– ఇన్ సర్వీస్ రిజర్వేషన్ కు సంబంధించి పీహెచ్సీ డాక్టర్ల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వ సానుకూల స్పందన – పలు ఇతర డిమాండ్లను కూడా పరిశీలించేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ – ఏ సమస్య పరిష్కారానికైనా మొండిపట్టు విడనాడాలన్న మంత్రి – ఇన్ సర్వీస్ రిజర్వేషన్ తగ్గింపుపై గత ప్రభుత్వ హయాంలోనే నివేదిక వచ్చిందన్న మంత్రి – ప్రభుత్వ హామీల నేపథ్యంలో పీహెచ్సీ డాక్టర్లు ఆందోళనను విరమించాలని సూచన […]
Read Moreకొత్త మద్యం పాలసీకి ఆమోదం
•అక్టోబర్ మొదటి వారం నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ అమలు •చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు •రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్లింగ్ అకాడమీ ఏర్పాటు •వాలంటీర్లు, సచివాలయాలకు దినపత్రికల కోసం నెలనెలా ఇచ్చే రూ.200/-జీవో రద్దు •భోగాపురం ఎయిర్ పోర్టుకు “అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం” గా నామకరణం •ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ప్రాక్షన్ (స్టెమీ), రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమాలు ప్రారంభం •రూ.3 కోట్ల కార్పస్ నిధితో […]
Read Moreవిశాఖలో కార్పెంటర్ రాము హత్య!
– పక్కా స్కేచ్తో హతమార్చిన స్నేహితులు – నలుగురు నిందితుల అరెస్టు – వెల్లడించిన వన్ టౌన్ పోలీసులు విశాఖపట్నం, మహానాడు: నగరంలోని వన్ టౌన్ లో కార్పెంటర్ భరణిక రాము(35) దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు సినిమా తరహాలో వేటాడి హతమార్చారు. వినాయకుడి ఊరేగింపులో పక్కా స్కేచ్తో అంతమొందించారు. పోలీసులు నిందితులు నలుగురిని బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు అందించిన వివరాలివి. బాపూజీ కొండ, రంగరీజువీధి ప్రాంతానికి చెందిన […]
Read Moreపిలుపిచ్చిన ప్రభుత్వం…కదిలొస్తున్న దాతలు
వరద బాధితుల సహాయార్ధం సీఎం చంద్రబాబుకు పలువురు చెక్కుల అందజేత అమరావతి : వరద బాధితులకు విరాళాలు ఇవ్వడానికి పలువురు దాతలు ముందుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో స్పందించితన దాతలు, ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార, విద్యా, వాణిజ్య సంస్థలకు చెందిన వారు బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి విరాళాలు అందించారు. వరద బాధితులకు సాయం అందించడానికి ముందుకొచ్చిన దాతలను సీఎం అభినందించారు. విరాళాలు అందించిన వారిలో… 1. […]
Read Moreబీసీల పక్షపాతి చంద్రబాబు
– బీసీ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీలకు టీడీపీతోనే మేలు కలుగుతోందన్న విషయం మరోసారి రుజువైందని, వెనుకబడిన తరగుతల పక్షపాతి చంద్రబాబు అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముంగిట వెనుకబడిన తరగతుల వారికి ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తూ వస్తున్నారన్నారు. దీనిలో భాగంగా బీసీలకు మరింత రాజకీయ ప్రాధాన్యత […]
Read Moreభోగాపురం విమానాశ్రయం పేరు అభినందనీయం
– మాజీ ఎమెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విజయవాడ, మహానాడు: భోగాపురం విమానాశ్రయం పేరును అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేయడం అభినందనీయం. ఉద్యమ నేత… త్యాగాల ముద్దుబిడ్డ.. అడవితల్లి లాలించి పెంచిన అల్లూరి.. అందరికి ఆదర్శనీయుడు.. దేశం కోసం ఆయన త్యాగం, ఆయన సాహసం అందరికీ స్ఫూర్తిదాయకమని మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. ఈ మేరకు ఆయనొక ప్రకటన విడుదల చేశారు. నేటి యువత అల్లూరిని […]
Read Moreనాచారమా….. నరకమా?
– రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం – వారంలో రెండు నుంచి మూడు యాక్సిడెంట్లు – కారణలు ఏంటి? ఎవరిదీ నిర్లక్ష్యం? హైదరాబాద్, మహానాడు: నాచారాం… ప్రజలకు నరకం చూపిస్తోంది. వారంలో రెండు నుంచి మూడు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అయినా… కారణాలు తెలియడం లేదు… ప్రభుత్వానిదా నిర్లక్ష్యం? ట్రాఫిక్ పోలీసుల అలసత్వమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాజా ఓ మాతృమూర్తి ఈ లోకాన్ని వీడింది. కుమార్తెను […]
Read Moreక్రికెట్ అసోసియేషన్ పై చామల ఫైర్!
– అండర్ 19 ఎంపికలో అవకతవకలు హెచ్ సి ఏ ప్రక్షాళన అవసరం – భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. హెచ్ సిఏ అండర్ 19 ఎంపికల్లో అవకతవకలు జరిగాయంటూ మండిపడ్డ ఆయన హెచ్ సి ఏ కమిటీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కమిటీ […]
Read Moreకేంద్ర ఇచ్చిన డబ్బులకు యూసీలు ఇవ్వలేదు
* పోలవరానికి ఇచ్చిన కేంద్ర నిధులను మళ్లించారు * పంచాయతీరాజ్ విభాగంలో రూ.990 కోట్లు మళ్లించారు – సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం విజయవాడ: భవానీపురంలో వరద ఓవర్ ఫ్లో జరిగింది. గత పాలకుల నిర్లక్ష్యం, అక్రమాలు శాపంగా మారింది. బుడమేరు పనులు పూర్తి చేసి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదు. బుడమేరును పూర్తిగా దురాక్రమణ, కబ్జాలు చేశారు. వంద రోజుల్లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నాం. మూడు […]
Read Moreనిమజ్జన కార్మికుల విశ్రాంతికి ఏర్పాట్లు చేయండి
– సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం హైదరాబాద్, మహానాడు: గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేస్తున్న కార్మికులు, ఇతర సిబ్బంది, అధికారులు విశ్రాంతి తీసుకునేందుకు తగు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం నిమజ్జనం వద్ద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. క్రేన్ డ్రైవర్స్, ఇతర సిబ్బంది అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మూడు షిఫ్టుల్లో డ్రైవర్స్ ,ఇతర సిబ్బందికి విధులు కేటాయించేలా […]
Read More