– ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల సమావేశం విజయవాడ, మహానాడు: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్యాంప్ ఆఫీస్ లో గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల సమావేశం జరిగింది. దామచర్ల సత్య, నూకసాని బాలాజీ, పిల్లి మాణిక్యాలరావు, లంక దినకర్లకు రాష్ట్రస్థాయి వివిధ కార్పొరేషన్ చైర్మన్ లగా నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల […]
Read Moreజగన్కు రాజకీయ నేత లక్షణాలు లేవు!
– జనసేన నేతలు గాదె, చందు విమర్శ గుంటూరు, మహానాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నాలుగు నెలల పాలనలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికే సరిపోయింది… ఆకస్మిక వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకుని పరిపాలిస్తోందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఆ పార్టీ నేత చందు సాంబశివరావు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే.. వైసీపీ అధినేత జగన్ గుంటూరు వచ్చి […]
Read Moreలోకేష్ కాలిగోటికి కూడా జగన్ రెడ్డి సరిపోడు!
• లోకేష్ పై జగన్ అవాకులు చవాకులు పేలడం సిగ్గుచేటు • జగన్ రెడ్డి లా & ఆర్డర్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం • గత ఐదేళ్లలో 2 లక్షల మంది మహిళలపై అఘాయిత్యాలు • ఒక్క రోజు కూడా జగన్ నోరు తెరవలేదు • నేడు దోషులను కఠినంగా శిక్షిస్తున్నాం • సీఎం చంద్రబాబు, లోకేష్ ల పాలనలోనే రాష్ట్రాభివృద్ధి • రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడం ఎవరితరం కాదు – […]
Read Moreప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కూటమి 120 రోజుల పాలన
– తెలుగుదేశం పార్టీ నేతలు వినుకొండ, మహానాడు: రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఏ నమ్మకంతో అఖండ మెజార్టీ అందించారో ఆ నమ్మకాన్ని మరింత పెంచేలా కూటమి పనిచేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) లోక్సభాపక్ష నేత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. వినుకొండ మండలం గోకనకొండ-నూజండ్ల మండలం పువ్వాడ మధ్య గుండ్లకమ్మ నదిపై హైలెవెల్ వంతెన నిర్మాణానికి గురువారం వారు శంకుస్థాపన చేశారు. […]
Read Moreఎన్ విడియా సీఈవో జెన్సస్ హువాంగ్ తో మంత్రి లోకేష్ భేటీ
– ఎఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి ముంబాయి: ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంప్యూటింగ్ సంస్థ ఎన్ విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ముంబాయిలో భేటీ అయ్యారు. ఏపీ పాలనావ్యవహారాల్లో వేగవంతమైన, మెరుగైన సేవలకు ఏఐ టెక్నాలజీని వినియోగించాలన్నది మా అభిమతం. అమరావతిలో ఏర్పాటుచేయబోయే ఏఐ యూనివర్సిటీకి సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించాల్సిందిగా […]
Read Moreబ్రాహ్మణుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయం
– మంత్రి సవిత గుంటూరు, మహానాడు: కొత్తపేటలో ఉన్న యడవల్లి వారి బ్రాహ్మణ సత్రాన్ని మంత్రి సవిత గురువారం సందర్శించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘ నేతలతో, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బ్రాహ్మణ కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, దీనికి ఉన్న మూడు ఎకరాల స్థలాన్ని పరిశీలించి రాబోయే రోజుల్లో బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం మాత్రమే దీన్ని వినియోగిస్తామని హామీ […]
Read Moreనేరాలు, ఘోరాలకు రాజు జగన్!
– బూతుల తిట్లంటే మాజీ సీఎంకు ఇష్టం! – లోకేష్ కి, జగన్కు పోలిక లేదు – దిశా చట్టం లేదు అది కేవలం బిల్లు మాత్రమే.. – దానిని కేంద్రం ఆమోదించలేదు – దీనిపై లోకేష్ సవాల్ చేస్తే ఉలుకుపలుకు లేదు – మీరు పెంచిన గంజాయి మూలాలు పెకిలిస్తున్నాం… – ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మంగళగిరి, మహానాడు: ఈ భూమి మీద ఏ మనిషి చేయనన్ని నేరాలు, […]
Read Moreనేను సిద్ధం… మరి మీరు?
– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు, మహానాడు: ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్ర ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగానికి నేను సిద్ధం.. మరి మీరు సిద్ధమా..? పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేయించుకుని ఓటు వినియోగించుకోవడం సామాజిక బాధ్యత అని మరువద్దు అని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ఓటు నమోదుకు సమయం ఉంది కదా అని అశ్రద్ధ చేయొద్దు. ఈరోజే ఫారం 18 పూర్తి […]
Read Moreఅమరావతి మీదుగా రూ. 2, 245 కోట్లతో రైల్వే లైన్!
– కేంద్రం ఆమోదం తెలపడం శుభపరిణామం – 3 పోర్టులకు కనెక్టివిటీ – మంత్రి నారాయణ వెల్లడి అమరావతి, మహానాడు: అమరావతి రాజధాని రైల్వే ప్రాజెక్ట్ కు కేంద్రం ఆమోదం తెలపడం శుభపరిణామం… 2017 నవంబరు 13న ఈ ప్రాజెక్టు కేంద్రానికి ఇచ్చాం.. గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాజెక్ట్ ను పక్కన పడేసిందని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఈ మేరకు […]
Read Moreపెద్దిరెడ్డి అండ.. భూములు కొట్టేసిన కజిన్ బ్రదర్!
• తమ స్థలాలు వైసీపీ నేతలు కొట్టేసి వ్యభిచారాలు నడుపుతున్నారంటూ దివ్యాంగుల ఫిర్యాదు • వైసీపీలో చేరలేదని టీడీపీ కార్యకర్త ఇంటికి దారిలేకుండా గోడ కట్టిన వైసీపీ మూకలు • వైసీపీ నేతల అరాచకాలకు సహకరించిన అధికారులపై చర్యలకు బాధితుల ఫిర్యాదు మంగళగిరి, మహానాడు: దివ్యాంగులకు కేటాయించిన స్థలాలను వైసీపీ నేతలు అక్రమంగా కబ్జా చేసి వ్యభిచారం నిర్వహిస్తుంటే.. దానిపై కేసులు పెట్టినా నాడు పోలీసు అధికారులు పట్టించుకోకపోగా తిరిగి […]
Read More