర్యానా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్యానా ప్రభుత్వం అందజేసిన వేలాది సంవత్సరాల పురాతనమైన సింధు నాగరికతకు సంబంధించిన ఆకృతులు, ఉమామహేశ్వర విగ్రహం, ఇతర ప్రాచీన జ్ఞాపికలను, వారి సత్కారాన్ని డిప్యూటీ సీఎం ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
Read Moreస్పర్శ
భావాల ధాటికి చిట్లిపోయిన నరాలు నెత్తుటి సిరాగా కలంలో ప్రవహిస్తున్నప్పుడు …. అక్షరాల శబ్దానికి విస్ఫోటనమై పోయిన భావాలు శిధిల శకలాలుగా కాగితంపై కుప్పకూలుతున్నప్పుడు …. అనుభవాల ప్రకంపానికి విచ్చిన్న మైపోయిన సంఘటనలు బాధల స్మృతులుగా కాలం వేదికపై కదలాడుతున్నప్పుడు …. శ్రమజీవుల రెక్కల కష్టానికి ఆవిరి అయిపోయిన ఊపిరి సెగలు స్వేదబిందువులుగా బతుకుచిత్రంపై వర్షిస్తున్నప్పుడు ……… మృగాల కామద్రావకానికి దహనమైపోయిన శరీర భాగాలు సమాధి గోడలుగా సభ్యసమాజాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు […]
Read Moreఎంపి కేశినేని చిన్నిను కలిసిన మంత్రి వాసంశెట్టి సుభాష్
విజయవాడ : కృష్ణ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా నియమితులైన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి వాసం శెట్టి సుభాష్ కి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వీరద్దరూ కాసేపు కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకున్నారు. అలాగే ఉమ్మడి […]
Read Moreఇప్పుడు న్యాయానికి కళ్లున్నాయ్
న్యాయదేవత కళ్లకు గంతలు తొలగిపోయాయి. అవును మీరు చదువుతుంది నిజమే. ఇన్నాళ్లూ భారతదేశంలో న్యాయ దేవత విగ్రహం కళ్లకు గంతలు ఉండేవి. ఇకపై న్యాయదేవత కళ్లకు గంతలు ఉండకూడదని దేశ అత్యున్నత ధర్మాసనమైన సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆదేశాలతో సుప్రీం కోర్టులో కొత్తగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అత్యున్నత ధర్మాసనంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహం […]
Read More