ఉత్తరాఖండ్: దేవభూమి ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నాలుగు ధామ్ల మూసివేత తేదీలను ప్రకటించింది. ఉత్తరాఖండ్ టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్ ఆ వివరాలు వెల్లడించారు. నవంబర్ ఒకటిన గంగోత్రి ధామ్ తలుపులు మూసేస్తామని, యమునోత్రి ధామ్, కేదార్నాథ్ ధామ్ తలుపులు నవంబర్ మూడోతేదీన మూసివేస్తామని వెల్లడించారు. అలాగే నవంబర్ నాలుగోతేదీన తుంగనాథ్ ధామ్ తలుపులు, నవంబర్ 17న బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసివేయనున్నామని తెలిపారు. […]
Read Moreతులసీదళం ప్రాముఖ్యత
పవిత్రతకు చిహ్నంగా చెప్పుకునే ‘తులసి’ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి అలంకరణలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరచుకుంది.స్వామివారికి కూడా తులసి అంటే చాలా అభిమానం.భక్తి నిదర్శనంగా నిలచిన తులసి కథను తెలుసుకుందాం. తులసి చిన్నప్పటి నుంచి పెరుమాళ్ళు కు మహాభక్తురాలు. స్వామిపై ఈమెకున్న భక్తి అపారమైనది. ఆ భక్తి ప్రపత్తుల చేతనే భగవంతుని గురించి తపస్సు చేసి సర్వేశ్వరుని సాక్షాత్కారం పొందింది. స్వామి ప్రత్యక్షమై “నీకేమి కావాలో కోరుకొమ్మని” అడుగగా “ఎల్లప్పుడూ […]
Read Moreవైసీపీ నుంచి జనసేనలోకి…
– పార్టీ కండువా వేసి, ఆహ్వానించిన పవన్ కల్యాణ్ విజయవాడ, మహానాడు: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నుంచి పలువురు నాయకులు శనివారం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. రాజమహేంద్రవరానికి చెందిన క్రాంతి దంపతులు, అమలాపురానికి చెందిన కల్వకొలను తాతాజీ, గుంటూరుకు చెందిన చందు సాంబశివరావు పార్టీలో చేరారు. వీరికి పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి […]
Read Moreఆంధ్రా అభివృద్ధిలో దినకర్ పాత్ర కీలకం!
– మహానాడు మీడియా అధినేత బోడేపూడి సుబ్బారావు విజయవాడ, మహానాడు: ఆంధ్ర రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో కీలకమైన ఈ సమయంలో 20 సూత్రాల కమిటీ చైర్మన్గా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సీనియర్ నాయకుడు, అనుభవజ్ఞుడు లంకా దినకర్ ను నియమించడం శుభ పరిణామంగా చెప్పవచ్చని మహానాడు మీడియా అధినేత బోడేపూడి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. దినకర్ చైర్మన్గా శనివారం సచివాలయంలోని ఐదో బ్లాక్ లో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బోడేపూడి సుబ్బారావు, […]
Read Moreపుష్ప శ్రీవాణి ఎస్టీనే….
– హైకోర్టు తీర్పు అమరావతి, మహానాడు: మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఎస్టీనే అని శనివారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆమె ఎస్టీ కాదంటూ 2019లో హైకోర్టులో పిటిషన్ వేసిన నిమ్మక సింహాచలం, నిమ్మక జయరాజ్ లకు ఈ తీర్పుతో చుక్కెదురైట్లయింది. పిటిషనర్లు శ్రీవాణి ఎస్టీ కాదంటూ తమ ఆరోపణలను నిరూపించలేకపోయారని హైకోర్టు స్పష్టం చేసింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ(కొండదొర) అని హైకోర్టు నిర్ధారించింది. డీఎల్ సీ, జిల్లా […]
Read Moreఅచ్చ తెలుగు పండుగ .. అట్లతద్ది
గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది. అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ […]
Read Moreరాజధాని అమరావతికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేశాం
– అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు… – కానీ రూ.లక్ష కోట్లవుతాయని పదేపదే గత పాలకుల అబద్ధాలు – రాష్ట్రాభివృద్ధి కోసమే విజన్ 2047… 420లకు నా విజన్ అర్థం కాదు – విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం… – కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటుతో అభివృద్ధి చేస్తాం – అమరావతిలో రాజధాని పునఃనిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: అమరావతి రాజధానికి మళ్లీ […]
Read Moreమన పల్లెలను మనమే కాపాడుకోవాలి
– కొల్లిపర మండలంలో రోడ్ల పనులకు మంత్రి నాదెండ్ల శంకుస్థాపన కొల్లిపర, మహానాడు: కొల్లిపర మండలంలోని, హనుమాన్ పాలెం, అత్తోట, తూములూరు, అన్నవరం, సిరిపురం గ్రామాల్లో పల్లె పండుగలో భాగంగా రెండు కోట్ల 50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శనివారం మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఆలోచనలతో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ విభాగం నుంచి […]
Read Moreఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం!
ఢిల్లీ: ఢిల్లీలో మళ్ళీ వాయు కాలుష్యం పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో వెరీ పూర్ క్యాటగిరిలో గాలి నాణ్యత కనిపిస్తోంది. ఢిల్లీ ఆనంద్ విహార్లో ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ పై 334 పాయింట్లుగా ఉన్న గాలి నాణ్యత. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై సగటున 273 పాయింట్లుగా గాలి నాణ్యత ఉంది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్ధాల దహనం తో ఢిల్లీని […]
Read Moreఏపీ హైకోర్టు ఆన్లైన్ విచారణలోకి నగ్నంగా వ్యక్తి ప్రత్యక్షం!
అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆన్లైన్ విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి నగ్నంగా కనిపించడం కలకలం రేపింది. ఈ నెల 15న హైకోర్టులో ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. ఓ వ్యక్తి మంచంపై నగ్నంగా పడుకుని ఆన్లైన్ ద్వారా ప్రత్యక్షం అయ్యాడు. ఈ విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.. అతడి గురించి వెంటనే ఆరా తీశారు. 17వ కోర్టు విచారణలోకి కిట్టు అనే యూజర్ ఐడీతో ఓ […]
Read More