టూరిజం యాప్‌ రూపొందించిన హైస్కూల్‌ విద్యార్థి

– యాప్ ఆవిష్కరించి, ధీరజ్‌ ను అభినందించిన మంత్రి సవిత అమరావతి, మహానాడు: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా ధీరజ్ తయారు చేసిన మొబైల్ యాప్ ను బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆవిష్కరించి, ఆ విద్యార్థిని అభినందించారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న గోరంట్ల పట్టణానికి చెందిన గంధం ధీరజ్ ఈ యాప్ […]

Read More

గుడివాడ ప్రగతిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తాం

-లింగవరం గ్రామంలో రూ.50 లక్షలో నిధులతో సి.సి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు -అభివృద్దేకాదు….ప్రజలకు ఉపాధి అవకాశాలు చూపినప్పుడే నేను విజయం సాధించినట్లు -ఎమ్మెల్యే రాము గుడివాడ రూరల్ : గుడివాడ ప్రగతిలో ప్రతి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. అభివృద్దే కాదు….ప్రజలకు ఉపాధి అవకాశాలు చూపినప్పుడే నేను విజయం సాధించినట్లని ఆయన పేర్కొన్నారు. గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామంలో ఎన్ఆర్జిఎస్ నిధులు […]

Read More

వాటర్ ప్లాంట్ ప్రారంభం

వినుకొండ నియోజకవర్గ శావల్యాపురం మండలం కనుమల్లపూడి, మంత్రివారిపాలెం గ్రామాల్లో శుక్రవారం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Read More

క్లీన్ సిటీగా గుంటూరు

– కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు, మహానాడు: భారీ వర్షాల వలన లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని, అలాగే గుంటూరు ను క్లీన్ సిటీ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం నగరపాలక సంస్థ పరిధిలోని చుట్టగుంట , ఏ.టి.అగ్రహారం , కేవిపి కాలనీ లోని […]

Read More

కొండపైకి వెళ్ళాలి అంటే.. జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే

టిటిడికి బాలకోటయ్య సూచన తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్ళే అన్యమతస్థులు స్వామి వారిపై నమ్మకం ఉందంటూ డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సిందే అని, అలా పెట్టకుండా వెళ్ళరాదన్న టిటిడి దేవస్థానం నిబంధనలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాటించి తీరాలని, అలా చేయని పక్షంలో దేవ దేవునికి మరోమారు జగన్ అపచారం చేసినట్లే అవుతుందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ […]

Read More

బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన నేల తిరుమలలో బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల అయింది. టీటీడీ గురువారం ఈ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ […]

Read More

వినుకొండ – గుంటూరు నేషనల్ హైవే త్వరలో విస్తరణ

– బ్రిడ్జి పనుల శంకుస్థాపనలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వినుకొండ, మహానాడు: వినుకొండ మండలంలోని అందుగుల కొత్తపాలెం వద్ద గుళ్ళకమ్మ నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, వినకొండ శాసన సభ్యుడు జీవి ఆంజనేయులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(పి.ఎం.జి.ఎస్.వై) పథకం ద్వారా 700 కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు ప్రణాళిక సిద్ధం […]

Read More

జగన్ తిరుమల పర్యటన రద్దు భక్తుల విజయం

– సిరిపురపు శ్రీధర్ శర్మ అమరావతి, మహానాడు: వైసీపీ చీఫ్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే ఆలయంలోకి రావాలంటూ అధికార పార్టీ నేతలు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు సైతం అదే అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో చివరి క్షణంలో పర్యటన రద్దు అయింది. హిందూ ధార్మిక సంఘాలు, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, స్వామీజీలు, సంతులు, వివిధ […]

Read More

మీ బతుకును మేం గెలిపిస్తామని….

– వరద బాధితులకు ప్రముఖుల విరాళాలు – కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేష్‌ ఉండవల్లి, మహానాడు: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. విజయనగరానికి చెందిన లెండి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వైస్ ఛైర్మన్ పి.శ్రీనివాసరావు రూ.5 లక్షలు, గుంటూరుకు చెందిన తరుణి అసోసియేట్స్ ప్రతినిధులు రూ.5 లక్షలు, మంగళగిరికి చెందిన […]

Read More

వైసీపీ హయాంలో సాగునీటి వ్యవస్థ అభివృద్ధి జీరో!

– చంద్రబాబు పాలనలో కళకళ – జగన్ సొంత నియోజకవర్గానికి నీరు ఇవ్వలేని అసమర్థుడు – నిండు కుండలు రాయలసీమ నీటి ప్రాజెక్టులు – రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి అమరావతి, మహానాడు: వైసీపీ హయాంలో నీటి పారుదల ప్రాజెక్టుల్ని గాలికొదిలేశారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి […]

Read More