అర్హులకు పక్కా గృహం… ప్రభుత్వ ధ్యేయం

– గృహనిర్మాణ సంస్థ చైర్మన్ తాతయ్యబాబు విజయవాడ, మహానాడు: రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేద వాడికి పక్కా గృహం నిర్మించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు తెలిపారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ గా నియమితులైన తాతయ్యబాబు గురువారం విజయవాడలోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు […]

Read More

ఏపీకి రూ.7,211 కోట్లు, తెలంగాణకి రూ.3,745 కోట్లు

ఢిల్లీ: అక్టోబర్ నెలకు గాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను కేంద్రం విడుదల చేసింది. అడ్వాన్స్ ఇనిస్టాల్మెంట్ ₹89,086 cr తో కలిపి మొత్తం ₹1,78,173 cr ను పంపిణీ చేసింది.అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ కి ₹31,962cr, బిహార్ కు ₹17,921cr, మద్య ప్రదేశ్ కు ₹13,987cr అందించింది. ఇక ఏపీకి ₹7,211cr, తెలంగాణకి ₹3,745cr రిలీజ్ చేసింది. పండుగల సీజన్ ను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాల మూల ధన […]

Read More

పవన్ కళ్యాణ్ కు అస్వస్థత

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఇవాళ క్యాబినెట్ సమావేశానికి ఆయన హాజరుకాలేదు. ఇటీవల తిరుమలకు కాలినడకన వెళ్లిన ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. జ్వరంతో బాధపడుతూనే వారాహి సభలో పాల్గొన్నారు.

Read More

కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దాఖలు కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. అనంతరం తదుపరి విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా, రెండో సాక్షి స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డ్ చేసింది. రెండు రోజుల క్రితమే నాగార్జున, మొదటి సాక్షి సుప్రియ […]

Read More

‘పచ్చ కామెర్లోడి’లా ప్రధాని మోదీ తీరు!

– ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా విమర్శ విజయవాడ, మహానాడు: పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుంది ప్రధాని మోదీ తీరు. ఈ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేది బీజేపీ. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేది బీజేపీయేనని ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా విమర్శించారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో ఏమన్నారంటే.. విభజన రాజకీయాలు చేసేది బీజేపీ. కుట్ర రాజకీయాలకు కేరాఫ్ బీజేపీ. మత రాజకీయాలకు జన్మస్థలం బీజేపీ. మతాన్ని కవచంలా […]

Read More

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్

– వైసీపీ వైఫల్య పాలనతో వినతుల వెల్లువ – ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం, మహానాడు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికే అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని తహశీల్దార్ కార్యాలయంలో రూరల్ మండలాల సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే శంకర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

Read More

జగన్‌రెడ్డికి ఒక న్యాయం.. సురేఖకు మరో న్యాయమా?

– ఒకే కోర్టు.. రెండు వైఖరులా? – 11 ఏళ్ల నుంచి 11సీబీఐ, 9 ఈడీ కేసుల్లో జగన్ నిందితుడు – ఇప్పటికి దాకా కోర్టు విచారణకు హాజరుకాని జగన్‌రెడ్డి – మంత్రి సురేఖపై నాగార్జున వందకోట్ల పరువునష్టం దావా – రెండోరోజు నాగార్జున వాంగ్మూలం, మూడవరోజు సాక్షుల వాంగ్మూలం నమోదు – కొండా సురేఖ కేసులో ఆగమేఘాలపై చర్యలా? – ఆ వేగం జగన్‌రెడ్డి కేసులో ఏదన్న వ్యాఖ్యలు […]

Read More

మంత్రి నారా లోకేష్ సహకారంతో అట్టహాసంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

– జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించిన శాప్ చైర్మన్ రవి నాయుడు – రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న 14 పురుషులు, 14 మహిళ జట్లు – ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో 12వ తేదీ వరకు కబడ్డీ లీగ్ – విజేతలకు రూ. లక్ష, రూ.75 వేలు, 50 వేలు నగదు బహుమతులు – పురుషులు, మహిళలకు వేర్వేరుగా బహుమతులు – పెద్ద ఎత్తున హాజరైన టీడీపీ, జనసేన, […]

Read More

వన్ నేషన్… వన్ ఎలక్షన్ విధానాన్ని బలపరుస్తాం…

– ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టొచ్చు – మోడీ నాయకత్వాన్ని దేశం హర్షిస్తోందనడానికి హర్యానా ఫలితాలే నిదర్శనం – ఎన్డీయే ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు మద్ధతు – మోడీ హవా తగ్గిందనేది తప్పుడు ప్రచారం – 2047 నాటికి దేశం అన్ని రంగాల్లో అగ్రగామి – రెండు రోజుల ఢిల్లీ పర్యటన సత్ఫలితాలను ఇచ్చింది – వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ […]

Read More

ప్రజలందరిపై శ్రీ సరస్వతి అమ్మవారి దీవెనలు ఉండాలి

– గుడివాడ ఎమ్మెల్యే వెనీగండ్ల రాము గుడివాడ, మహానాడు: ప్రజలందరిపై సకల విద్యలకు మూలమైన శ్రీ సరస్వతి అమ్మవారి దీవెనలు ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనీగండ్ల రాము అమ్మవారిని వేడుకున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్థానిక శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం శ్రీ సరస్వతి పూజల్లో ఆయన పాల్గొన్నారు. చిన్నారులకు పుస్తకాలు, పలకలు అందించి…. స్వయంగా అక్షరాభ్యాసాలు చేయించారు. అమ్మవారి దీవెనలతో చిన్నారులు, యువత చక్కటిగా […]

Read More