– ఐదేళ్లలో గత పాలకులు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు – దోచుకున్న సొమ్మును బస్తాల కొద్దీ ఖర్చు చేసినా గెలవలేకపోయారు – చరిత్రలో లేని విధంగా కక్ష సాధింపులకు పాల్పడ్డారు – మనం క్రమ శిక్షణగా ఉందాం… ప్రజల నమ్మకాన్ని నిలబెడదాం – రోడ్లపై వాళ్లు గోతులు పెట్టెళ్లారు… మనం పూడ్చుతున్నాం – మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు గురించి ధైర్యంగా చెప్పండి – ప్రజలు మనల్ని అనుమానించే […]
Read Moreవిశాఖలో మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’
– 44వ రోజు ప్రజల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ – మంత్రిని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు విశాఖపట్నం, మహానాడు: తన రెండు రోజుల పర్యటనలో భాగంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం చేరుకున్నారు. శుక్రవారం ఉదయం జిల్లా పార్టీ కార్యాలయంలో 44వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. […]
Read Moreగుంటూరులో డ్రగ్స్ కలకలం!
గుంటూరు, మహానాడు: పట్టణంలో డ్రగ్స్ కలకలం రేగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు లో డ్రగ్స్ లభ్యమయ్యాయని, వీటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. షరీఫ్, రోనాల్డ్ అరెస్టు చేసి, నిందితుల నుంచి 65 గ్రాములు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.
Read Moreఇద్దరి ఆత్మహత్య!
పెదకాకాని, మహానాడు: మండలం పెదకాకాని గ్రామం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ నాయకుడు దానబోయిన బాపయ్య చిన్నకుమారుడు సాంబశివరావు చిన్నకుమారుడు మహేష్ (22) ప్రియురాలు నండ్రు శైలు (20)తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వివాహం చేసుకొనేందుకు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో శుక్రవారం పెదకాకాని గ్రామం భ్రమరాంబ కాలనీ అండర్ రైల్వే బ్రిడ్జి పైన ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు.
Read Moreవిశాఖ కోర్టుకు మంత్రి లోకేష్
విశాఖపట్నం, మహానాడు: తనపై సాక్షి పత్రిక రాసిన కథనానికి సంబంధించి రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 12వ అదనపు జిల్లా కోర్టు వాయిదాకు లోకేష్ హాజరయ్యారు. సాక్షి పత్రిక తప్పుడు కథనం రాసిందని నారా లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్నారు. 2019 అక్టోబర్ 22 న ‘చినబాబు చిరుతిండి రూ. 25 లక్షలండి’ పేరుతో సాక్షిలో అసత్య కథనాన్ని ప్రచురించారని […]
Read Moreషేక్ హసీనా పై అరెస్టు వారెంట్
– నవంబర్ 18 లోపుగా అరెస్ట్ చేయాలి ఢాకా: షేక్ హసీనా పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఐసీటీ ఆఫ్ బంగ్లాదేశ్ ఈ వారెంట్ ఇచ్చింది. 2024, నవంబర్ 18 లోపుగా ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుప ర్చాలని ఐసీటీ ఆఫ్ బంగ్లాదేశ్ ఆదేశించింది. హసీనాతో పాటు మరో 45 మందిపై కూడా ఈ వారెంట్ జారీ అయింది. వీరంతా […]
Read Moreకౌలు రైతులకు మానవతాదృక్పదంతో రుణాలివ్వండి
• ఐదేళ్ళలో 50 లక్షల ఎకారాలను ప్రకృతి సేద్యం కిందకు తేవాలని లక్ష్యం • వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు తగిన తోడ్పాటును అందించాలి • ఎంఎస్ఎంఇ రంగం ప్రోత్సాహానికి బ్యాంకులు ముందుకు రావాలి • సాంకేతికతను జోడించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పధకాలను ముందుకు తీసుకువెళ్ళాలి • వరదల్లో బ్యాంకులు అందించిన తోడ్పాటుకు ప్రభుత్వం తరపున అభినందనలు రాష్ట్రస్థాయి బ్యాంకరుల కమిటీ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చన్నాయుడు అమరావతి: రాష్ట్రంలోని […]
Read Moreఈ సన్నాసి సీఎం ఏం చేస్తున్నాడు?
– పైన జుమ్లా పీఎం ఉంటే ఇక్కడేమో హౌలా సీఎం – స్కూళ్లలో చాక్ పీస్ లకు కూడా పైసలు లేవు – మూసీలో పారబోసేందుకు లక్షా 50 వేల కోట్లు ఉన్నాయంట – బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేసేందుకు ఏం రోగం? 25 సార్లు ఢిల్లీకి పోయి రూ. 25 పైసలు తేలేదు – చిట్టి నాయుడు పాలనలో బాధ పడని వాళ్లు లేరు – ఊళ్లలో […]
Read Moreఖజానాకు లిక్కర్ కిక్కు
– మళ్లీ మద్యం ధరలకు రెక్కలు? -మందు బాదుడుకు సర్కారు సిద్ధం – బ్రూవరీల కోరిక మన్నించనున్న రేవంత్ సర్కారు – దసరా అమ్మకాలతో ఖజానాకు కిక్కే కిక్కు హైదరాబాద్: తెలంగాణ సర్కారు మందుబాదుడుకు సిద్ధమవుతోంది. ఖజానా కిక్కు కోసం మందుబాబులపై భారం వేసేందుకు రెడీ అవుతోంది. బ్రూవరీల కోరికను మన్నించడం ద్వారా, మందుధరలు పెంచి ఖజానాను పరిపుష్ఠం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా ఉందని […]
Read Moreపల్లె పండుగతో గ్రామీణాభివృద్ధికి శ్రీకారం
– 82 లక్షలతో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన. – రోడ్లు,డ్రైన్ల నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించండి. – పల్లెటూళ్లకు పూర్వ వైభవం. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో పల్లెటూళ్ళు ప్రగతి బాట పట్టనున్నాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొనేందుకు మైపాడు […]
Read More