-ఏపీలో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ -చంద్రబాబు ప్రమాణస్వీకారంలో ప్రకటనకు సిద్ధం అమరావతి: రాష్ట్రంలో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతేడాది జూలైలో లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. 2023 జూలై 31న లోక్సభలో ఒక ప్రశ్నకు అప్పటి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి ఈ సమాధానమిచ్చారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 2022-23లో 39,008, 2021-22లో 38,191, 2020-21లో 22,609 ఉపాధ్యాయ పోస్టులు […]
Read Moreఏపీ ఎస్సీ, ఎస్టీ హక్కుల వేదిక అధ్యక్షుడిగా గరికిముక్కు సుబ్బయ్య
అమరావతి: ఏపీ ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడిగా గరికిముక్కు సుబ్బయ్యను నియమించినట్లు సామాజిక సమరసత వేదిక అఖిలభారత కన్వీనర్ శ్యాంప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్న తి కోసం ఆయనను నియమిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందరికీ సమానమైన అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా […]
Read Moreజగన్ కు నారా లోకేష్ హెచ్చరిక
-జగన్ ఓడినా రక్తచరిత్ర ఆపలేదు -హత్యారాజకీయాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు -వైసీపీ ఫ్యాక్షన్ దాడులకు చెక్ పెడతాం -గౌరీనాథ్ కుటుంబానికి అండగా ఉంటాం -నిందితులను వదిలే ప్రసక్తే లేదు అమరావతి: వైసీపీ దాడులపై, కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త హత్యపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. వైఎస్ జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాడని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకి చెందిన […]
Read Moreనారా లోకేష్ను కలిసిన ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఉండవల్లిలోని నివాసంలో పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, మర్యాదపూర్వకంగా కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. భారీ మెజారిటీలతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను లోకేష్ అభినందించారు. తనని కలవడానికి వచ్చిన కార్యకర్తలను అప్యాయంగా పలకరించి అందరితో ఫొటోలు దిగారు.
Read Moreమాజీ మంత్రి తలసాని సోదరుడి మృతి
హరీష్రావు, ఎర్రబెల్లి నివాళి హైదరాబాద్: మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ అనారోగ్యంతో చికిత్సపొందుతూ సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. బోయిన్పల్లి […]
Read Moreకాబోయే మంత్రులు వీరే?
–కొలిక్కివచ్చిన క్యాబినెట్ కూర్పు? – నేటి సాయంత్రానికి ఖరారు – స్పీకర్గా కళా వెంకట్రావు? – జనసేన క్యాబినెట్లో చేరకపోతే మరికొందరికి అవకాశం? – ఎమ్మెల్సీలకు నో చాన్స్? – బీజేపీకి రెండు మంత్రి పదవులు? – సుజనా, సత్యకుమార్కు అవకాశం? (మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వ పదవీ ప్రమాణానికి ముహుర్తం దగ్గరపడింది. ఆ మేరకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు కసరత్తు ప్రారంభించారు. ఢిల్లీలో ఎన్డీయేతో […]
Read Moreజగన్.. విజయమ్మ కలిశారు!
– లండన్ నుంచి నేరుగా జగన్ ఇంటికి – షర్మిలతో కలసి హైదరాబాద్కు – జూన్ 1న లండన్ నుంచి హైదరాబాద్కు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎంతైనా కన్న కొడుకు. ఎన్ని మనస్పర్ధలు ఉన్నా కొడుకు కాకుండా పోతాడా? ఆయనకు ఆమె తల్లి కాకుండా పోతుందా? కూతురుని గెలిపించమని, కొడుకు గురించి ఒక్క ముక్క కూడా చెప్పని తల్లి విజయలక్ష్మి.. చివరాఖరకు కొడుకు జగన్ ఇంటికే చేరారు. ఎన్నికల ముందు […]
Read Moreబండి సంజయ్ కుమార్ ప్రొఫైల్
పేరు: బండి సంజయ్ కుమార్ పుట్టిన తేదీ: 11-7-1971 తల్లిదండ్రులు: బండి నర్సయ్య-శకుంతల అక్క : శైలజ అన్నలు : బండి శ్రవణ్కుమార్ బండి సంపత్కుమార్ భార్య: బండి అపర్ణ(ఎస్బీఐ ఉద్యోగిని) కుమారులు: సాయి భగీరథ్, సాయి సుముఖ్ మతం: హిందువు కులము: మున్నూరుకాపు(బీసీ-‘డి’) ప్రస్తుత బాధ్యతలు: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు. గతంలో చేపట్టిన బాధ్యతలు: – రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్- సేవకుడిగా..అఖిల్ […]
Read Moreసాంబశివరావుకు సమాచార శాఖ కమిషనర్ పదవి?
-పరిశీలనలో కృష్ణమోహన్, ఏఏరావు? -కృష్ణమోహన్, రావుకు అవకాశం ఇస్తే స్పెషల్ కమిషనర్ హోదా? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ సమాచారశాఖ కమిషనర్గా ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరిలో ఐఆర్ఎస్ అధికారి కోగంటి సాంబశివరావు, సమాచార శాఖ మాజీ కమిషనర్ కృష్ణమోహన్, మాజీ ఐఐఎస్ అధికారి ఏఏరావు పేర్లు కమిషనర్ పదవికి వినిపిస్తున్నాయి. వీరిలో సాంబశివరావు గత ప్రభుత్వంలో స్కిల్ డెవల్మెంట్ కార్పొరేషన్ ఎండీగా […]
Read Moreఆర్టీఐ కమిషనర్ల పదవులకు ఆ ముగ్గురు జర్నలిస్టుల రాజీనామా
-నైతిక విలువలు పాటిస్తూ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయం ( మార్తి సుబ్రహ్మణ్యం) జగన్ ప్రభుత్వ హయాంలో ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన జర్నలిస్టులకు వివిధ పదవులు దక్కాయి. కొందరికి ప్రభుత్వ సలహాదారులు, ప్రెస్ అకాడెమీ, అధికార భాషా సంఘ చైర్మన్, మరికొందరికి ఆర్టీఐ పదవులు లభించాయి. వీరిలో జగన్ సొంత మీడియా సాక్షిలో పనిచేసిన వారి సంఖ్యనే ఎక్కువ కాగా, మరికొందరు సాక్షి మీడియాతో పరోక్షంగా సంబంధాలున్న జర్నలిస్టులు కూడా […]
Read More