గురజాల, మహానాడు : పిడుగురాళ్ల మండలం చిన్నఅగ్రహారం గ్రామంలో గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిన్నఅగ్రహారం గ్రామంలోని శివాలయం సెంటర్ నుంచి గ్రామంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ గజమాలలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ఈ కార్యక్రమంలో యువ నాయకులు జంగా వెంకట కోటయ్య, గ్రామంలోని కూటమి ముఖ్య నాయకులు, […]
Read Moreచదలవాడతో టీడీపీ నేతల సమావేశం
నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో శనివారం ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో చదలవాడ అరవిందబాబును కలిశారు. ఎన్నికల ప్రణాళిక, ప్రచారం, భవిష్యత్తు అంశాలపై చర్చించారు. నరసరావుపేట గడ్డపై కూటమి జెండా ఎగరబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో జరిగిన మేలు కంటే కీడే ఎక్కువ జరిగిందని అరవిందబాబు పేర్కొన్నారు. ఓటమి భయంతో […]
Read Moreమేనిఫెస్టోతో మరోసారి జగన్ మోసం
దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : మరోసారి మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయలేవు ..మద్య నిషేధం చేయకుండా ఎలా ఓట్లు అడుగుతావని కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ శనివారం విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆమె స్పందించారు. 2019 ఎన్నికల్లో మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పి హామీలు అమలుచేయలేదు. ఇప్పుడు నువ్వు పాత పథకాలను చూపిస్తూ తిరిగి […]
Read Moreమాట తప్పిన రేవంత్ క్షమాపణ చెప్పాలి
నీ రాజకీయ ప్రస్థానమే అబద్ధాలపై సాగింది హరీష్రావు మాటకు కట్టుబడిన వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద హైదరాబాద్, మహానాడు : తెలంగాణ భవన్లో శనివారం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద మీడియా సమావేశంలో మాట్లాడా రు. సీఎం రేవంత్ రాజకీయ ప్రస్థానమే అబద్దాల పునాదుల మీద మొదలైందని విమర్శిం చారు. మాజీ మంత్రి హరీష్రావు సవాల్ను రేవంత్ స్వీకరించలేకపోతున్నారు. హామీల అమలులో రేవంత్ పూర్తిగా వైఫల్యం చెందారని, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని విమర్శించా […]
Read Moreసొంతగూటికి టీడీపీ రెబల్ ముద్రబోయిన
నామినేషన్ ఉపసంహరణకు అంగీకారం నూజివీడు: నూజివీడు టీడీపీ రెబల్గా నామినేషన్ వేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు వెనక్కి తగ్గారు. ఆదివారం ఆయన తిరిగి టీడీపీలో చేరనున్నట్టు విశ్వసనీయ సమాచారం. పదేళ్లుగా నూజివీడు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న ముద్రబోయిన స్థానంలో అదే సామాజిక వర్గాని కి చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి అధిష్ఠానం నూజివీడు టికెట్ కేటాయించింది. దీంతో అలకబూనిన ముద్రబోయిన టీడీపీకి రాజీనామా చేశారు. రెబల్గా నామినేషన్ వేశా రు. […]
Read Moreఅరాచకపాలన అంతమే కూటమి లక్ష్యం
మరోసారి జగన్కు ఓటేస్తే సర్వనాశనమే మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ ఐదేళ్ల పాలనపై చార్జిషీట్ బుక్ విడుదల జగ్గయ్యపేట, మహానాడు : జగ్గయ్యపేట టీడీపీ కార్యాలయంలో శనివారం ఐదేళ్ల జగన్ పాలనలో అరాచకాలు, అవినీతి పై ఎన్డీఏ చార్జిషీట్ బుక్ను ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రపుల్ల […]
Read Moreసీఎస్ బ్లాక్ ముందు కూటమి నేతల ధర్నా
వృద్ధులకు ఇంటి వద్దనే పింఛన్ ఇవ్వాల్సిందే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిసిన కూటమి ముఖ్య నేతలు తొలుత 1వ తేదీనే వృద్ధులకు ఇళ్ల వద్దనే పెన్షన్ ఇవ్వాలి సీఎం మొండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు వృద్ధులకు ఇళ్లవద్దనే పించన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్డీయే కూటమి నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి బ్లాక్ ఎదుట మెరుపు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా […]
Read Moreబీజేపీ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించాలి
ఎన్నికల ప్రధానాధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు ఆర్వోపైనా చర్యలు తీసుకోవాలని వినతి హైదరాబాద్, మహానాడు : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ను శనివారం బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, ఆశిష్ కలిశారు. బీజేపీ అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, రిటర్నింగ్ అధికారి రాజశ్రీ షాపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల అఫిడవిట్లో పూర్తిగా వివరాలు నింపలేదని ఆర్వోకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని తెలిపారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ చేసి […]
Read Moreఅరకు అభివృద్ధి అన్నారు..సున్నం పెట్టారు
మంత్రిగా రోజా ఒక్కరోజైనా వచ్చిందా? ట్రైబల్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ కట్టారా? గిరిజనులపై ప్రేమ ఇదేనా…జగన్? మైనింగ్ మాఫియాతో సంపదను దోచేశారు పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి అరకు, మహానాడు : అరకును రూ.600 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి రూ.6 లక్షలు కూడా ఇవ్వలేదు. మంత్రి రోజా ఒక్కరోజు కూడా రాలేదట..ఇదే పాలన అంటూ పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అరకులో జరిగిన బహిరంగ […]
Read Moreసుందరమ్మ స్కూల్ను అభివృద్ధి చేస్తాం
సుజనాచౌదరి కుటుంబం హామీ కేఎల్రావు నగర్లో ఎన్నికల ప్రచారం విజయవాడ, మహానాడు : కేఎల్రావు నగర్లోని సుందరమ్మ స్కూల్ను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసి వెయ్యి మంది విద్యార్థులు చదువుకునే విధంగా తీర్చిదిద్దుతామని బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారా యణ చౌదరి (సుజనా చౌదరి) కుటుంబీకులు తెలిపారు. కేఎల్రావు నగర్లో శనివారం సుజనా కుటుంబీకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా సుందరమ్మ స్కూల్ను సందర్శించి సమస్యలపై ఆరా తీశారు. […]
Read More