2047 నాటికి దేశంలోనే ఏపీ నెం.1!

– రూట్‌ మ్యాప్‌ సిద్ధం – చంద్రబాబు నేతృత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు – దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతాం – 20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి – విశాఖపట్నంలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, అంతర్జాతీయ స్థాయి డాటా సెంటర్ – సీఐఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి లోకేష్ […]

Read More

వైసీపీకి మరో షాక్!

– జనసేనలోకి బొత్స సోదరుడు విజయనగరం, మహానాడు: జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు జనసేనలో చేరనున్నారు. వచ్చే నెల మూడోతేదీన పవన్ కల్యాణ్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో మంగళవారం రాత్రి ఆయన భేటీ అయ్యారు. ఆయనతో పాటు నెల్లిమర్ల నియోజవర్గంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా […]

Read More

పండిట్ దీన్ దయాళ్ కు ఘన నివాళులు

విజయవాడ, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ జీ జయంతి బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హాజరై, ఆయన చిత్రపటానికి పూలు వేసి, ఘన నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ ఏకాత్మతామానవతావాదాన్ని ప్రతిపాదించిన మహనీయుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని తెలిపారు. దేశ సంస్కృతి ఆధారంగా పాలనా […]

Read More

ఏపీలో నలుగురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు

అమరావతి, మహానాడు: ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి యువరాజ్ కు పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్‌ శాఖ కార్యదర్శిగా, ఏపీ మార్కెఫెడ్ ఎండీ మన్జీర్ లానీ సమూన్ కు స్టేట్‌ సివిల్‌ సప్లయిస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, ఎండీగా ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ఎస్.రామసుందర్ రెడ్డికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్, ఏపీ స్టేట్ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్ ఎండీ […]

Read More

మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

అమరావతి, మహానాడు: ఒంగోలు మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి భార్య పార్వతమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. పార్వతమ్మ ఎంపీగా, ఎమ్మెల్యేగా విశేషసేవలందించారని కొనియాడారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాల రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. దశాబ్దాలుగా ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ స్థానిక ప్రజలతో మాగుంట కుటుంబానికి […]

Read More

27 నుంచి అయోధ్యకు హైదరాబాద్‌ నుంచి విమాన సర్వీసులు

హైదరాబాద్‌ : అయోధ్యకు హైదరాబాద్‌ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 27 నుంచే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఈ సేవలను ప్రారంభించనుందని అధికారులు తెలిపారు. వారంలో నాలుగుసార్లు ఈ విమాన సర్వీసులుంటాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ అయోధ్యతో పాటు కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్‌ నగరాలకు సంబంధించిన విమాన సర్వీసుల వివరాలను వెల్లడించింది.

Read More

జగన్.. నీకు తిరుమల అంటే ద్వేషం ఎందుకు?

– వెంకన్నపై ఇన్ని కుట్రలు ఎందుకు? (అన్వేష్) ఈవోగా, చైర్మన్లుగా, కేవలం నీ బంధువులని మాత్రమే ఎందుకు పెట్టుకున్నావ్ ? దోపిడీ చేయటానికా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికా ? అన్ని రకాల సేవల ధరలు పెంచేశావ్. క్యూలైన్ లో ఇచ్చే పాలు, ప్రసాదాలు ఆపేశావ్ ? భక్తులని ఇబ్బంది పెట్టటానికా ? స్వామి వారికి భక్తులని దూరం చేయటానికా ? లడ్డూ ధర రెట్టింపు చేశావ్, కానీ […]

Read More

రోత రాతలతో డిఫెన్స్‌లో జగన్‌!

• లోకేష్ ట్వీట్ ను వక్రీకరించిన బురద మీడియా • టీటీడీకి అడల్ట్రేట్స్ ను కనిపెట్టే అత్యాధునిక ల్యాబొరేటరీ లేదన్న ఇవో • జూన్ 12, 20, 25, జూలై 4న టీటీడీకి వచ్చిన ట్యాంకర్లు – వీటి శ్యాంపిల్స్ ను టీటీడీ ఎన్డీడీబీకి టెస్టు కోసం పంపింది • ఆ రిపోర్టు వచ్చాకే ప్రభుత్వం దిద్దుబాటు – నందిని నెయ్యి స్వీకరణ • ఐజీ స్థాయి వారితో ఇన్ […]

Read More

ప్రజాసంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. మండలంలోని పల్లగిరి గ్రామంలో మంగళవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై వందరోజులు పూర్తి అయిందన్నారు. ఇంత తక్కువ కాలంలోనే సీఎం చంద్రబాబు అనేక పథకాలను అమలు చేశారన్నారు. ముఖ్యంగా పింఛన్లపెంపు, ఉచిత ఇసుక పాలసీ, ల్యాండ్‌ టైటిలింగ్‌ […]

Read More

కేడ‌రే లీడ‌ర్‌!

 – నామినేటెడ్ ప‌ద‌వుల‌తో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట – కూట‌మి పార్టీల మ‌ధ్య స‌మ‌తూకం – బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల‌కు గుర్తింపు – 11 మంది టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జీలు, 6 యూనిట్ ఇన్‌ఛార్జీలకు బాధ్యతలు – చైర్మన్‌గా పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జి – 20 కార్పొరేషన్లు కు చైర్మన్లు, ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్‌, వివిధ కార్పొరేషన్లు సభ్యులను ప్రకటించిన కూటమి ప్రభుత్వం – ప్రకటించిన […]

Read More