టీడీపీ సెంట్రల్‌ ఆఫీసులో దసరా సందడి!

– సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ – దాతృత్వం చాటుకున్న చిత్తూరు ఎంపీ ప్రసాద్ రావు మంగళగిరి, మహానాడు: చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమల్ల ప్రసాద్ రావు సహకారంతో ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎమ్మెల్సీ అశోక్ బాబులు […]

Read More

లోకానికి వెలుగులు

దుర్గమ్మ ఆశీస్సులు దసరా నవరాత్రులు చెడుపై మంచి విజయం లోకానికి వెలుగులు దసరా వెలుగులు మనలో చీకటికి విముక్తి జ్ఞానపు చేతులు అసుర సంహార గుర్తులు రుద్రరూపం చూపిస్తూ భద్రకాళి తాండవం కమ్ముకున్న చీకట్లను అంతమొందించే ఆదిశక్తి దుష్ట గుణ సంహారం మహిషాసుర మరణం లోక రక్షణార్థం యుద్ధం స్త్రీ శక్తి స్వరూప విజయం కామాంధులను శిక్షిస్తూ మద గర్వం అణిచే మహిళా శక్తి ప్రదర్శించి అజ్ఞానం నిర్మూలనం కావించే […]

Read More

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి.. కుమారుడు, మంత్రి నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. అంతకుముందు ఆలయం వద్ద సీఎంకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Read More

నవరాత్రి ఉత్సవాలపై 90 శాతంకి పైగా భక్తులు సంతృప్తి

– ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) – క్యూ లైన్ లో భ‌క్తుల‌తో మాట్లాడిన ఎంపి, హోం మంత్రి అనిత‌ – స్వ‌యంగా సదుపాయాలు, సౌకర్యాల పరిశీల‌న‌ విజ‌య‌వాడ, మహనాడు: ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ఇంద్ర‌కీలాద్రిపై రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స‌దుపాయాలు, ఏర్పాట్ల‌పై 90 శాతానికి పైగా భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఇంద్ర‌కీలాద్రి పై బుధ‌వారం అమ్మ‌వారిని దర్శించుకున్న త‌ర్వాత హోం […]

Read More

తవ్వుకో..తోలుకో.. తమ్ముళ్ల పైసా వసూల్!

– ప్రకాశం టు తెలంగాణ బోర్డరుకు జీరో బిల్లులతో మైనింగ్ తరలింపు – చీమకుర్తి, బల్లికురువ, గురిజేపల్లి, మార్టూరు, వేమవరం నుంచి బిల్లులు లేకుండానే తరలుతున్న గ్రానైట్ రాళ్లు – ఇటు తెలంగాణ- అటు చెన్నై సరిహద్దులో అన్‌స్టాపబుల్ ట్రాన్స్‌పోర్టు – సగానికి పైగా బిల్లులు లేకుండానే తరలింపు – వేబిల్లులు-మైనింగ్ వేబిల్లుల్లో గోల్‌మాల్ – ప్రజాప్రతినిధులకు నెలవారీ వాటాలు – ఏ నియోజకవర్గం గుండా వెళితే అక్కడ నేతలకు […]

Read More

వేమిరెడ్డి దంపతుల గొప్ప మనసు

– 4 వేల మంది టీటీడీ ఉద్యోగులకు వస్త్రాల బహూకరణ – బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏటా దుస్తుల పంపిణీ – దాతృత్వం పరంగా ఆ కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది – అడిషనల్‌ ఈవో వెంకయ్య చౌదరి తిరుపతి, మహానాడు: నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి […]

Read More

బాలికపై అఘాయిత్యం అమానుషం

– ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆవేదన అమరావతి, మహానాడు: పిఠాపురం పట్టణానికి చెందిన బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద సోమవారం సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగింది… ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందని, లేనిపక్షంలో నిందితుడు తప్పించుకోడానికి ఆస్కారం కలిగేదని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం […]

Read More

ఎస్సీ వర్గీకరణ అమలుకు ఏకవ్యక్తి న్యాయ కమిషన్

– కమిషన్ నియామకంలో అడ్వకేట్ జనరల్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి – రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు – యుద్దప్రాతిపదికన బీసీ సామాజిక ఆర్థిక కుల గణన,బి.సి ఓటర్ల గణనకు తీర్మానం – పంజాబ్,తమిళనాడు లలో అధ్యయనం చేసిన అధికారుల బృందం -నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏక వ్యక్తి […]

Read More

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి బాల్‌ తగిలి కాలు విరిగింది…

– ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి విమర్శ జమ్మలమడుగు, మహానాడు: నేను వేసిన బాల్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి తగిలి కాలు విరిగింది. ఆయన మాట్లాడిన మాటలకు నేను ఎక్కువగానే మాట్లాడగలను. సంస్కారం అడ్డు వస్తోందని ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంకా ఏమన్నారంటే.. భయపెట్టి ఆయన రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డికి లోపల అంతా ఫ్యాక్షన్ బుద్ది. జమ్మలమడుగు […]

Read More

బుడమేరు వరదలకు కారణం జగన్ కాదా?

– విలేఖర్ల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేల సూటిప్రశ్న విజయవాడ: కూటమి ప్రభుత్వం వరద బాధితులకు, రైతులకు పరిహారాన్ని శరవేగంతో వారి ఖాతాల్లో జమ అయ్యేలా చేసిందని, పరిహారంపై వైఎస్సార్‌సీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని, జగన్‌లా ఉత్తుత్తి బటన్ నొక్కలేదని విజయవాడ ఆటోనగర్‌లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, గద్దె రామమోహన్, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావులు అన్నారు. […]

Read More