కన్నా సుడిగాలి పర్యటన

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ లో సత్తెనపల్లి – నరసరావుపేట రూట్ కొత్త బస్సు సర్వీసును ప్రారంభించారు. అనంతరం మొదటి టికెట్ కొనుగోలు చేశారు. ముప్పాళ్ళ గ్రామంలో కంచర్ల కృపారావు ఇంటికి టీ బ్రేక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే గ్రామంలో కంచర్ల మణి రావు – కృపారావు […]

Read More

సాక్షి… జగన్ కరపత్రిక మాత్రమే…

• ఆ పత్రిక, సాక్షి టీవీ ఒక పెద్ద అబద్దాల పుట్ట… • ప్రజలారా… ఆ రాతలు, ఆ మాటలు నమ్మకండి – మండిపడ్డ టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు: సాక్షి పత్రిక, టీవీ ఒక పెద్ద అబద్దాల పుట్టని, అవి ప్రచురించిన, ప్రసారం చేస్తున్న వార్తలన్నీ అబద్దాలేనని.. సాక్షిలో వస్తున్న వార్తలను రాష్ట్ర ప్రజలు నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పొలిట్ బ్యూరో సభ్యుడు […]

Read More

అగ్రి గోల్డ్ భూములను స్వాహా చేసిన వారెందరో..

వారందరినీ ఈ ప్రభుత్వం పట్టుకుంటుందని ఆశిస్తున్నా జోగి రమేష్ ఒక్కడే కాదు… సొంతానికి అగ్రిగోల్డ్ భూములు కాజేసిన వారి జాబితా పెద్దదే గతంలో సిఐడి లో ఉన్నతాధికారిగా పని చేసిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, షాద్ నగర్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సాక్షాధారాలున్నాయి పోలీసుల సహకారంతోనే గంజాయి సరఫరా ఉండి ప్రాంతంలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక […]

Read More

ఉత్తమ నటుడుగా రిషభ్ శెట్టి

– 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించన కేంద్రం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించింది. కన్నడ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘కాంతార’కు అవార్డుల పంట పండింది. ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. రిషభ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును కైవసం చేసుకున్నారు. మలయాళ చిత్రం ‘అట్టం’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అవార్డుల వివరాలివి… ఉత్తమ […]

Read More

హవ్వ.. శ్రీశైలం శిఖరం వద్ద చికెన్ బిర్యానీలా?

– గణపతి విగ్రహం వద్ద అపచారం – చెప్పులతో తిరుగుతూ చికెన్ బిర్యానీ తింటున్న ముస్లిం మహిళలు – భక్తుల తిరుగుబాటుతో పారిపోయిన వైనం – కళ్లు మూసుకున్న శ్రీశైలం ఆలయ అధికారులు – సోషల్‌మీడియా వైరల్ అవుతున్న చికెన్ బిర్యానీ – దేవాలయ అధికారులపై హిందూ సంస్థల ఆగ్రహం – ఆలయాల్లో అన్యమతస్తుల లెక్క తేల్చరా? – ఆలయ ఉద్యోగులు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకివ్వరు? – ఉద్యోగులకు సర్కారు […]

Read More

అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న

– టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ ఉయ్యూరు, మహానాడు: స్వాతంత్య్ర సమరయోధుడు, బలహీనవర్గాల నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజులపాటి ఫణి కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరిగింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లచ్చన్న […]

Read More

సూపర్‌ 6 అమలు చేస్తూ కూటమి సర్కారు దూసుకుపోతోంది…

– టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటి అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకుపోతోందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. పట్టణంలో అద్దంకి రోడ్డు, కురిచేడు రోడ్లలోని బస్‌ షెల్టర్లను గురువారం ప్రారంభించి, మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ సహకారంతో నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఆంధ్ర […]

Read More

సెక్యులరిజం సిగ్గుపడింది!

( మార్తి సుబ్రహ్మణ్యం) మనకు స్వాతంత్య్రం వచ్చి సంబురాలు చేసుకుంటున్న శుభవేళ.. మన వల్ల స్వాతంత్య్రం పొందిన పొరుగు దేశమైన బంగ్లాదేశీయులు.. మన జెండాలు, హిందువులను చెరబట్టి దేవాలయాలను ధ్వంసం చేస్తున్న విషాదం. కత్తులతో పిల్లల ముందే తండ్రుల కుత్తుకలు కోస్తున్న అరాచకం. అక్కడ మైనారిటీలయిన హిందువులపై రాక్షసులు కూడా ఈర్ష్యపడే రీతిలో జరుగుతున్న మారణకాండ..హిందూ మహిళలను భర్త-పిల్లల ఎదుటే చెరబట్టి, ఉరికొయ్యలకు వేళ్లాడదీస్తున్న రాక్షసకాండ.. చదువుకునే పిల్లలను పై […]

Read More

గుంటూరులో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగ ర్యాలీ

గుంటూరు, మహానాడు: సమాజంలో జాతీయ భావాల్ని పెంపొందించే దిశగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో గురువారం స్థానిక గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్ వద్ద గాంధీ విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాల వేసి అక్కడ నుంచి హర్ ఘర్ తిరంగ ర్యాలీ ప్రారంభమైంది. యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగ యశ్వంత్ ఆధ్వర్యంలో జాతీయ జండా లతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ జరిపారు. బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి […]

Read More

రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అడుగులు వేస్తున్నాం

• ప్రజలంతా మెచ్చేలా, భావితరాలకు స్ఫూర్తి పంచేలా కూటమి పాలన • శాంతిభద్రతలను పటిష్ఠంగా అమలు • మాదకద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం • గత ప్రభుత్వంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు • లక్ష మంది యువతను సేంద్రియ రైతులుగా మారుస్తాం • పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వేదిక కావాలి • అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతల్లో మేటిగా ముందుకు సాగుతాం • కాకినాడలో 78వ స్వాతంత్య్ర […]

Read More