పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలి

– సుద్ధగడ్డ వాగు సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం చూపుతా – చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం నుంచి కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీ లో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో ఏమన్నారంటే.. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలితో […]

Read More

మంత్రి అనగాని ఓఎస్డీగా రిటైర్డ్ ఐఎఎస్ బి.సుబ్బారావు

అమరావతి:  రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్  ఓఎస్డీగా రిటైర్డ్ ఐఎఎస్  బి.సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హోదాలో ఉద్యోగ విరమణ తీసుకున్నారు.  పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నౌడూరు గ్రామానికి చెందిన సుబ్బారావు ఎంకామ్, ఎంఫిల్ చేశారు. డిప్యూటీ తహసీల్దారుగా ఉద్యోగ ప్రయాణం ప్రారంభించిన సుబ్బారావు తహశీల్దార్, ఆర్డీవో, జిల్లా రెవిన్యూ అధికారి, […]

Read More

గండ్లు పూడ్చివేతతో తగ్గిన బుడమేరు లీకేజీ!

– అధికారులతో మంత్రి లోకేష్‌ సమీక్ష విజయవాడ, మహానాడు: బుడమేరుకు పూర్తిస్థాయిలో గండ్లు పూడ్చివేత ఫలితంగా లీకేజీ తగ్గింది. బుడమేరు కు వస్తున్న వరద ఉద్ధృతిపై ఎప్పటికప్పుడు అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో సమన్వయం చేసుకుంటూ పనులు మరింత వేగవంతం అయ్యేలా లోకేష్ చర్యలు చేపట్టారు. దీంతో గండ్లు పడిన చోట 500 క్యూసెక్కుల నుండి 200 క్యూసెక్కుల కు […]

Read More

నీరు పల్ల మెరుగు – నిజం దేవుడెరుగు

ఊరికే రావు సామెతలు విజయవాడ వరదలు, వాటి చుట్టూ అలుముకున్న రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది. గత పది రోజులుగా కొందరు వివిధ కారణాల వలన కొందరు బెజవాడ మునిగిపోయిందని, అమరావతి కొట్టుకు పోయిందని పత్రికల్లో, సోషల్ మీడియా లో ఒకటే రొద. కావాలని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ప్రాంతం మీద, అక్కడి ప్రజల మీద అక్కసు వెళ్ళ కక్కే వాళ్ళని ఏమి చెయ్యలేం. కానీ ఆ అభాండాలు […]

Read More

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

-వదర ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు చేపడుతున్నసహాయక చర్యలు, భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు సహాయక చర్యలను సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సోమవారం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి, భారీ […]

Read More

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజమైన దీపావళి నేడే

-బుడమేరు ఘటన వెనుక కుట్ర కోణం.. దీనిపై సమగ్ర దర్యాప్తు -బుడమేరు, పోలవరం మట్టి దోచేశారు.. అందుకే ఈ పరిస్థితులు -చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నేటితో ఏడాది -53 రోజులపాటు జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు -గత ఏడాది సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రజానీకం అంతా కన్నీరు పెట్టుకుంది -ఇదే సెప్టెంబర్ 9న ఇప్పుడు ప్రజల కోసం సీఎం పరితపిస్తున్నారు -వరద బాధితుల రక్షణ కోసం అహర్నిశలు […]

Read More

ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం

– విచారణలో ఒక్కో అంశం బయటకు వస్తోంది – అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు నష్టం కలిగించాలనుకునే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు.. – మా ప్రభుత్వం నిర్మాణం పరంగా దృష్టిసారిస్తుంటే ప్రతిపక్షం విధ్వంసం దిశగా ముందుకెళ్తోంది – ఘటనపై గౌరవ ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారు – కౌంటర్ వెయిట్ల పునరుద్ధరణ పనులను రెండు రోజుల్లో పూర్తిచేస్తాం – మీడియాతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు […]

Read More

నష్టపోయిన ప్రతి ఇంటికీ నష్టపరిహారం

• వరద నష్టం అంచనా వేయటానికి మొత్తం 1,700 ఎన్యుమరేషన్ బృందాల ఏర్పాటు • నష్టం అంచనా నమోదుకు ప్రత్యేక యాప్‌ • త్వరితగతిన శానిటేషన్ ప్రక్రియ పూర్తికి చర్యలు • ప్రజలు, పంట దెబ్బతిన్న రైతులు ఎవరూ అధైర్యపడవద్దు, ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుంది • ప్రజలకు భరోసా కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నాం • విపత్కర పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు అవలంభిస్తున్న విధానాలు, వ్యవహరిస్తున్న తీరుపై […]

Read More

బుడమేరు ప్రవాహిక ప్రాంతాలలో రెడ్ అలెర్ట్

-లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి రావాలి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు బుడమేరు ప్రవాహిక ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలు వరద ముంపు ఉండటం వలన వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలిరావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. పరీవాహక ప్రాంతంలో నిరంతరంయంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో, భారీ వర్షపాతం అంచనా వేసినందున, […]

Read More

ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

– ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ – అధికారులతో పాటు ఇర్రిపాక ఏలేరు నది తీరాన వాటర్ అవుట్ ఫ్లో ప్రతిక్షణం పరిశీలన జగ్గంపేట: అధిక వర్షాలతో ఏలేరు నది నిండు కుండ మారడంతో ఏలేరు నదిలో నీటిని విడుదల చేయడం జరిగింది. 8వ తేదీ ఆదివారం అర్ధరాత్రి వరకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికారులతో కలిసి, ఎప్పటికప్పుడు నీటి ఉధృతిని పర్యవేక్షించారు ఇర్రిపాక గ్రామంలోకి నీరు రాకుండా జెసిబి లతో […]

Read More