ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చే సూపర్ సిక్స్ పథకాలను అందించే ప్రభుత్వం… జగ్గంపేట ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట పంచాయతీలో3 కోట్ల 50 లక్షలతో సిమెంట్ రోడ్లు, 8 కోట్లతో సిమెంట్ డ్రైన్లు ఏర్పాటుకు నిధులు తెచ్చాను కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చే ప్రభుతం అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణమండపం […]
Read Moreకరెంటు ఎక్కువ వాడామని వైసీపీ పింఛన్ రద్దు చేసింది…
– సీఎం ముందు ఓ దివ్యాంగురాలి ఆవేదన – టీడీపీ కేంద్ర కార్యాలయంలో అర్జీల స్వీకరించిన చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయడు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన వివిధ వర్గాల ప్రజలు, దివ్యాంగులు, విద్యార్థులతో పాటు సాయం కోసం వచ్చిన వారి సాధకబాధకాలను సీఎం ఓపిగ్గా విన్నారు. తన దృష్టికి […]
Read Moreడ్రెయిన్ల శాశ్వత పరిష్కారానికి చర్యలు
– గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణపై ప్రతిపాదనలు సిద్ధం చేయండి – భూసేకరణపై రైతుల అభిప్రాయాలు తీసుకోండి – ఇరిగేషన్ అధికారుల సమీక్షలో పెమ్మసాని గుంటూరు, మహానాడు: డ్రెయిన్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో వరదలు ముంచెత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనికి గత ఐదేళ్లలో నల్లమడ వాగు, గుంటూరు నల్లా, గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణ చేపట్టకపోవడమే కారణం. ఈ మూడు డ్రెయిన్ల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు […]
Read Moreజగన్.. నీఇంట్లో వాళ్ళే నీ మాట వినలేదు!
– తిరుమలను రాజకీయాలకు వాడుకోద్దు – బుద్దా వెంకన్న ఫైర్! విజయవాడ, మహానాడు: సీఎం హోదాలోనే నీఇంట్లో వాళ్ళే నీ మాట వినలేదు. నీ ఇంట్లో నీ భార్యని కూడా తిరుమలకు తీసుకురాలేవు. తిరుమలను స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం నీచం… బుద్ధి తెచ్చుకో… అని జగన్పై తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో ఏమన్నారంటే… తిరుమల వెళతానన్న జగన్.. నిన్న […]
Read Moreరామ్కో సిమెంట్స్ వారి సేవలు నిరుపమానం
– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట, మహానాడు: జగ్గయ్యపేట మండలంలోని బూదవాడ గ్రామంలో వరద ముంపునకు గురైన బాధితులకు రామ్కో సిమెంట్స్ వారి సౌజన్యంతో సుమారు 600 మందికి దుప్పట్లను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ పాలేరు ఒడ్డున ఉన్న బూదవాడ నుండి రెఢ్యా నాయక్ తండాకు వెళ్ళేందుకు, అదేవిధంగా రెఢ్యా నాయక్ నుండి బూదవాడకు […]
Read Moreగ్రామాల్లో అభివృద్ధి పనులు పండుగలా మొదలుపెట్టాలి
• అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ప్రతి పల్లెలో పనులకు శ్రీకారం చుట్టండి • 15వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు సద్వినియోగం కావాలి • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ: ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని, కూటమి పాలన మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని రాష్ట్ర […]
Read Moreతప్పులు నువ్వు చేసి నీ స్వార్థం కోసం దళితులను వాడుకుంటావా?
– దళితులను రానివ్వరని ఎవరు చెబుతున్నారు? – ఎస్కోబార్ కు, జగన్ కు పెద్ద తేడా లేదు – డిక్లరేషన్ ఇవ్వాలన్న కారణంతోనే తిరుమల వెళ్లడానికి జగన్ ఇష్టపడలేదు – వైసీపీ నేతలకు ఇచ్చిన నోటీసులను తనకు ఇచ్చినట్లుగా జగన్ చెప్పుకుంటున్నాడు – తిరుమల రావొద్దని జగన్ ను ఎవరైనా అన్నారా? నేను కూడా చర్చికి, మసీదులకు వెళ్లినప్పుడు అక్కడి సాంప్రదాయాలు తప్పకుండా పాటిస్తా – శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన […]
Read Moreనూతన అబ్కారీ పాలసీ అమలు సిద్దం కావాలి
– ఐఎంఎల్ డిపోలు, రిటైల్ అవుట్ లెట్ల బాధ్యులతో దృశ్య శ్రవణ విధాన సమీక్ష – ప్రతి షాపులోనూ తగినంత మేర నిల్వలు, సమయపాలన తప్పనిసరి – ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ విజయవాడ: అతి త్వరలో రానున్న నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా అబ్కారీ శాఖ సంసిద్ధంగా ఉండాలని ఆ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, యంత్రాంగాన్ని […]
Read Moreసర్పంచ్ కొడుకు 100 ఎకరాలు కబ్జా!
• స్థలం కోసం ప్రాణాలు తీసేందుకు వైసీపీ నేతల కుట్ర • తెలంగాణ మద్యం ఇంట్లో పెట్టి అమ్మనియ్యలేదని మహిళపై వైసీపీ నేతల దాడి • కొడాలి నాని అండ, అక్రమ రిజర్వేషన్ తో సర్పంచ్ గా అధికారం చెలాయింపు • బుర్రా మధుసూదన్ యాదవ్ అనుచరుల అక్రమ కేసులతో ఇబ్బందులు… టీడీపీ కార్యకర్తలు మొర మంగళగిరి, మహానాడు: ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలానికి చెందిన భూ బాధితులు పెద్ద […]
Read Moreహిందువులను ఏకతాటి పైకి తెచ్చిన ప్రాయశ్చిత్త దీక్ష
– గాదె, బోనబోయిన గుంటూరు, మహానాడు: కలియుగ దైవం తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన అపశ్రుతికి ప్రాయశ్చిత్తంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 11 రోజులు పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన బాటలోనే ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ నడిచారు. దీక్ష […]
Read More