బాబు హయాంలో త్వరగా పాపాలు పండుతాయి

మనల్ని ఎవరూ ఏం చేయలేరు రావణకాష్టం సృష్టిస్తున్నారు ప్రతిపక్ష హోదా ఇస్తారా? లేదా? అన్నది సందేహమే హోదాను అడగకపోవడం బాబు చేసిన మరో పాపం – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ ఈ ఐదేళ్లు కష్టాలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. ‘‘మనకు సభలో ప్రతిపక్షహోదా కూడా దక్కకపోవచ్చని, మనమీద కేసులు […]

Read More

‘బండి’కి ముబారక్..

కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బండి సంజయ్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. బండి సంజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మాజీ ఎంపీ బీవీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్ రెడ్డి, సంకినేని వేంకటేశ్వర రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాష్ట్ర నాయకులు ప్రేమెందర్ రెడ్డి, సుభాష్ తదితరులు  

Read More

తెదేపా కేంద్ర కార్యాలయంలో అంబరాన్నంటిన సంబురాలు

ఐదేళ్లకు ఒకసారి వచ్చే మరపు రాని దీపావళి పండుగ రాష్ట్రానికి పట్టిన పీడ వదలడమే కాకుండా ప్రజా పరిపాలన తిరిగి అధికారంలోకి వచ్చింది జగన్ రెడ్డి అరాచక, అవినీతి, విధ్వంసక, నియంత పాలన మాకొద్దని ప్రజా ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు ప్రజాభీష్ట ప్రకారమే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది సీఎంగా బాధ్యతలు చెపట్టిన వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల ప్రకారం మొదట ఐదు ఫైల్స్‌పై చంద్రబాబు గారు సంతకం చేశారు […]

Read More

దొంగే దొంగా .. దొంగ అన్నట్లుగా వైకాపా నేతల తీరు

ఎవర్ని ఏమి అనకముందే … మమ్మల్ని కొట్టారంటూ ఢిల్లీలో విజయసాయి పెడబొబ్బలు ఏమీ జరగకుండానే వాళ్ళు చేసినట్లుగానే ఈ ప్రభుత్వంలోనూ దాడులు చేస్తారనే భయంతోనే ఈ రకమైన ప్రకటనలు ఒకటి, అర సంఘటనలు జరిగితే అవి వ్యక్తిగత దాడులే తప్ప పార్టీల ప్రమేయం లేదు ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు దొంగే దొంగా దొంగ అన్నట్లుగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ఎవర్ని ఏమి అనకముందే, […]

Read More

నాడు పరదాల జగన్.. నేడు జనం మధ్య బాబు

– నాడు జగన్ కోసం పోలీసుల పరదాలు – రైతులు రోడ్డెక్కకుండా పోలీసుల నిర్బంధం – జగన్‌కు అమరావతి మహిళల మోకాళ్లపై నిలబడి నిరసన – ఇప్పుడు బాబుకు అమరావతి రైతుల బ్రహ్మరథం – మోకాళ్లపై నిలబడి కృతజ్ఞతలు – అమరావతిలో విచిత్రం ( మార్తి సుబ్రహ్మణ్యం) అమరావతి రెండు విభిన్న-వింత దృశ్యాలకు కేంద్రమయింది. అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఇద్దరు నాయకులు.. రెండు భిన్న వైఖరులు.. ఒక నేతకు నిరసనలు.. […]

Read More

ఎమ్మెల్సీ ల ప్రమాణ స్వీకారం

నూతనంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నవీన్ కుమార్ రెడ్డి ( మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటాల ) , తీన్మార్ మల్లన్న ( వరంగల్ ,ఖమ్మం , నల్గొండ గ్రాడ్యుయేట్స్ కోటా) తో శాసన మండలిలోని తన ఛాంబర్ లో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

Read More

టీటీడీని ప్రక్షాళన చేస్తాం…తిరుమల పవిత్రను కాపాడతాం

తిరుమలలో గోవింద నామస్మరణం తప్ప మరో మాట వినిపించకూడదు స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమలను గత పాలకులు అపవిత్రం చేశారు ప్రజలకు మంచి చేసే శక్తిని ఇవ్వాలని శ్రీవారిని కోరుకున్నా రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైంది… ప్రజలంతా భాగస్వామ్యం వహించాలి -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు – శ్రీవారి సేవలో బాబు కుటుంబం తిరుమల/తిరుపతి :- రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండే ప్రక్షాళన మొదలుపెడతామని…తిరుమలలో ఓం నమో వెంకటేశాయా, గోవింద […]

Read More

నేడు సీఎంగా చంద్రబాబు బాధ్యతలు

సాయంత్రం 4.41 గంటలకు ముహూర్తం అనంతరం ఐదు ఫైళ్లపై సంతకాలు తొలి సంతకం మెగా డీఎస్సీ రెండో సంతకం ల్యాండ్‌ టైటిలింగ్‌ రద్దు మూడో సంతకం రూ.4 వేలకు పింఛన్‌ పెంపు నాలుగో సంతకం అన్న క్యాంటిన్ల పునరుద్ధరణ ఐదో సంతకం స్కిల్‌ సెన్సెస్‌ అమరావతి: ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు గురువారం సాయంత్రం 4:41 నిమిషాలను ఏపీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే సమయంలో హామీల అమలుకు […]

Read More

ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్‌చరణ్‌ మారీ

హాజరైన ప్రధాని మోదీ, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఆహ్వానాన్ని మన్నించి పాల్గొన్న ప్రతిపక్ష నేత నవీన్‌పట్నాయక్‌ భువనేశ్వర్‌: ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ గిరిజన నేత మోహన్‌ చరణ్‌ మారీ బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఇతర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. […]

Read More

బాబు ప్రమాణ స్వీకారం వేళ…ఏపీకి గుడ్‌న్యూస్‌

రూ.50 వేల కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీ ప్రాజెక్టు మూడు రాష్ట్రాలను పరిశీలిస్తున్న కేంద్ర సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో సానుకూల అంశాలపై పరిశీలన ప్రముఖ పత్రికలో కథనంపై నిరుద్యోగుల్లో ఆశలు అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వేళ రాష్ట్రానికి శుభవార్త అందుతోంది. రాష్ట్రంలో భారీ రిఫైనరీ ప్రాజెక్టు ప్రారంభానికి బీపీసీఎల్‌ పరిశీలి స్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏడాదికి 12 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న రిఫైనరీ నెలకొల్పాలని బీపీసీఎల్‌ భావిస్తోందని, […]

Read More