– జగన్ ఐదేళ్లు క్యాడర్ను కాపాడుకోగలరా? రాజకీయ పార్టీలకు ఎన్నికలలో గెలుపోటములు సహజమని ఓడిపోయిన పార్టీలు పలుకుతుంటాయి. అది నిజమే కావచ్చు. కానీ ఓడిపోయిన తర్వాత అధికార పార్టీ ఒత్తిళ్ళు తట్టుకుంటూ 5 ఏళ్ళ వరకు పార్టీని కాపాడుకోవడం ఓ ఎత్తు అయితే, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో బలహీనపడిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీని ఎదుర్కొని ఓడించడం మరో ఎత్తు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో టిడిపి బలంగానే […]
Read Moreకేసీఆర్కు ‘పవర్’ షాక్!
-ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై నోటీసు -15లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం -25 మందికి నోటీసులు -జస్టిస్ నర్శింహారెడ్డి వె ల్లడి హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు కరెంట్ షాక్ తగిలింది. ఆయన హయాంలో జరిగిన ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణంపై విచారణకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. 15 లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ నర్శింహారెడ్డి ఆదేశించారు. ఇదే విచారణకు సంబంధించి 25 మందికి నోటీసులు ఇచ్చారు. […]
Read Moreనాలుక మడతేసిన విశాఖ స్వరూపానంద స్వామి
– గతంలో బాబు కోసం పనిచేశానన్న స్వరూపానంద – సీఎంగా ముహుర్తబలం కూడా భేషుగ్గా ఉందట – నాలుక మడతేసిన విశాఖ స్వరూపానంద స్వామి – ఐదే ళ్ల క్రితం జగన్ కోసం తపశ్శక్తులు ధారపోశానన్న స్వామి – జగన్ను సిగ్గులేకుండా ముద్దుపెట్టుకున్న జగన్గురువు – విశాఖలో భూకబ్జా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి – ఆశ్రమం పక్కనే పెరిగిన రియల్ఎస్టేట్ వ్యాపారం – సర్కారు మారటంతో మీడియా ముందుకొచ్చిన స్వామి – […]
Read Moreజగన్ ముఠా మింగిన ప్రతి పైసా కక్కించి తీరుతాం
-ఇసుక, మద్యం సహా అన్ని శాఖలలో అవినీతి -వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు వినుకొండ: ఐదేళ్లుగా అడ్డుఅదుపూ లేని దోపిడీతో జగన్ రెడ్డి ముఠా మింగిన ప్రతిపైసా కక్కించి తీరుతామని వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు అన్నారు. అప్పటివరకు తాడేపల్లి నుంచి బయటకు దారి తీసే ప్రతిమార్గంలో పోలీసు లు నిశితంగా నిఘా పెట్టాలని సూచించారు. తాడేపల్లి ప్యాలెస్, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వైకాపా దొంగలు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారం నేపథ్యంలో ఈ […]
Read Moreతెలుగురాష్ట్రాల కేంద్రమంత్రులకు కీలక శాఖలు
తెలంగాణ/అమరావతి: మూడోసారి కొలువు దీరిన ప్రధాని మోదీ క్యాబినెట్లో ఈసారి ఎన్నడూ లేని విధంగా తెలుగురాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులకు కీలక శాఖలు కేటాయించారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ… బండి సంజయ్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రామ్మోహన్ నాయుడుకు పౌర విమాన యాన శాఖ, శ్రీనివాసవర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా…. పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి […]
Read Moreఅమరావతి రైతుల ఘోష వింటారా…మోదీజీ!
-ఈసారైనా ఇచ్చిన మాట నిలుపుకుంటారా? -పదేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో రాజధానికి శంకుస్థాపన -ఐదేళ్ల జగన్ విధ్వంస పాలనలో ఆగిన పనులు -మూడు రాజధానులంటూ ప్రజలతో చెలగాటం -ఐదేళ్లుగా భూములిచ్చిన రాజధాని రైతుల ఉద్యమం -నిద్రాహారాలు మాని ప్రాణాలు అర్పించిన అమరులు -వేధించి వందలాది కేసులు పెట్టిన జగన్ ప్రభుత్వం -కూటమి గెలుపుతో మరోసారి రాజధానిపై ఆశలు -మూడోసారి ఎన్నికైన తర్వాత తొలిసారి వస్తున్న ప్రధాని -అమరావతి అభివృద్ధికి నిధులు […]
Read Moreపీఎం కిసాన్పై మోదీ తొలి సంతకం
-17వ విడత నిధుల విడుదల -9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోదీ పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించి తొలి సంతకం చేశారు. అనంతరం మాట్లాడుతూ మాది కిసాన్ కళ్యాణ్కు పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం. అందుకే తొలి సంతకం రైతు సంక్షేమానికి సంబంధించిన కావడం సముచితమని పేర్కొన్నారు. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగానికి మరింత కృషి చేయాలని మేము […]
Read Moreజగన్పై ఎంపి,ఎమ్మెల్యేల తిరుగుబాటు?
– ముగ్గురు ఎంపి, ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్? – బీజేపీలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు? – అదే దారిలో రాజంపేట ఎంపి మిథున్రెడ్డి, తిరుపతి ఎంపి గురుమూర్తి, అరకు ఎంపి తనూజారాణి ? – కడప ఎంపి అవినాష్ దారెటు? – ‘అన్న’ జగన్ కోసం పదవిని త్యాగం చేస్తారా? – అరెస్టు కాకుండా ‘కమల’వనంలో చేరతారా? – ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో అవినాష్ – లోక్సభకు పోటీచేసే యోచనలో జగన్? […]
Read Moreచంద్రబాబు ప్రమాణస్వీకారానికి కేసరపల్లి ముస్తాబు
-11 ఎకరాల్లో చకచకా ఏర్పాట్లు -లక్ష మందికి పైగా వస్తారని అంచనా -ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల సీఎంల రాక -భారీ భద్రతపై అధికార యంత్రాంగం ఫోకస్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధమవుతోంది. ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. 11 ఎకరాల స్థలంలో జెట్ స్పీడ్తో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐదుగురు […]
Read Moreవేములవాడ ఆలయానికి భక్తుల తాకిడి
వేములవాడ: స్థానిక రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుని సేవలో తరించారు. స్వామి వారికి ఇష్టమైన సోమవారం రోజు కావడంతో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
Read More