– 78వ స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయవాడ, మహానాడు: వంద రోజుల ప్రణాళికతో ఆంధ్రాకు పూర్వ వైభవం తీసుకొస్తామని, అన్ని శాఖల్లో సమీక్షలు నిర్వహిస్తున్నామని, గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థలను యాక్టివేట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసి, మాట్లాడారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభ సందర్భంగా భారతీయులకు, […]
Read Moreజాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనకు మంచి స్పందన
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత విజయవాడ : జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత తెలిపారు. నగరంలోని మారిస్ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత ప్రదర్శనను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ చేనేత వస్త్రాల అమ్మకాల్లో దళారుల ప్రమేయం లేకుండా, మేలు […]
Read Moreపేదల ఆకలిని తీర్చేది టీడీపీనే
అన్న క్యాంటీన్లను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు అన్న క్యాంటీన్ల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె అనురాధ పేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారని ఆయన చెప్పారు. గురువారం ఉదయం 11వ డివిజన్ పటమట […]
Read Moreఉభయ సభల్లో ఫలవంతమైన చర్చలు జరగాలి
– స్పీకర్ అయ్యన్న పాత్రుడు అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై అర్ధవంతమైన, ఫలవంతమైన చర్చలు జరగాలని అప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనాలైన చట్ట సభలకు మరింత గౌరవం పెరుగుతుందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర శాసన సభ వద్ద జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జాతిపిత […]
Read Moreముందు తరం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు..
– ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ, మహానాడు: మనకంటే ముందు తరం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. ఎంపీ జాతీయ జెండా ఎగురవేసి, మాట్లాడారు. ఐకమత్యాన్ని కూడా పరి రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది. ఆనాడు నలభై కోట్లమంది […]
Read Moreసమస్యల పరిష్కారమే వారధి ప్రధాన లక్ష్యం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ, మహానాడు: సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించామని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వారధి కార్యాలయాన్ని గురువారం ఆమె ప్రత్యేకంగా పూజలు చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా సమస్యల స్వీకరణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు […]
Read Moreసిగ్గులేని వైసీపీ నేతలు
– మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మండిపాటు అమరావతి, మహానాడు: వైసీపీ నేతలు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ని ఎందుకు కలిశారు? చెప్పిన అబద్ధాలే పదేపదే చెప్పడానికి సిగ్గనిపించడం లేదా? అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్దగా ఉండడంతో అంబేద్కర్ వాదులు దాన్ని జీర్ణించుకోలేక జగన్ పేరు తొలగించారు. అంబేద్కర్ విగ్రహంపై చిన్న గీత కూడా పడలేదని రాష్ట్ర సాంఘిక […]
Read Moreశరవేగంగా గేటు పునరుద్ధరణ పనులు
– మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం, మహానాడు: తుంగభద్ర డ్యాం గేటు పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని బుధవారం ఆర్.అండ్.బి అతిథి గృహంలో మంత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం19 గేటు కొట్టుకొనిపోయిన తర్వాత మంగళవారం నుండి పనులు వేగవంతం […]
Read More‘వెలుగు’ను వెలుగునీయాలి
– సమీక్ష సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయవాడ, మహానాడు: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ – వెలుగు కార్యకలాపాలను మెరుగుపరిచి అభివృద్ధి పథంలో పయనింపజేయాలని, అందుకు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ కేంద్ర కార్యాలయంలో అధికారులతో బుధవారం మంత్రి సమీక్ష […]
Read Moreస్టార్టప్ హబ్గా ఏపీ
– ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ లో అగ్రగామిగా నిలపాలి – ఐటి కంపెనీలను రాష్ట్రంలోకి ఆహ్వానించాలి – ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ శాఖను ఏర్పాటు చేయాలి – డ్రోన్ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించండి – యాప్ ఆధారిత సేవలను ఔత్సాహికులకు అందుబాటులోకి తేవాలి – ఐటీ, ఎలక్ట్రానిక్స్-కమ్యునికేషన్స్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్ గా తీర్చిదిద్దాల్సి ఉందని, […]
Read More