ప్రజా శ్రేయస్సే కూటమి ధ్యేయం 

ఒక్కరోజులో రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ  వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించుకున్న ప్రభుత్వం   ఆనాడు వాలంటీర్లు లేకుంటే జగన్ చేతులెత్తేశారు  ఎండల్లో తిప్పి పింఛన్ దారుల ప్రాణాలు తీశారు  కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోంది అరాచక నాయకులను ప్రజలే తిప్పి కొట్టాలి మంగళగిరి, మహానాడు :  కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోందని… సమర్థుడైన చంద్రబాబు నాయకత్వంలో నేడు రికార్డు స్థాయిలో ఒక్కరోజే ఉదయం 10 గంటలకు 95% […]

Read More

ఆమె రాగి రొట్టె ‘సింధూర’ం

రోటీ మేకర్ గా ఎమ్మెల్యే పల్లె సింధూర బిజీబిజీ టాక్ ఆఫ్ ది పుట్టపర్తిగా హాల్ చల్ (బహదూర్) ఈ కాలంలో రాగి రొట్టె అంటే సీమ బిడ్డలకు ఇష్ట. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మరీ ఇష్టం . అందుకే గురువారం నియోజకవర్గంలోని ఓడి చెరువు మండల కేంద్రంలోనీ తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు మల్లా పల్లి ఓబుల్ రెడ్డి ఇంటిలో తానే స్వయంగా రాగిరొట్టె తయారుచేసి, […]

Read More

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు చరిత్రాత్మకం

– బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ డి విల్సన్ అమరావతి, మహానాడు :  ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని  బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ అన్నారు. దశాబ్దాల తరబడి  మాదిగలు చేసిన పోరాటానికి  ఒక ఫలితమే ఈ తీర్పు అని విల్సన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1970 దశకం […]

Read More

సాగునీటి విషయంలో రైతులు ఇబ్బంది  పడకూడదు 

– ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్  అవనిగడ్డ , మహానాడు : రైతాంగం సాగునీటి విషయంలో ఎక్కడా ఇబ్బందులు పడకూడదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రధాన కాలువలో గుర్రపు డెక్క తొలగింపు పనులను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జనసేన నేతలు పరిశీలించారు. అవనిగడ్డ – కోడూరు ప్రధాన పంట కాలువలో గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాన్ని కోడూరు మండల జనసేన పార్టీ నేతలు పరిశీలించారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చొరవతో కోడూరు మండల వ్యాప్తంగా ఉన్న […]

Read More

సక్సెస్ అయిందని కళ్లమంట! 

బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాలపై  వీడియోలు  అవమాన పరిచే విధంగా  తీసిన వారిపై చర్యలు  – రవాణా, బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం ప్రభాకర్  హైదరాబాద్, మహానాడు :  కళ్ల మంటతోనే… ఆర్టీసి బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాలపై కావాలని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయని, వాటి మీద చర్యలు తీసుకోనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ లో జరిగిన చర్చలో ఆయన […]

Read More

కుప్ప(ం)కూలిన వైసీపీ

– కుప్పంలో వైసీపీ జెండా పీకేశారు! – హోటల్ మారిన వైసీపీ ఆఫీస్ -టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు – మరో వారంలో కుప్పంలో వైసీపీ దుకాణం బంద్ – పత్తాలేని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ – కేసుల పంచాయితీలో పెద్దిరెడ్డి – అధికారంలో ఉండగా రెచ్చిపోయిన పెద్దిరెడ్డి, భరత్ – బాబు సహా నేతలపై కేసుల పరంపర – టీడీపీ నేతల వ్యాపారాలు స్వాధీనం – ఇప్పుడు […]

Read More

వాలంటీర్లకు చెల్లించిన వేతనాలను జగన్ నుంచి రాబట్టాలి 

వాలంటీర్ల పిటిషనర్ షేక్ సిద్ధిక్  అమరావతి, మహానాడు :  గతంలో వాలంటీర్లకు చెల్లించిన వేతనాలను జగన్ నుంచి రాబట్టాలని వాలంటీర్ల పిటిషనర్షేక్ సిద్ధిక్ డిమాండ్ చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సానుభూతి పరులను,కార్యకర్తలను ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం 5 వేల వేతనాన్ని ఇచ్చి వాలంటీర్లను నియమించారు. వాళ్ళ ద్వారా పథకాలు అమలు చేస్తాం అని చెప్పి ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇస్తూ  పార్టీకి పనిచేయించుకున్నారు. […]

Read More

తెలుగుదేశం తోనే అన్ని వర్గాల అభివృద్ధి

– పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు చేవెళ్ల: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణమే ధ్యేయంగా పెట్టుకొని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీ కోసం కష్టపడాలని పోలిట్ బ్యూరో సభ్యులు , జాతీయ ప్రధాన కార్యదర్శి , షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ నియోజకవర్గంలోని నాయకులను , క్రియాశీల కార్యకర్తలను కలిసి వారిలో నూతన ఉత్సవం నింపారు […]

Read More

ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త

– 8 హెచ్ఆర్ఏ శాతం పెంపు గుంటూరు: ఏపీ సచివాలయ, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 16 శాతం హెచ్‌ఆర్‌ఏను 24శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రూ.25 వేలకు మించకుండా వర్తింపజేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది. సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం […]

Read More

ఫ్లోర్ లీడర్ గా కేసీఆర్ ఎందుకు?

కేటీఆర్ ఉండొచ్చు కదా? మోసం అనే పదానికి మరో పేరు సబిత అక్క బాధ్యత తమ్ముడి కోసం నిలబడాలి సభకు కేసీఆర్, హరీష్ రావు డుమ్మా ఎందుకు కొట్టారు? సభకు కేసీఆర్, హరీష్ రావు డుమ్మా ఎందుకు కొట్టారు? సబితా ఇంద్రారెడ్డి ఆవేదన చూసైనా కేసీఆర్, హరీష్ రావు అండగా నిలబడాలి కదా? సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ హైదరాబాద్: మోసం అనే పదానికి మరో పేరు సబితా […]

Read More