వాకింగ్ ట్రాక్ లుగా చెరువు కట్టలు

– కమిషనర్‌ శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: నగరపాలక సంస్థ పరిధిలోని చెరువులు, వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. సోమవారం కమిషనర్ సమ్మర్ పేట చెరువుని స్థానిక కార్పొరేటర్ బి.స్మిత పద్మజ, అధికారులతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని చెరువు కట్టలను ప్రజలకు ఉపయోగపడేలా వాకింగ్ […]

Read More

3 సిలిండర్ల ఉచిత గ్యాస్ పథకానికి ఎవరు అర్హులు?

2024 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారు.ఈ పథకం ఎవరికి అందాలి ? ఇక్కడే పెద్ద ప్రశ్న ? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సెన్సెస్ ప్రకారం గృహాలు 1 కోటి 55 లక్షలు అందులో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు 1 కోటి 47 లక్షలు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే… ఈ […]

Read More

ప్రపంచ సమస్యలకు పరిష్కారం భారతీయ తత్వచింతన

భారతీయ తత్వ బోధనలను పాఠశాల విద్యా ప్రణాళికలో భాగం చేయాలి భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రముఖ తత్వవేత్త ఆచార్య శ్రీ కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి వేడుకల్లో ప్రసంగం మంగళగిరి: నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ తత్వ చింతనే పరిష్కారమని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రముఖ భారతీయ తత్వవేత్త ఆచార్య శ్రీ కొత్త సచ్చిదానందమూర్తి గారి శత […]

Read More

తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు

తెలంగాణ రాష్ట్రంలోని అధిక శాతం ఆలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇప్పటినుంచి ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయినా విజయ డైరీ నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల్లో ఆందోళన మొదలైంది. దేవాలయాల్లో లడ్డూ అంటేనే భక్తులు భయపడుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక […]

Read More

రేవంత్.. గజినీ అయ్యావా? గతం మరిచిపోయావా?

– రైతు దీక్ష లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి – చనిపోయిన రైతుల కుటుంబాల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించిన బీజేపీ నేతలు హైదరాబాద్ వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ సమక్షంలో కేవలం అధికారంలో వచ్చేందుకు రైతులను ఆదుకుంటామని రేవంత్ హామీ ఇచ్చారు. దాదాపు 81 వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి ఏటా రైతులను ఆదుకుంటామని చెప్పిన మాట మరిచిపోయారా? మరిచిపోయినట్లు నటిస్తున్నారా? రేవంత్ గజినీ అయ్యావా? […]

Read More

పౌష్టికాహారంపై అవగాహన అవసరం

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: పౌష్టికాహారంపై అందరికీ అవగాహన అవసరమని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పౌష్టికాహర మాసోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. చిన్నపిల్లలు, స్త్రీలలో పౌష్టికాహారం లోపాన్ని నివారించడానికి సంబంధిత ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని కోరారు. తినే ఆహారంపైన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని, సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరమన్నారు. పౌష్టికాహారం దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తుందని, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం […]

Read More

పీవీ సునీల్ కుమార్, ఇతరులపై చర్య తీసుకోండి

– సీఎం చంద్రబాబుకు ఆర్‌ఆర్‌ఆర్‌ ఫిర్యాదు! ఉండి, మహానాడు: ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్ కుమార్, ఇతరులపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా రఘురాం కృష్ణంరాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఫిర్యాదు చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, నాపై జరిగిన కస్టడీయల్ హింసపై, చర్య తీసుకోవాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సహా, పీవీ సునీల్ కుమార్, మరో ఐపీఎస్‌ సీతారామాంజనేయులు, సీఐడీ అధికారి విజయపాల్, […]

Read More

మహిళల ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉన్నాం…

– సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణ, మహానాడు: మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళల ఆరోగ్యమే కుటుంబం, సమాజ శ్రేయస్సుకు పునాది అని మేం బలంగా నమ్ముతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే… మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్ లో మహిళలు ఒంటరిగా సవాళ్ళను అధిగమించేలా చేస్తుంది. దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్దాం. […]

Read More

ధర్మవరం కూటమిలో విబేధాల్లేవ్‌!

– ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరాం స్పష్టం ధర్మవరం, మహానాడు: కూటమి ధర్మవరం నేతల్లో ఎటువంటి విబేధాలు లేవని, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ధర్మవరం ఇన్‌చార్జి పరిటాల శ్రీరాం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే… గతంలో మున్సిపల్ కమిషనర్ నుంచి ఇబ్బందులు పడ్డాం. వైసీపీ హయాంలో జరిగిన అంశాలకు మల్లికార్జునతో సంబంధం ఉంది. ఈ విషయాన్ని మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లాం. గతంలో జరిగిన […]

Read More

పట్టభద్రుల ఎమ్మెల్సీ మళ్లీ గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలి

– ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) స్థానిక కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు సమక్షంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ వెరిఫికేషన్, క్లస్టర్ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే క్లస్టర్ యూనిట్, బూతు ఇన్చార్జిలకు దిశా నిర్దేశం చేశారు. క్లస్టర్,బూత్,యూనిట్ ఇన్చార్జిలు ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయించాలని సూచించారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ మళ్ళీ గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలన్నారు. ఈ […]

Read More