లడ్డును వేలం పాటలో దక్కించుకున్న ముస్లిం దంపతులు

-వెల్లివిరిసిన మత సామరస్యం -దంపతులను మెచ్చుకుంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ కాగజ్‌నగర్‌: కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం భట్ పల్లి గ్రామపంచాయతీ లో వినాయక మండపంలో గణేశుని లడ్డు వేలంలో రూ.13,216/- ల‌కు అదే కాలనీకి చెందిన ముస్లి వేలంలో రూ.13216/- ల‌కు అదే కాలనీకి చెందిన ముస్లిం దంపతులు అఫ్జల్ -ముస్కాన్ వేలంపాటలో దక్కించుకోవడం అందరినీ ఉత్సాపరిచింది. ఈ సందర్భంగా ముస్లిం దంపతులను స్థానికులు అభినందించారు. […]

Read More

రేవంత్ రెడ్డి సూపర్

సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ థాంక్స్ గణేశ్ నిమజ్జనం కోసం ప్రభుత్వ ఏర్పాట్లపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం బాలాపూర్ గణేశ్ నిమజ్జనం శోభాయాత్రలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సారి ప్రభుత్వంలోని వ్యవస్థలు చాలా బాగా పని చేశాయన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పనితీరు బాగుందన్నారు. ఉత్సవాల ఏర్పాట్ల నుంచి నిమజ్జనం వరకు అన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఈ […]

Read More

వర్షాలకు దెబ్బతిన్న పర్యాటక ప్రాంతాలకు కొత్త రూపు

– మంత్రి కందుల దుర్గేష్‌ విజయవాడ, మహానాడు: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడ లో దెబ్బతిన్న భవానీ ఐల్యాండ్, బెరంపార్క్ తదితర పర్యాటక ప్రాంతాల్లో త్వరతగతిన పునరుద్దరణ చర్యలు చేపడతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విజయవాడ లోని బెరం పార్క్, భవానీ ఐల్యాండ్ కి మంగళవారం బోటులో వెళ్లిన మంత్రి.. అధికారులను అడిగి వరద నష్టంపై ఆరా తీశారు. […]

Read More

జత్వానీ కేసులో అన్ని వేళ్ళూ సజ్జల రామకృష్ణారెడ్డి వైపే

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అమరావతి: క్రైమ్ థ్రిల్లర్ కథను మించిన ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ప్రభుత్వ దర్యాప్తు కోణం, సిఎంవో ఆఫీసులో వ్యూహ రచన, విజయవాడ డిసిసి విశాల్ గున్నీ లిఖిత పూర్వక వాంగ్మూలం అన్నీ అప్పటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైపే చూపుతున్నాయని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. వెంటనే సజ్జలపై కూడా […]

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధికి సీనియర్ జర్నలిస్టు అంకబాబు 5 లక్షల విరాళం

– సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు విరాళం అందించిన అంకబాబు విజయవాడ: ఈ సందర్భంగా అంకబాబు ఏమన్నారంటే.. సామాజిక బాధ్యతగా సీఎం సహాయ నిధికి విరాళం అందించాను. ఇది ఓ జర్నలిస్టుగా నా బాధ్యత. విపత్తు సమయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదు. విపత్తు సమయంలో ఏడుపదుల వయస్సులో, ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించిన చొరవ,సమయస్ఫూర్తి అద్భుతం. కలెక్టరేట్ లో 9 రోజులపాటు బస్సులోనే ఉంటూ, అధికారులను చంద్రబాబు పరుగులు పెట్టించారు. […]

Read More

స్వచ్ఛతా హీ సేవాలో భాగస్వామ్యులు కావాలి

– ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ, మహానాడు: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అజిత్ సింగ్ నగర్ బసవ పున్నయ్య మునిసిపల్ స్టేడియంలో మంగళవారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. అక్టోబర్ 2 నగరంలో స్వచ్ఛతా హీ సేవా- 2024 కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. […]

Read More

గీత కార్మికులకు రిజర్వేషన్లు అభినందనీయం

– డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు విజయవాడ, మహానాడు: మద్యం పాలసీపై ప్రకటన చేస్తూ గీత కార్మికులకు 10% రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్టుగా తెలియజేసినందుకు గీత కార్మికుల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు. 2022 డిసెంబర్ ఒకటో తేదీన జంగారెడ్డిగూడెం […]

Read More

క్రైస్తవ చర్చిల నిర్మాణానికి భూములు ఆక్రమిస్తున్నారు

– బిజెపి వారధి లో ఫిర్యాదు ల పర్వం విజయవాడ: క్రైస్తవ చర్చిల నిర్మాణానికి అక్రమం గా కోట్ల విలువైన భూములు కాజేశారు .అధికారులకు లంచాలు ఇచ్చాం ఎవరేం చేయలేరు అంటూ ఛాలెంజ్ విసురు తున్నారని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. కడప జిల్లాలో మైదుకూరు మండలం నంద్యాల పేట గ్రామంలో జాతీయ రహదారి కి ఆనుకుని ఉన్న 11ఎకరాలు ప్రభుత్వ భూమి ని ఆర్ సిఎం చర్చి బిషప్ గాలి […]

Read More

కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం

– ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: నిరంతరం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి, పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పడు, ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు వారికి అండగా ఉండి వారి ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేస్తామని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వీరాభిమాని, క్రీయాశీలక సభ్యుడు తుమ్మల సత్య క్యాన్సర్ కు గురై ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం శాసనసభ్యులు […]

Read More

పటమట లంకలో శ్రమదానం చేసిన గద్దె క్రాంతి కుమార్

విజయవాడ: నియోజకవర్గ పరిధిలోని ఖాళీస్థలాల్లో పిచ్చిచెట్లు పెరిగి క్రిమికీటకాలు తిరుగుతూ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్న స్థలాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే స్థానికులతో కలిసి శ్రమదానం చేసి ఆ స్థలాలను శుభ్రం చేసి స్థానికులకు ఉపయోగపడేలా చేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కుమారుడు గద్దె క్రాంతి కుమార్ చెప్పారు.

Read More