విజయవాడ 38వ డివిజన్ కి చెందిన షేక్ నసీమా, షేక్ నగీనా తదితరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు విజయవాడ: 38వ డివిజన్ కుమ్మరిపాలెం కరకట్ట ప్రాంతానికి చెందిన నసీమా అనే యువతి ఇటీవల వచ్చిన భారీ వరదల వల్ల తమ ప్రాంతంలో 300 ఇళ్లు నీట మునిగిపోయాయనీ, తీవ్రంగా నష్టపోయామనీ ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వినతిపత్రం అందించారు. […]
Read Moreఆదర్శవంతమైన నియోజకవర్గంగా ధర్మవరం
– అన్ని శాఖల సహకారం – జిల్లాలో ఎక్కడ కూడా నీటి సమస్య రాకూడదు – వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం : అన్ని శాఖల సహకారంతో ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మవరం క్యాంప్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ధర్మవరం నియోజకవర్గాన్ని […]
Read Moreప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు
– కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గుంటూరు, మహానాడు: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక వేత్త తులసి రామచంద్ర ప్రభు రూ. 5 కోట్లతో సర్వీసు బ్లాకు నిర్మాణం కోసం ముందుకొచ్చారు. పొదిలి ప్రసాద్ గారు రూ. 10 కోట్లతో మరో నిర్మాణం […]
Read Moreమానవత్వం చాటుకున్న మంత్రి పార్థసారథి
– తాను ప్రజల సేవకుడిని అనడమే కాదు..చేతల్లో చూపిన మంత్రి – రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు వెంటనే వైద్య సేవలందేలాచేసిన మంత్రి నూజివీడు/ఏలూరు : చాట్రాయి మండలంలో పర్యటన నిమిత్తం శుక్రవారం నూజివీడు లో మంత్రి కార్యాలయంనకు వస్తున్న రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం తుక్కులూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చూసి వెంటనే స్పందించారు. తాను స్వయంగా తన […]
Read Moreఅడవుల సంరక్షణకు అరుదైన ఒప్పందం
• కర్ణాటకతో కలిసి భవిష్యత్తులోనూ ముందుకు వెళ్తాం • ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక రాష్ట్రాల మధ్య జరిగిన ఎంఓయూ చారిత్మాత్మకం • కుంకీ ఏనుగులు, సమాచార మార్పిడి, గిరిజనుల శిక్షణ, స్మగ్లర్లపై నిఘా, ఎకో టూరిజం, ప్రత్యేక టాస్క్ ఫోర్సుల ఏర్పాటు • రెండు విభిన్న ప్రభుత్వాలు మధ్య కీలక ఒప్పందం • సంతకాలు చేసిన ఇరు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు • కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి […]
Read Moreపీవీజీ రాజు శత జయంతి సభకు ముఖ్యమంత్రికి ఆహ్వానం
– జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి గుంటూరు, మహానాడు: దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన పీవీజీ రాజు శత జయంతి సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం సచివాలయంలో కలిసి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ లో విజయనగర మహారాజుగా పనిచేసిన సోషలిస్ట్ పార్టీ […]
Read Moreవసతిగృహాల్లో మెనూ ప్రకారం ఆహారం అందించి తీరాలి
– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వంకాయలపాడు, మహానాడు: ప్రభుత్వ వసతి గృహాల్లో మెనూ ప్రకారం ఆహారం అందించి తీరాలని అధికారులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. నాణ్యమైన ఆహారంతో పాటు నెలరోజల్లోపు విద్యార్థుల హాస్టళ్లలలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని స్పష్టం చేశారు. యడ్లపాడు మండలం వంకాయలపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల పదో తరగతి విద్యార్థులు గోడ […]
Read Moreఎన్డీయే హయాంలో పర్యాటక అభివృద్ధి
– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట, మహానాడు: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో బైపాస్ రోడ్డులో గల బుద్ధుని విగ్రహం వద్ద చెరువులో గుర్రపు డెక్క పూడిక తీత పనులను స్థానిక నేతలు, అధికారులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను శాసన సభ్యుడు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ అందరూ రోజువారి దినచర్యలో పడి ఆహ్లాదానికి […]
Read Moreరోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
వాడపల్లి, మహానాడు: ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డుకు కొత్తపేట శాసన సభ్యుడు బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు పడ్డాయని తెలిపారు. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపడతామని సత్యానందరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు(గబ్బర్ సింగ్ ), కరుటూరి నరసింహారావు, కాయల జగన్నాథం, తదితరులు […]
Read Moreప్రతి పల్లెలో మౌలిక వసతుకు కృషి చేస్తా…!
– ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కలిగిరి, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ 100 రోజులలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి గ్రామంలోని ప్రజలకు చేరవేసే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కలిగిరి మండలం క్రాకుటూరు గ్రామంలో శుక్రవారం ఉదయగిరి శాసన సభ్యుడు కాకర్ల సురేష్, మెట్టుకూరి చిరంజీవి రెడ్డితో కలిసి గ్రామ నాయకులు […]
Read More