-రాష్ట్రాన్ని నాశనం చేసినోళ్లు గవర్నర్ ను కలవడమా? -దాడులను ప్రోత్సహించడం టీడీపీ చరిత్రలోనే లేదు -మా దృష్టంతా వైసీపీ పాలనలో సర్వనాశనమైపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంపైనే -మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయవాడ: ఎన్నికల ఫలితాలు వచ్చాక జగన్మోహన్ రెడ్డి మాటల తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.రాష్ట్రం నాశనమైపోతోందంట, తెలుగుదేశం పార్టీ వాళ్లు దాడులు చేస్తున్నారంట..ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి. అన్నపూర్ణ లాంటి […]
Read Moreభారతీరెడ్డి చేతికి పార్టీ పగ్గాలు?
– లోక్సభకు జగన్? – అసెంబ్లీకి జగన్ డుమ్మా? – అవినాష్తో రాజీనామా ? – పులివెందుల బరిలో భారతీరెడ్డి? – వైసీపీలో కొత్త చర్చ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకున్న వైసీపీకి కొత్త అధ్యక్షురాలు రానున్నారా? పార్టీ అధినేత జగన్ లోక్సభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? ఆయన భార్య భారతరెడ్డికి పార్టీ పగ్గాలందించే యోచన చేస్తున్నారా?.. ఇదీ ఇప్పడు వైసీపీ వర్గాల్లో జరుగుతున్న […]
Read Moreనందిగం సురేష్ పీఏ అరెస్టు
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వారిని లారీతో తొక్కించేస్తానని బెదిరించిన తాజా మాజీ ఎంపీ నందిగం సురేష్ పీఏ మేకల లక్ష్మణ్ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
Read Moreకొత్త సీఎస్గా నీరభ్ కుమార్ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఏపీ కేడర్కు చెందిన ఆయన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తాజాగా నీరభ్ కుమార్ ప్రసాద్ను సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక నీరభ్ కుమార్ బుధవారం ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. నీరభ్ […]
Read Moreఅయినా తగ్గని జగన్ అహంకారం!
– సీనియర్లను నిలబెట్టిన జగన్ – సమీక్షలో జగన్ నియంతృత్వం – భేటీ ముగిసేంతవరకూ నిలబడే ఉన్న బీసీ, ఎస్సీ నేతలు – సీనియర్లకు మరోసారి అవమానం ( మార్తి సుబ్రహ్మణ్యం) అహంకారం.. నియంతృత్వం.. పైశాచిక ఆనందానికి నిలువెత్తు నిదర్శనమైన వైసీపీ అధినేత జగన్కు, అధికారం పోయినా అహంకారం ఇంకా తగ్గినట్లు లేదు. ఓటమి తర్వాత తన 10 మంది ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దానికి ఎమ్మెల్యేలతోపాటు, […]
Read Moreబాబు క్యాబినెట్లో చాన్సెవరికి?
– 12న బాబు ఒక్కరేనా? మరికొందరు ప్రమాణస్వీకారం చేస్తారా? – సీనియర్ల సంఖ్యతో సమీకరణపై కసరత్తు – ఈసారి కాపు,మాదిగ, బీసీలకు అధిక ప్రాధాన్యం – మహిళలకు పెద్దపీట? – బీజేపీ కోటాలో సుజనా, సత్యకుమార్? – కొడాలి నానిపై గెలిచిన రాముకు చాన్స్? – ఉప ముఖ్యమంత్రులు ఉంటారా? లేదా? – క్యాబినెట్కు జనసేన కు దూరం? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించి సీట్ల సునామీ […]
Read Moreవైకాపా ఓటమిని హుందాగా అంగీకరిస్తే మేలు
-చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు -తెదేపా అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు చిలకలూరిపేట: ఇప్పటికైనా ప్రజలపై నిందలు వేయడం, సాకులు మాని వైకాపా, జగన్ రెడ్డి ఓటమిని హుందాగా అంగీకరిస్తే మేలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హితవు పలికారు. చంద్రబాబు వంటి అలుపెరుగని పోరాటయోధుడిని అవమానించి, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన రోజే వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకున్నారని ఇంకా గ్రహించలేకపోతే ఎలా అని చురకలు వేశారు. ఆయన […]
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్ ఓట్లతోనే బీజేపీ గెలుపు
-చేవెళ్లలో కలిసికట్టుగా పనిచేశాం -ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చేవెళ్ల: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మోదీ వేవ్ చెవెళ్లలో వచ్చింది కాబట్టే ఇంత మెజారిటీ వచ్చింది. అందరం కలిసి పనిచేయడం వల్ల గెలుపు సాధించాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లు కూడా బీజేపీకి వేయడం వల్లే గెలుపు వచ్చిందని తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం ఉందన్నారు. […]
Read Moreముగిసిన ఎన్నికల కోడ్
-తక్షణమే ఉత్తర్వుల అమలు -సీఈవో ముకేష్కుమార్ మీనా అమరావతి, జూన్ 6: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యం లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ ప్రవర్తన నియమావళి జూన్ 4న ఓట్ల లెక్కింపు ముగిసిన తదుపరి 48 గంటల వరకు […]
Read Moreఎన్నికల తీరుపై జగన్ వద్ద నేతల అనుమానం
-పార్టీ ముద్రపడిన గ్రామాల్లోనూ ఓట్లు రాలేదు -ఈవీఎంలను పరిశీలించాల్సిన అవసరం ఉంది -కుట్రలు చేసినా 40 శాతం ఓటింగ్ వచ్చింది -పార్టీ పునర్వైభవం సాధిస్తుందని విశ్వాసం -రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై ఆందోళన -కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ సూచన -గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడి అమరావతి: వైసీపీ అధినేత జగన్ను తన క్యాంపు కార్యాలయంలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. […]
Read More