– 4.06 లక్షల బాధితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు – రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి: రాష్ట్రంలో ఈ మధ్య సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన దాదాపు 4.06 లక్షల మంది బాధితులకు నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లించినట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సుమారుగా రూ.602 కోట్లను నష్టపరిహారంగా చెల్లించాల్సి […]
Read Moreబ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట
– బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అమరావతి : బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, వారిని ఆర్థికంగా ఆదుకోడానికి చర్యలు చేపట్టిందని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బుధవారం వారం ఆమె విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె బ్రాహ్మణ […]
Read Moreరాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను వేడుకున్నా
– గతం కంటే మిన్నగా భక్తులకు సౌకర్యాలు కల్పించాం – ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు – శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మకు చీరసారె సమర్పించిన సీఎం అమరావతి : ‘తెలుగు రాష్ట్రాలు, దేశంలో ఉన్న దుర్గాదేవి భక్తులకు దసరా శుభాకాంక్షలు. అత్యంత విశిష్టమైన అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం నా […]
Read Moreజగన్ తీరు మారకుంటే.. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటూ రాదు
– పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, మహానాడు: సాక్షి పత్రికలో ఏం రాస్తున్నారో కూడా జగన్ కు తెలియడం లేదు. ప్రభుత్వం మొత్తం 601 కోట్లు ఖర్చు చేస్తే 534 కోట్లు ఎలా దుర్వినియోగం జరుగుతుంది…? ఏదో ఒకసారి వచ్చి చూసి వెళ్లిన జగన్ కు వాస్తవాలు ఎలా తెలుస్తాయి. స్వయంగా ముఖ్యమంత్రి నీళ్లలో తిరిగారు.. మునిగిన ఇళ్లకు వెళ్లారు..స్వయంగా పరికరాలు డ్యామేజిని పరిశీలించారని పురపాలక, […]
Read Moreమలేషియాలో బతుకమ్మ సంబరాలు
కౌలాలంపూర్: మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో మలేషియా తెలంగాణ సంఘం (మైతా) ఆద్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో సుమారు 800 మంది ప్రవాస తెలంగాణ ఆడ బిడ్డలు తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ కోలాటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమలతో ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకలలో ఉత్తమంగా ఉన్న బతుకమ్మలను సెలెక్ట్ చేసి వాటికి మొదటి, రెండవ, ముడవ బహుమతులకు బంగారు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథి […]
Read Moreగంజి చిరంజీవిపై కేసు నమోదు కు విజిలెన్స్ సిఫార్సు
మంగళగిరి: టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అవకతవకల నేపథ్యంలో మంగళగిరి వైసీపీ నేత, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి పై కేసు నమోదు చేసి.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేసును సీఐడీ లేదా ఇతర ప్రత్యేక విభాగానికి అప్పగించి మరింత లోతైన దర్యాప్తు చేయించాలని కోరింది. అక్రమాలకు కారకులైన అధికారులపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. మున్సిపల్ […]
Read Moreకుటుంబ సమేతంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
విజయవాడ, మహానాడు: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గ అమ్మవారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏడో రోజు మూలా నక్షత్ర శుభముహూర్తాన సరస్వతీ దేవి అలంకారంలోని కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రత్యేక జ్ఞాపికను, తీర్థప్రసాదాలను అందించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సిరిసంపదలు, […]
Read Moreటీడీపీ కార్యకర్త పొట్టకొట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు
• 18 నెలల నుండి జీతాలు రాక ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇక్కట్లు • భూముల కబ్జాలపై ఫిర్యాదులు • అర్హులకు సీఎంఆర్ఎఫ్ సాయం మంగళగిరి, మహానాడు: తాను టీడీపీ కార్యకర్తనని, నగరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వద్ద సెక్యూరిటీ గార్డునని నా ఉద్యోగాన్ని అప్పటి పి.గన్నవరం ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ అయిన కొండేటి చిట్టిబాబు కక్షగట్టి తీయించారని.. 22 ఏళ్ళుగా ఉద్యోగం చేసుకుంటున్న తనకు ఉద్యోగం లేకుండా చేసి […]
Read Moreదేవస్థానాల్లో ఎమ్మెల్యే మాధవి ప్రత్యేక పూజలు
గుంటూరు, మహానాడు: దసర ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలా నక్షత్రంను పురస్కరించుకొని బుధవారం గుంటూరులోని శారదాంబ పీఠం, కాశీ అన్నపూర్ణేశ్వరి దేవస్థానం, శ్రీ శారద పరమేశ్వరి అమ్మవారి దేవాలయం, పట్నంబజార్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయాల్లో అమ్మవారిని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని, […]
Read Moreతాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ నాయకులకు ఫేక్ ప్రచారానికి ట్రైనింగ్!
• సీఎం చంద్రబాబుకు అర్జీ పెట్టుకుంటే పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది • అనుభవం ఉన్న నాయకుడిగా సీఎంకు పేరుంది • స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే గ్రీవెన్స్ • విలేఖర్ల సమావేశంలో మంత్రి సంధ్యారాణి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మంగళగిరి, మహానాడు: తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ నాయకులకు ఫేక్ ప్రచారానికి ట్రైనింగ్ ఇస్తున్నారని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి […]
Read More