* జగనన్న కాలనీలు పేరుతో లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి ప్రజలను ముంచేశారు * కనీస సౌకర్యాల కల్పన లేకుండా ప్రజలను మోసం చేశారు * ఏలేరు వరద పరిస్థితిపై నిరంతరం సమీక్షిస్తున్నాం * ఏలేరు, సుద్దగడ్డ ముంపు నుంచి రైతాంగానికి, ప్రజలకు ఊరట ఇచ్చేలా ప్రత్యేక చర్యలు * బుడమేరు ఆక్రమణదారులపై హైడ్రా వంటి తీరు కంటే చర్యలే ఉత్తమం * విజయవాడ విపత్తును కూటమి ప్రభుత్వం సమర్ధంగా […]
Read Moreసాంస్కృతిక వారసత్వాన్ని కాపాడి ప్రోత్సహిద్దాం
– దక్షిణ భారత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రుల సదస్సులో మంత్రి కందుల దుర్గేష్ బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం వంటి కీలక ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిని సారించి సమీక్ష నిర్వహించారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి […]
Read Moreపార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలా? రేవంత్రెడ్డిని కొట్టాలా?
– ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలా? – లేదంటే వాళ్లను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసిన ముఖ్యమంత్రి ని కొట్టాలా? – పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ కు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు – నాలుగు వారాల తర్వాత దానం, కడియం, తెల్లం ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖాయం. – పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ వైఖరి చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది – రాజ్యాంగ […]
Read Moreభారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తత అవసరం
– కలెక్టర్లతో సీఎం చంద్రబాబు విజయవాడ, మహానాడు: ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తొమ్మిదో రోజు చేపడుతున్నసహాయక చర్యలు, భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం టెలీకాన్ఫరెన్స్ లో సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో సీఎం […]
Read More‘పడవలు’ ఘటనపై ముమ్మర దర్యాప్తు
– విచారణలో ఒక్కో అంశం బయటకు వస్తోంది – అన్నదాతలకు నష్టం కలిగించాలనుకునే వారిపై కఠిన చర్యలు – ప్రతిపక్షం విధ్వంసం దిశగా ముందుకెళ్తోంది – ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారు. – కౌంటర్ వెయిట్ల పునరుద్ధరణ పనులను రెండు రోజుల్లో పూర్తి – మీడియాతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ, మహానాడు: ప్రకాశం బ్యారేజీని అయిదు పడవలు ఢీకొన్న ఘటనపై ముమ్మర దర్యాప్తు […]
Read Moreతెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా కేంద్రం అన్యాయం
– ఆంధ్రప్రదేశ్- కర్ణాటక- మహారాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా – కరెంట్ కోతలు, రైతు ఆత్మహత్యలు లేకుండా చేశాం – నాన్ టాక్ రెవెన్యూ లో వాటా ఇవ్వాలి – 16వ ఆర్థిక సంఘం మీరైనా మా రాష్ట్రానికి అన్యాయం చేయకండి. – ప్రజా భవన్ లో లో నిర్వహించిన 16వ ఆర్థిక సంఘం సమావేశానికి హాజరై బిఆర్ఎస్ పార్టీ తరఫున పలు సూచనలు, సలహాలు అందించిన మాజీ మంత్రి […]
Read Moreప్రతి ముగ్గురు నిరాక్షరాస్యుల్లో ఒకరు భారతీయులు
– జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి చీరాల, మహానాడు: ప్రపంచంలో 100 కోట్ల మంది నిరాక్షరాస్యులు ఉంటే అందులో 33 కోట్ల మంది ఒక్క భారతదేశంలోనే కొనసాగుతున్నారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ హాలులో ఆదివారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎ. నాగ వీరభద్రా చారి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన […]
Read Moreవెగటు పుట్టిస్తున్న జగన్ బురద రాజకీయం!
– వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు వేమూరు, మహానాడు: బెంగుళూరు ప్యాలెస్ లో కూర్చుని వరదలపై జగన్ చేస్తున్న బురద రాజకీయం వెగటు పుట్టిస్తోంది… వైసీపీ తీరు మారకపోతే జగన్, ఆయన పార్టీ కూడా బుడమేరు బురదలో కొట్టుకుపోవడం ఖాయం. ఎనిమిది రోజులుగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలబడ్డారు. ప్రభుత్వ సహాయ చర్యలతో ప్రజలు సాంత్వన పొందుతున్నారు. ప్రజలు ప్రభుత్వ చర్యలను […]
Read Moreవరద బాధితుల మధ్య నేటి చంద్రబాబు
విలాసవంతమైన ప్యాలెస్ లో నాటి సీఎం జగన్ – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు: జగన్ రెడ్డి రాష్ట్రంలో బురద రాజకీయం చేస్తున్నారు… జగన్ బెంగళూరు ప్యాలస్ లో ఉంటూ పంచభక్ష్య పరమాన్నాలు తింటూ.. విజయవాడలో వరద బాధితుల మధ్య మోకాళ్ళ లోతులో పర్యటిస్తూ.. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్న చంద్రబాబును విమర్శించడం జగన్ దగుల్బాజీ తనానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పొలిట్ బ్యూరో […]
Read Moreమానవత్వం చాటుకున్న శ్రీ హర్షిని విద్యాసంస్థల చైర్మన్
– గోరంట్ల రవి కుమార్ ను అభినందించిన సీఎం చంద్రబాబు విజయవాడ, మహానాడు: వాయుగుండం ప్రభావంతో విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీరు పోటెత్తడంతో విజయవాడలోని పలు ప్రాంతాల్లో సాయం కోసం ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సాయం అందించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు ఒంగోలులోని శ్రీ హర్షిని విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ […]
Read More