జగన్ కొవ్వు కొట్టుకు పోతాడు

– జగన్ కు కఠిన శిక్ష పడాల్సిందే – బీసీ శాఖ మంత్రి సవిత పెనుకొండ : జగన్మోహన్ రెడ్డి అవినీతికి అంతే లేకుండా పోతోందని, చివరికి హిందువుల మనోభావులు దెబ్బతిసేలా తిరుమల వెంకన్న ప్రసాదం లడ్డూలో కూడా జంతు కొవ్వు వాడాడని, ఆయనకు కఠిన శిక్ష పడాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత డిమాండ్ చేశారు. జగన్ రెడ్డికి భూ […]

Read More

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చంద్రబాబు పాలన

– ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కావలి: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అన్నారు. కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీలో శనివారం రెండవ రోజు “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన 100 రోజుల పాలన వివరిస్తూ ఎమ్మెల్యే కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే […]

Read More

ఇది మంచి ప్రభుత్వం

– ప్రజాపాలనకు ‘వంద ’నాలు – ఇక సుపరిపాలనే.. కూటమి పాలనపై సర్వత్రా హర్షాతిరేకాలు – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వీరులపాడు మండలం (చెన్నారావుపాలెం): ఐదేళ్ల పాటు అరాచక పాలన చూసి విసుగు చెందాం, రానున్న ఐదేళ్లు సుపరిపాలన చూస్తారని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం చెన్నారావుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. వంద రోజుల కూటమి […]

Read More

రేవంత్.. ఇదిగో నీ 8,888 కోట్ల అవినీతి బాగోతం

– బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేలకోట్ల రూపాయలు పనులు – 1137 కోట్ల రూపాయల కాంట్రాక్టు గెలుచుకున్న ఆ కంపెనీ 20 శాతం పని చేస్తుందట ముఖ్యమంత్రి బావమరిది మాత్రం 80% వెయ్యి కోట్ల పని చేస్తుందట – బావమరిది కళ్ళల్లో సంతోషం కోసం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు – ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు […]

Read More

రాతియుగం నుండి స్వర్ణయుగం వైపు అడుగులు…

– ఎమ్మెల్యే గళ్ళ మాధవి గుంటూరు, మహానాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికీ వంద రోజులు అయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళ మాధవి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్ళారు. శుక్రవారం 24వ డివిజన్ అంకమ్మ నగర్ నుండి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి తిరిగి ఈ 100 రోజులలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి […]

Read More

వెల్లటూరులో ‘ఇది మంచి ప్రభుత్వం’

– ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు హాజరు వేమూరు, మహానాడు: భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు హాజరై, ఇంటింటికి వెళ్లి వంద రోజుల ప్రభుత్వం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు 100 రోజుల ప్రభుత్వం చాలా బాగుంది అన్నారు. ఇంకా గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు వివరించారు. త్వరలోనే అవన్నీ పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ […]

Read More

టాలీవుడ్‌కు అక్కినేని సేవలు అమూల్యమైనవి

– ఎమ్మెల్యే బాలకృష్ణ హైదరాబాద్‌, మహానాడు: తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం… మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీమని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం… ఈ శతజయంతి […]

Read More

అక్టోబర్ నెలంతా గ్రామసభల ద్వారా అర్హులకు పింఛన్లు

– ప్రతి కుటుంబానికి సంక్షేమం..ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు – కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్ – తప్పులు చేసి ఎదురుదాడి చేస్తే చూస్తూ ఊరుకోం…చర్యలకు వెనుకాడం – వెంకన్న లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు….తిరుమల పవిత్రతను పూర్తిగా దెబ్బతీశారు – కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెట్టి…తప్పు చేయలేదని బుకాయింపా? – గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుతున్నాం… సుపరి పాలన కోసం యజ్ఞంలా […]

Read More

కట్టుకథలు చెప్పే జగన్ కు వాస్తవాలు రుచించవు

– నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల, మహానాడు: ల్యాబ్ లో సాక్ష్యాధారాలతో సహా నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారన్న విషయం బట్టబయలైనా జగన్ తీరులో మార్పు రాలేదని, కొవ్వు కట్టుకథ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ల్యాబ్ నివేదికలు కట్టుకథలా? జంతువుల అవశేషాలు కట్టుకథలా? చేపనూనె, పందికొవ్వు ఉండడం కట్టుకథా? కట్టుకథలు చెప్పడం ఒక్క జగన్ రెడ్డికే చెల్లిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) లోక్ […]

Read More

ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాకి సొమ్ము!

• అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు • రైతు పండించిన ప్రతి గింజా కొనే విధంగా ప్రణాళికలు • ధాన్యం అమ్మకం, మిల్లుల ఎంపికలో రైతుకే స్వేచ్ఛ • ప్రతి అడుగులో పారదర్శకత.. ప్రతీ రైతుకీ భరోసా • రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, మహానాడు: రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు వారి ఖాతాలకు సొమ్ము […]

Read More