ఖాళీ అవుతున్న హైదరాబాద్

హలో ఏపీ.. బైబై వైసీపీ పోటెత్తనున్న యువత ఓటు చలో ఆంధ్రా స్వగ్రామాలకు ప్రయాణం ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల కోసం తెలంగాణలో ఉద్యోగ వ్యాపార రీత్యా ఉంటున్న వారు దాదాపుగా పూర్తిస్థాయిలో తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు స్వరాష్ట్రానికి వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒక మిత్రుడు తో ఫోనులో మాట్లాడగా, రెగ్యులర్ గా తిరిగే రైళ్లు కాకుండా 68 ప్రత్యేక రైళ్లు రైల్వే శాఖ ఏర్పాటు చేసిందని, ఇంకొక […]

Read More

సోమవారం ఓటేద్దాం

– సొంతూళ్లకు వెళ్దాం – రద్దీగా మారిన జాతీయ రహదారులు – ఛార్జీల మోత ఐదేళ్లకొకసారి వచ్చే ప్రజాస్వామ్య పండుగలో మేము సైతం భాగస్వామ్యులు కావాలని ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఓటేసేందుకు తమ సొంత ఊర్లకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ ప్రజలంతా స్వస్థలాలకు క్యూ కట్టడంతో రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సుల్లో సీట్లన్నీ నిండుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లోని బస్టాండ్‌లలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు సరిపడా బస్సులు లేకపోవడంపై […]

Read More

జగన్‌పై హైదరాబాద్‌లోనూ కనిపించిన వ్యతిరేకత

అమీర్‌పేట కోచింగ్ సెంటర్లు ఖాళీ చలో ఆంధ్రా హైదరాబాద్‌లోని అమీర్‌పేట తెలుసుకదా? వివిధ ఉద్యోగాలు, ట్రైనింగ్ సెంటర్లకు కేంద్రమైన అమీర్‌పేట కోచింగ్ సెంటర్, యువకులు లేక బోసిపోయింది. కారణం ఆంధ్రాలో ఎన్నికలే. టీడీపీ నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన, కొత్త పరిశ్రమల స్థాపన వంటి హామీలివ్వడంతో.. హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్న యువకులంతా, ఏపీలోని తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఫలితంగా అమీర్‌పేటలో నిత్యం కిటకిటలాడే కోచింగ్ సెంటర్లు […]

Read More

అసెంబ్లీకి రా…సొల్లు పురాణం ఎందుకు?

పాపాలను సమర్థించుకునే ప్రయత్నం కేసీఆర్‌ది 12 సీట్లతో ప్రధాని అవుదామని పగటి కలలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, మహానాడు : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌, సీఎం రేవంత్‌పై ప్రతిపక్ష నేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. గాంధీభవన్‌లో విద్యుత్‌, సాగునీరు, తాగునీరు తదితర అంశాలపై శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వర్గం అంటే ఏమిటో చూపలేక తానున్న చోటే […]

Read More

వంద శాతం ప్రధాని రేసులో ఉంటా

మోదీ ఓ గోబెల్స్‌! బీజేపీ దేవుని పేరుతో ఓట్లు దొబ్బి పోయే పార్టీ ఢిల్లీ లిక్కర్‌ స్కాం మోదీ రాజకీయ సృష్టి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌, మహానాడు : అవకాశం వస్తే వంద శాతం ప్రధాని రేసులో ఉంటానని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని వచ్చిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శనివారం సాయంత్రం తెలంగాణా భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ ఫిరాయిస్తున్నవి పవర్‌ […]

Read More

కూటమికి రిపబ్లికన్‌ పార్టీ మద్దతు

రెండు స్థానాల్లో అభ్యర్థుల ఉపసంహరణ స్వాగతించిన టీడీపీ నేత వర్ల రామయ్య విజయవాడ: రాష్ట్రంలో కూటమికి బేషరతు మద్దతు ఇస్తున్నట్లు రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధినేత, కేంద్రమంత్రి రాందాస్‌ అత్వాలే ప్రకటించారు. శనివారంలో విజయ వాడలోని ఐలాపురం కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగుదేశం, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ తరపున పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ కూటమికి మద్దతు తెలపడానికి వచ్చిన […]

Read More

ఓటింగ్‌లో పాల్గొనండి..ధర్మాన్ని గెలిపించండి

గుంటూరులో స్థానికులనే గెలిపించుకుందాం బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ అమరావతి, మహానాడు : జగనాసుర పాలనను ఓటు అనే ఆయుధం ద్వారా అంతమొందించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ పిలుపునిచ్చారు. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 13న జరిగే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్‌, గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా నసీర్‌ […]

Read More

ప్రజల్లోనే బాబు…ప్రజలతోనే బాబు

ఎన్నికల ప్రచారంలో రికార్డు స్థాయిలో సభలు, పర్యటనలు ఒక్క ప్రజాగళం పేరుతోనే 89 నియోజకవర్గాల్లో సభలు, రోడ్‌షోలు అంతకుముందు రా కదిలి రా పేరుతో 25 పార్లమెంటు స్థానాల్లో సభలు నాలుగు నెలల్లో 114 అసెంబ్లీ స్థానాల్లో కొనసాగిన ప్రభంజనం బాదుడే బాదుడు, రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమాలతో చైతన్యం ఐదేళ్లు ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం వేల కిలోమీటర్ల ప్రయాణం..అలసట ఎరుగని దార్శనికుడు   అమరావతి, మహానాడు : […]

Read More

ముస్లింల అభివృద్ధి, సంక్షేమ నవాబ్‌ చంద్రబాబు

తెలుగుదేశానికి ముస్లిం సమాజం అండదండ ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ఏకపక్షంగా మద్దతు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకు సెక్యులరిజాన్ని కాపాడిన ఏకైక పార్టీ. ముస్లింలను సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఆదుకున్నారు. టీడీపీ ఏనాడూ మతపరమై న అంశాల్లో జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. అందుకే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకోక ముందే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది. ప్రస్తుత ఎన్నికల […]

Read More

రాష్ట్రంలో కూటమికి 25 పార్లమెంట్‌ స్థానాలు

కూటమి గెలుపుతోనే వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ జగన్‌ పాలనలో అన్ని వర్గాలకు ఇబ్బందులు మోడరన్‌ లాలూ యాదవ్‌ లాగే ఆయన పాలన మతప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం ఈడబ్ల్యూఎస్‌ కోటాలో అగ్రవర్ణ ముస్లింలకు రిజర్వేషన్లు కేంద్ర మాజీ మంత్రి షానవాజ్‌ హుస్సేన్‌ విజయవాడ, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం కేంద్ర మాజీ మంత్రి షానవాజ్‌ హుస్సేన్‌ విలేఖ రుల సమావేశంలో మాట్లాడారు. ఏపీలో 25 పార్లమెంటు స్థానాలు బీజేపీ […]

Read More