– ఆకతాయిల మార్ఫింగేనన్న అటవీఅధికారి – నిర్భయంగా ఉండాలని సూచన రాజమండ్రి: గత కొద్దిరోజుల నుంచి పులి సంచార వార్తతో భీతిల్లుతున్న రాజమండ్రి, పరిసర వాసులకు రాజమహేంద్రవరం ఇన్చార్జి జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.భరణి ఊరటనిచ్చే కబురు చెప్పారు. అసలు ఈ ప్రాంతంలో పులిసంచారమేలేదని, అదంతా ఆకతాయిల సృష్టి మాత్రమేనని తేల్చారు. అధికారి ఏమన్నారంటే… స్ధానిక నామవరం గ్రామం, సి-బ్లాక్ 11వ వీధిలో అధికారులు వచ్చి విచారించారు. కొందరు […]
Read Moreచంద్రబాబు అక్రమ అరెస్టు తోనే వైసీపీ పతనానికి నాంది
చంద్రబాబుపై అవినీతి ఆరోపణలను రాష్ట్ర ప్రజలు నమ్మలేదు ఓటుతో సైకో పాలనను సాగనంపారు నంద్యాల నుంచే సైకో అరాచక పాలనకు చరమగీతం రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా మచ్చలేని ప్రజానాయకుడిగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, కార్య దక్షత కలిగిన నాయకుడిగా అహర్నిశలు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు […]
Read Moreవిషం చిమ్మడమే వైసీపీ పనిగా పెట్టుకుంది
– గతంలో వారు చేసిన పాపాలే ప్రజలకు నేడు శాపాలుగా మారాయి – సర్వశక్తులూ ఒడ్డి ప్రజల్ని ఆదుకున్నాం…9 రోజులుగా ప్రజల కోసం కష్టపడుతున్నాం – వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజూ సీఎం చంద్రబాబు పర్యటన విజయవాడ : విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజూ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. బాధితులను కలసి వారితో మాట్లాడారు. వరద పరిస్థితులపై కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం […]
Read Moreగత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకు రావల్సి వస్తోంది
* జగనన్న కాలనీలు పేరుతో లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి ప్రజలను ముంచేశారు * కనీస సౌకర్యాల కల్పన లేకుండా ప్రజలను మోసం చేశారు * ఏలేరు వరద పరిస్థితిపై నిరంతరం సమీక్షిస్తున్నాం * ఏలేరు, సుద్దగడ్డ ముంపు నుంచి రైతాంగానికి, ప్రజలకు ఊరట ఇచ్చేలా ప్రత్యేక చర్యలు * బుడమేరు ఆక్రమణదారులపై హైడ్రా వంటి తీరు కంటే చర్యలే ఉత్తమం * విజయవాడ విపత్తును కూటమి ప్రభుత్వం సమర్ధంగా […]
Read Moreసాంస్కృతిక వారసత్వాన్ని కాపాడి ప్రోత్సహిద్దాం
– దక్షిణ భారత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రుల సదస్సులో మంత్రి కందుల దుర్గేష్ బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం వంటి కీలక ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిని సారించి సమీక్ష నిర్వహించారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి […]
Read Moreపార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలా? రేవంత్రెడ్డిని కొట్టాలా?
– ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలా? – లేదంటే వాళ్లను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసిన ముఖ్యమంత్రి ని కొట్టాలా? – పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ కు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు – నాలుగు వారాల తర్వాత దానం, కడియం, తెల్లం ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖాయం. – పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ వైఖరి చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది – రాజ్యాంగ […]
Read Moreభారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తత అవసరం
– కలెక్టర్లతో సీఎం చంద్రబాబు విజయవాడ, మహానాడు: ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తొమ్మిదో రోజు చేపడుతున్నసహాయక చర్యలు, భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం టెలీకాన్ఫరెన్స్ లో సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో సీఎం […]
Read More‘పడవలు’ ఘటనపై ముమ్మర దర్యాప్తు
– విచారణలో ఒక్కో అంశం బయటకు వస్తోంది – అన్నదాతలకు నష్టం కలిగించాలనుకునే వారిపై కఠిన చర్యలు – ప్రతిపక్షం విధ్వంసం దిశగా ముందుకెళ్తోంది – ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారు. – కౌంటర్ వెయిట్ల పునరుద్ధరణ పనులను రెండు రోజుల్లో పూర్తి – మీడియాతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ, మహానాడు: ప్రకాశం బ్యారేజీని అయిదు పడవలు ఢీకొన్న ఘటనపై ముమ్మర దర్యాప్తు […]
Read Moreతెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా కేంద్రం అన్యాయం
– ఆంధ్రప్రదేశ్- కర్ణాటక- మహారాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా – కరెంట్ కోతలు, రైతు ఆత్మహత్యలు లేకుండా చేశాం – నాన్ టాక్ రెవెన్యూ లో వాటా ఇవ్వాలి – 16వ ఆర్థిక సంఘం మీరైనా మా రాష్ట్రానికి అన్యాయం చేయకండి. – ప్రజా భవన్ లో లో నిర్వహించిన 16వ ఆర్థిక సంఘం సమావేశానికి హాజరై బిఆర్ఎస్ పార్టీ తరఫున పలు సూచనలు, సలహాలు అందించిన మాజీ మంత్రి […]
Read Moreబీజేపీ కార్యాలయంలో వారధి
రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వారధి కార్యక్రమం సోమవారం విజయవాడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగింది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శిలు ముని సుబ్రహ్మణ్యం, బాలకృష్ణ యాదవ్, వారధి రాష్ట్ర కో ఆర్డినేటర్ కిలారు దిలీప్ పాల్గొన్నారు. తదనంతరం వారధి కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కి, 2014 సంవత్సరంలో సత్యవేడు మండలంలో […]
Read More