– టీడీపీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి లక్ష్మయ్య అమరావతి, మహానాడు: గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు… చేయరాని నేరాలు చేశారు. రాష్ట్రాన్ని దోచుకున్నారు. వైసీపీ దౌర్జన్యాలకు పెట్టుబడిదారులు పారిపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి లక్ష్మయ్య అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో […]
Read Moreరైల్వే ప్రయాణికులకు గుర్తింపు కార్డు తప్పనిసరి
విజయవాడ: రైలులో ప్రయాణించే వాళ్లు ఇకపై టికెట్ తో పాటు ఐడీ ప్రూఫ్ గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక వేళ వేరే ఏ కారణాలతో ఐనా టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి సదరు గుర్తింపు కార్డులు చూపించకపోతే టికెట్ కొననట్టే పరిగణించి చర్యలు తీసుకుంటామని విజయవాడ డివిజన్ అధికారులు హెచ్చరించారు. ముందస్తు అనుమతి లేకుండా టికెట్ల బదిలీలను అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
Read Moreపెద్దల పండుగకు ‘గాంధీ’ గండం
– ఇటు గాంధీ జయంతి.. అటు మహాలయ అమావాస్య (ఏ.బాబు) మహాలయ అమావాస్యను పెద్దల పండుగగా భావిస్తారు. ఈ పక్షం రోజులు స్వర్గస్తులైనవారికి తర్పణం చేయడం ద్వారా వారి ఆత్మలు శాంతస్తాయని భావిస్తారు. అందుకే తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పితృ పక్షాలకు ప్రాధాన్యత ఉంది. అయితే ఈసారి పెత్తర అమామాస్య(మహాలయ అమావాస్య) అక్టోబర్ 2వ తేదీన వచ్చింది. ఇదే రోజు గాంధీ జయంతి. పెద్దల పండుగ అంటేనే శక్తికొద్దీ మాంసాహారం, […]
Read Moreనల్గొండపై బీఆర్ఎస్ విషం!
-మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపణ హైదరాబాద్, మహానాడు: నల్గొండపై బీఆర్ఎస్ విషం చిమ్ముతోందని, కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నల్గొండ ప్రజలంటే ఎందుకు అంత కోపం..? మానవత్వం మరిచిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా వ్యవహరించడం తగదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే… మూసీ కాలకూట విషంపై అపోహలుంటే మీ మాజీ ఓఎస్డీ ని అడిగి తెలుసుకోండి. మాది బుల్డొజర్ […]
Read Moreసాగునీటి సంఘాలకు ఎన్నికలు
– త్వరలో షెడ్యూల్ విడుదల – అధికారులతో సమీక్షలో మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ, మహానాడు: సాగునీటి సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఎన్నికల నిర్వహణ పై జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం సమీక్షించారు. విజయవాడ జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్, కాడా కమిషనర్ రామ సుందర రెడ్డి, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు లు హాజరయ్యారు. సాగు […]
Read Moreలడ్డూ కల్తీ పై చంద్రబాబు ” మాస్టర్ స్ట్రోక్ “!
లడ్డూ కల్తీ విచారణ అంశం పై ముఖ్యమంత్రి చంద్రబాబు “మాస్టర్ స్ట్రోక్ ” వదిలారు . తన నేతృత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ చేపట్టిన దర్యాప్తు ను ఓ రెండు రోజులు నిలుపుదల చేశారు . ఇది పూర్తిగా నిలిచిపోతుందా, లేక తిరిగి దర్యాప్తు కొనసాగిస్తుందా అనేది మరో రెండు రోజుల్లో ….; అంటే గురువారం తెలియవచ్చు . లేదా మరి కొద్ది రోజుల అనంతరం టెలియవచ్చు […]
Read Moreక్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా
సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి రూరల్ మండలం, పెద మక్కెన గ్రామంలో స్కూల్ గేమ్స్ అండర్ 19 సెపక్ తక్రా పోటీలు జ్యోతి ప్రజ్వలన చేసి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మంగళవారం ఉదయం సత్తెనపల్లి రూరల్ […]
Read Moreఈపీడీసీఎల్ లో రఘురామ ‘మహిమ’
– రఘురామ్ కనస్ట్రక్షన్ సంస్థకి రూ.954 కోట్లతో అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ కాంట్రాక్ట్ – పెద్దిరెడ్డి సిఫారసు కారణంగా 30 శాతం నిధులు అదనంగా రూ.1300 కోట్లకు కాంట్రాక్ట్? – కాంట్రాక్ట్ అప్పగించి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ పనులు ప్రారంభించని రఘురామ్ కనస్ట్రక్షన్స్ – రఘురామ్ కనస్ట్రక్షన్స్ సంస్థ వెనుకంజ వేస్తే ఈపీడీసీఎల్ కు రూ.500కోట్ల నష్టం – ఎక్సెస్ నిధులతో కాంట్రాక్ట్ ఓకే కావడానికి పది శాతం […]
Read Moreపట్టా భూమిని… రీ సర్వేలో గ్రామకంఠం చేసేశారు!
– గ్రామస్థుల వద్ద రూ. 3 కోట్ల అప్పుచేసి పరారయ్యాడు – 38వ రోజు మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ లో ప్రజల విన్నపాలు – ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని మంత్రి భరోసా అమరావతి, మహానాడు: ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సాగుతున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 38వ రోజు ‘ప్రజాదర్బార్’ కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే […]
Read Moreగొప్ప హృదయాలు!
ఉండవలి, మహానాడు: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. తాడిపత్రికి చెందిన రోటరీ క్లబ్ ప్రతినిధులు రూ.1,10,000, పల్నాడు జిల్లా అర్చకసేవా సంఘం ప్రతినిధి జి.కృష్ణమాచార్యులు రూ.లక్ష, వేములపల్లి శివరామకృష్ణ రూ. 50 వేలు, గుంటూరుకు చెందిన ఆర్.రవి కుమార్ రూ. 50 వేలు, కదిరికి చెందిన ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ […]
Read More