– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిట్టంబండ, మహానాడు: రాష్ట్రంలో వైసీపీ – కూటమి ప్రభుత్వాల మధ్య తేడా ఏమిటో నాలుగు నెలలుగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే చెబుతున్నాయని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. రోడ్ల విషయంలో, పల్లెల అభివృద్ధి విషయంలో అయిదేళ్లుగా ఏం జరిగిందని ప్రజలే బేరీజు వేసుకుంటారన్నారు. గుంతలు పడిన రోడ్లలో జనం ప్రాణాలు పోతున్నా తట్టెడు మట్టెవేయని జగన్ – వస్తూనే వేల […]
Read Moreస్వర్ణకారుల 60 ఏళ్ళ కల నెరవేర్చారు
– కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయం – మంత్రి లోకేష్ కు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ కృతజ్ఞతలు అమరావతి, మహానాడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుచేసి స్వర్ణకారులను ఆదుకుంటామని మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకున్నారు. ఈ మేరకు కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కృషిచేసిన మంత్రి నారా లోకేష్ ను మంగళగిరికి […]
Read More‘సాక్షి’ తప్పుడు రాతల మూల్యం రూ.75 కోట్లు?
– జగన్ మీడియాపై కొనసాగుతున్న నారా లోకేష్ న్యాయపోరాటం – తాను వేసిన పరువునష్టం కేసులో మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ – 18న విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో విచారణకు హాజరు కానున్న మంత్రి అమరావతి, మహానాడు: చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి పేరుతో ‘సాక్షి’లో అచ్చేసిన కథనంపై నారా లోకేష్ తన న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగజేసేందుకు ఆ కథనం అవాస్తవాలతో […]
Read Moreభూమిని వైసీపీ నేతలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు…
– ‘ప్రజాదర్బార్’ లో ఓ బాధితుడి మొర – సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి – అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు అమరావతి, మహానాడు: ప్రజాదర్బాకు వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సిబ్బందిని ఆదేశించారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపడంతో పాటు పరిష్కారం అయ్యేంత వరకు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ 43వ […]
Read Moreఅభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కన్నా శంకుస్థాపనలు
సత్తెనపల్లి, మహానాడు: వచ్చే ఐదేళ్లలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామని శాసన సభ్యుడు కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సంకల్పించామని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని నెరవేర్చి తీరుతామని, పేదలకు, రైతులకు, మహిళా సంక్షేమానికి […]
Read Moreసైబర్ క్రైమ్ (14c) అంబాసిడర్ గా నటి రష్మిక
– కేంద్ర ప్రభుత్వం నిర్ణయం! న్యూఢిల్లీ: ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ నటి రష్మిక మందన్న ను కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అప్పట్లో డీప్-ఫేక్ వీడియో నేపథ్యంలో సైబర్ భద్రతపై ప్రజల్లో అవగహన పెంచే క్రమంలో కేంద్రం రష్మికని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు సమాచారం.
Read Moreవైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్!
గుంటూరు, మహానాడు: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఈయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు, అనంతపురం, విశాఖ జిల్లాలో ఇప్పట్టికే 20 కేసులలో నమోదు అయినట్టు సమాచారం. వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Moreకాకాణి అండ్ బ్యాచ్… ఆ ఇళ్ళ సంగతేంటి?
– పేదల ఇళ్ళ పేరిట బొక్కిన ప్రతి రూపాయి కక్కిస్తాం.. – శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం సర్వేపల్లి, మహానాడు: పేదల ఇళ్ళ నిర్మాణాల్లో అంతులేని అవినీతి చోటుచేసుకుందని, జగనన్న కాలనీలు అన్నారు సరే…..ఇళ్లలోకి పోవడానికి ప్రజలకు ఈత నేర్పించాలి కదా అని సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన వెంకటాచలంలో జగనన్న కాలనీ పేరుతో ఇళ్ళు నిర్మించిన […]
Read Moreవచ్చేనెల 5లోపల యాక్టివ్ మెంబర్షిప్ పూర్తి చేయాలని
– పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ గుంటూరు, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జిల్లా కార్యాలయంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యశాల(యాక్టీవ్ మెంబర్షిప్ వర్క్ షాప్) కార్యక్రమం ప్రారంభమైనది. సీనియర్ నాయకులు కొత్తూరు వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మెంబర్షిప్ ఈ 40 రోజుల కార్యక్రమం దేశ మొత్తం మీద పార్టీకి పండగ లాంటిది. 400 మంది కార్యకర్తలు ఈ జిల్లాలో […]
Read Moreపూరీ శ్రీక్షేత్రంలో సేవలకు ఓంఫెడె నెయ్యి
పూరి, మహానాడు: పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో ‘ఓంఫెడ్’ నెయ్యి దీపాలు మాత్రమే వెలిగించాలి. మహాప్రసాదం (ఒబడా), ఇతర ప్రసాదాలన్నింటికీ దీనినే వినియోగించాలి. ఇతర కంపెనీల నెయ్యి స్వామి సేవలకు వినియోగించరాదు అని ఆలయ పాలనాధికారి అరవిందపాడి స్పష్టం చేశారు. కల్తీకి తావులేని ఓంఫెడ్ నెయ్యి మినహా ఇతర కంపెనీల నెయ్యి ఉపయోగించొద్దని సేవాయత్లకు పాలనాధికారి ఆదేశించారు. పూరీలో ఈమేరకు ఓంఫెడ్ నెయ్యిడిపో ప్రారంభించాలని కోరారు.
Read More