పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ముఖాముఖిలో పలుగు, పార పట్టి భరోసా కడప, మహానాడు : యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం ఉపాధి హామీ కూలీలతో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ముఖాముఖిలో పాల్గొన్నారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కింద ఎటువంటి వసతుల కల్పన లేదని, రోజంతా కష్టపడ్డా 200 కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని కూలీలు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కూలీలకు భరోసా నింపేందుకు షర్మిల […]
Read Moreల్యాండ్ టైట్లింగ్ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు?
మంచిదైతే దాని గురించి ఎందుకు దాచారు చెప్పేదొకటి..చేసేదొకటి..మడమతిప్పడం మీ పేటెంట్ తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళగిరి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ అని ఏది వదలకుండా ప్రకృతి వనరులను దోచుకున్న జగన్ రెడ్డి ప్రజల ఆస్తులను కొట్టేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ […]
Read Moreఫోన్ ట్యాపింగ్పై స్పందించిన కేసీఆర్
` ఇంటెలిజెన్స్ నివేదికలు మాత్రమే వస్తాయి ` వారు ట్యాపింగ్ చేశారో లేదో మాకేం సంబంధం – ఆ అంశం ఆరోపణకు కూడా పనికిరాదని వ్యాఖ్యలు హైదరాబాద్, మహానాడు : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తుందని అనుకోలేదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వానికి గూఢచారులుండడం, వారు నివేదిక లివ్వడం అత్యంత సహజమన్న ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు […]
Read Moreకూటమికి మద్దతు ప్రకటించిన నవతరం పార్టీ
పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థులు రాక్షస పాలన అంతమే లక్ష్యమని వెల్లడి స్వాగతించిన టీడీపీ నేత వర్లరామయ్య మంగళగిరి: రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమికి నవతరం పార్టీ మద్దతు ప్రకటించింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మంగళవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా కూటమికి మద్దతు ప్రకటించిన నవతరం పార్టీ […]
Read Moreవృద్ధుల ఉసురు తీసిన అధికారులపై చర్యలు తీసుకోండి
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి మానవ హక్కుల సంఘానికి మాజీ ఎంపీ కనకమేడల లేఖ అమరావతి, మహానాడు : రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్రెడ్డి, పీఆర్ఆర్డీ పీఎస్ శశిభూషణ్, సెర్ప్ సీఈవో మురళీధర్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మంగళవారం జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. పెన్షన్ పంపిణీ వ్యవహారంలో వారి అనాలోచిత నిర్ణయాల […]
Read Moreజగన్ పాలనపై ఉద్యోగుల్లో పెద్దఎత్తున వ్యతిరేకత
పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించాలి మోదీ రాష్ట్ర పర్యటనకు విశేష స్పందన బీజేపీ మీడియా ఇన్చార్జ్ పాతూరి నాగభూషణం విజయవాడ, మహానాడు : జగన్ పాలనపై ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చిందని బీజేపీ మీడియా ఇన్చార్జ్ పాతూరి నాగభూషణం పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 13న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో బీజేపీ వీడియో సాంగ్ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ పదేళ్లలో […]
Read Moreజగన్ పరిపాలనతో ఒక తరం నాశనం
లక్షలు ఇచ్చినా వైసీపీ గెలుపు అసాధ్యం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : జగన్ పరిపాలనతో ఒక తరం నాశనమైందని, ప్రజలు ఆయనను ఎప్పటికీ క్షమించరని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో ఆయన ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్షలు ఇచ్చినా జగన్ పార్టీకి ఓటు వేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. […]
Read Moreఇదీ..జగన్ మార్క్ భూ భక్ష పథకం…
ల్యాండ్ టైట్లింగ్ చట్టం కాదు…జే గ్యాంగ్ టైట్లింగ్ చట్టం తాత,ముత్తాత జాగీరులాగా ప్రజల ఆస్తిపై కన్ను జగన్, బొత్స, ధర్మాన, సజ్జల పొంతన లేని వ్యాఖ్యలు ప్రజల కష్టార్జితానికి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు పేరేంది నీతి అయోగ్ చెప్పింది వేరు..జగన్ గ్యాంగ్ మార్పులు చేసింది వేరు రెండిరటికీ తేడాలు గమనించండి…ప్రజలు మేల్కోవాలి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మంగళగిరి: రాష్ట్రంలో పెట్టింది ల్యాండ్ టైట్లింగ్ […]
Read Moreరేవంత్ను తీసుకెళతామంటే చూస్తూ ఊరుకోం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర, మహానాడు : మధిర నియోజకవర్గం చింతకాని మండల కేంద్రంలో సోమవారం కార్నర్ మీటింగ్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు. గత పాలకుల మాదిరిగా రాష్ట్ర సంపదలను దోచుకోవడం లేదు. వారు దోచిన సొమ్మును అమెరికా, సింగపూర్లో పెట్టారని విమర్శించారు. మేం తెచ్చిన తెలంగాణలో ప్రజల జీవితాల్లో మార్పు కోసం చేస్తున్న కృషిని చూడలేక […]
Read Moreకాకాణి రాక్షస పాలనపై సర్వేపల్లి ప్రజల్లో తిరుగుబాటు
కల్తీ మద్యంతో ఏడుగురి ప్రాణాలు పోయినా మార్పు లేదు ఇప్పుడు మళ్లీ మద్యం కేసుల్లో 15 మంది జైలుకు పోయారు ఇంటి బిడ్డలా ఆదరిస్తున్న ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటా టీడీపీ రాగానే రీ సర్వేతో పాటు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి, మహానాడు : తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ […]
Read More