శ్రీవారి పట్ల విశ్వాసం ఉందని జగన్‌ సంతకం చేయాలి

– ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి – అధికారం పోవడంతో మాజీ సీఎంకు మతి చలించింది.. – మళ్లీ అధికారం కోసం గడ్డి కరుస్తున్నారు – జగన్ రెడ్డి హైందవుడా? క్రైస్తవుడా అనేది పెద్ద వాదన – కూటమిలోకి వస్తున్న క్వచ్ఛనబుల్ నేతలను మూడు పార్టీలు చర్చించుకుని చేర్చుకునేలా అధినేత దృష్టికి తీసుకెళ్తాం – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఒంగోలు, మహానాడు: జగన్ కు […]

Read More

మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి మళ్లీ ప్రోత్సాహం

-స్టేడియంలు, క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తేవాలి – అన్ని వర్గాల ప్రజలను క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాలి – గ్రామాల్లో కబడ్డీ వంటి ఆటలకు ఆటస్థలాలు అందుబాటులోకి తేవాలి -గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాసకేంద్రాల పూర్తికి రూ.23 కోట్లు మంజూరు -యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి: మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు […]

Read More

మానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు

– ఎన్జీవోలు, సామాజిక సంస్థలు భాగస్వాములవ్వాలి – హోం మంత్రి వంగలపూడి అనిత, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, ఈ సంప్రదింపులు మా సంకల్పానికి బలం చేకూర్చాయని, ఈ వ్యూహాలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మానవ అక్రమ రవాణా కేవలం మానవ హక్కుల ఉల్లంఘన కాదు, […]

Read More

కౌలు రైతులకు రుణాల మంజూరు

– వచ్చే రబీ నుండి ప్రత్యేక విధానం అమలు – కౌలు రైతులకు వ్యవసాయాధికారులచే గుర్తింపు కార్డులు జారీ – రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు : రాష్ట్రంలో కౌలు రైతులకు పంట రుణాలు అందించడంలో మరింత మేలు జరిగేలా ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. […]

Read More

సూపర్ సిక్స్ అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వమా ? ముంచే ప్రభుత్వమా ?

– కాంగ్రెస్ పార్టీ మీది ముంచే ప్రభుత్వంగా భావిస్తుంది – గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టే ప్రజలు మంచి చేస్తారని మిమ్మల్ని నమ్మారు – కూటమి ప్రభుత్వం సైతం విశ్వసనీయత కోల్పోతుంది – సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు ? – శ్వేత పత్రం విడుదల చేయండి – పళ్లెం-గరిటెలతో ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి నిరసన విజయవాడ: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా థాలి బజావ్ […]

Read More

హిందుత్వ హీరోలు.. ఆ ఇద్దరే!

– ఏపీ రాజకీయాల్లో తెరపైకి హిందుత్వ నినాదం – బీజేపీ వెనక్కి.. రఘురామరాజు-పవన్ ముందుకు – నాడు జగన్‌పై రఘురామ మతమార్పిడి అస్త్రం – చర్చి నిర్మాణాలకు సర్కారీ నిధులపై ఫిర్యాదు – జగన్ జమానాలో రఘురామ హిందూ జపం – ఆ కోపంతోనే రఘురామరాజుపై ఎస్సీఎస్టీ కేసులు – మళ్లీ ఇప్పుడూ నిజమైన క్రైస్తవంపై వ్యాఖ్యలు – గుడి ఆవరణలో సిగరెట్లు తాగితే సహించాలా అని ఫైర్ – […]

Read More

పాతర్లపల్లి విద్యార్థి కుటుంబాలను ఆదుకుంటాం..

– మంత్రి నారా లోకేష్‌ విశాఖపట్నం, మహానాడు: శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, పాతర్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో వైసీపీ హయాంలో నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన పాఠశాల భవనం సన్ షేడ్ కూలి కృష్ణంరాజు అనే పదో తరగతి విద్యార్థి చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తంచేశారు. మరో విద్యార్థి ఈ ఘటనలో గాయపడటం బాధాకరం… పాఠశాలల్లో ఇటువంటి ప్రమాదాలు […]

Read More

16 మంది ఐపీఎస్ ల బదిలీలు

ఇంటెలిజెన్స్ ఐజీగా పిహెచ్‌డి రామకృష్ణ సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి ఐపీఎస్ లకు స్థానచలనం కలిగింది. 16 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ ఐజీగా పిహెచ్‌డి రామకృష్ణ, సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ ను నియమించింది. పీ అండ్ ఎల్ ఐజీగా ఎం.రవిప్రకాష్, […]

Read More

కేంద్ర పథకాలకు పేర్లు మార్పుతోనే గత వైకాపా పాలన

– జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు – 2024 ఎన్నికల్లో బీజేపీకి 24 కోట్ల ఓట్లు – భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి గన్నవరం: కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్పుతోనే గత వైకాపా పాలన కొనసాగిందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని గన్నవరం మండలం జక్కులనెక్కలంలో, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. […]

Read More

మహిళను 59 ముక్కలుగా నరికిన నిందితుడు ఆత్మహత్య

బెంగళూరుకు చెందిన మహాలక్ష్మి (29) హత్య కేసులో నిందితుడి ముక్తి రంజన్ ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు ముక్తి రంజన్ కోసం ఒడిశాలో గాలిస్తుండగా కూలేపాడులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కాగా మహాలక్ష్మి పని చేస్తున్న కంపెనీలో టీం హెడ్ గా ఉన్న రంజన్ ఆమెతో కొంతకాలంగా రిలేషన్ ఉన్నాడు. మహాలక్ష్మి మరో వ్యక్తితో క్లోజ్ గా ఉండటం నచ్చక, 59 ముక్కలుగా నరికి చంపినట్లు సమాచారం.  

Read More