వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి భారీ స్పందన

పెద్ద ఎత్తున స్పందించి విరాళాలకు ముందుకొస్తున్న దాతలు సీఎం చంద్రబాబును కలిసి పలువురు విరాళాలు అందజేత విజయవాడ : వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల్లో తమ వంతు బాసటగా నిలిచేందుకు పలువురు దాతలు ఉదారత చాటుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. గురువారం సాయంత్రం పలువురు సీఎంను కలిసి ఎన్జీఆర్ జిల్లా […]

Read More

ఏపీలో 33 మంది మృతి!

విజయవాడ, మహానాడు: భారీ వర్షాలు, వరదలతో ఏపీలో 33 మంది మృతి చెందారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడులో ఒకరు మృతి చెందారు. వరదలతో 1,69,370 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. 18,424 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. 60 వేల కోళ్లు, 275 పశువులు మృతి చెందాయి. 22 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు దెబ్బతిన్నాయి. రోడ్లు 3,973 కిలోమీటర్ల మేర పాడయ్యాయి. […]

Read More

పెమ్మసాని ఫౌండేషన్ రూ. కోటి విరాళం

– సీఎంకు చెక్కును అందజేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని విజయవాడ, మహానాడు: వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న బాధితుల సహాయార్థం పెమ్మసాని ఫౌండేషన్ ముందుకు వచ్చింది. పెమ్మసాని ఫౌండేషన్ తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రూ. కోటి చెక్కును గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అందజేశారు. విజయవాడ కలెక్టరేట్ లో రివ్యూ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి […]

Read More

జక్కంపూడి కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే వసంత

– ప్రజల కష్టాలు చూసి చలించిన వైనం విజయవాడ: రూరల్ మండలంలోని జక్కంపూడి జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం కాలనీలో వరదముంపు బారిన పడిన అపార్ట్ మెంట్ నివాసితుల కష్టాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గురువారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు. జేసీబీలో వెళ్లి వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో బాధితుల దగ్గరకు వెళ్లి, వారి ఇబ్బందులు అడిగి తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కారించారు. కొవ్వొత్తులు, అగ్గిపెట్టలను పంపిణీ చేయించారు. […]

Read More

పశ్చిమంలో ముమ్మరంగా సహాయక చర్యలు

-చురుగ్గా సుజనా ఫౌండేషన్ సిబ్బంది విజయవాడ: పశ్చిమ నియోజకవర్గం లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే సుజనా చౌదరి మొదటి రోజు నుంచి అప్రమత్తంగా వ్యవహరిస్తూ వరద సహాయ కార్యక్రమాలను స్వయంగా సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ బాధితులకు శరవేగంగా సాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు. క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటుచేసి సోషల్ మీడియా ద్వారా , బాధితులనుంచి వినతులను స్వీకరిస్తూ ముంపు ప్రాంతాల్లో వేగంగా సాయం […]

Read More

తుపాను బాధితులకు సహాయార్థం

మాజీ మంత్రి, సత్తెనపల్లి శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నియోజకవర్గ నేత చిగురుపాటి సాంబశివరావు రూ.5 లక్షల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గురువారం అందజేశారు. విజయవాడ కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సాంబశివరావు స్వగ్రామం గుడి గ్రామస్తులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే, గుడిపూడి గ్రామ టీడీపీ నేతలు లగడపాటి గజానన, గద్దె అప్పారావు, అచ్యుతరావు, కొనకంచి పుల్లారావు, గోపాలం తాతారావు, బండారుపల్లి సాంబశివరావు, […]

Read More

బుడమేరు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

– గండ్లుపడిన స్థలాల పరిశీలన అమరావతి, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సీఎంను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. వారి నుంచి విరాళాలు తీసుకున్న అనంతరం సీఎం ఎనికేపాడు వెళ్ళారు. అక్కడ నుంచి పొలాల మీదుగా ప్రయాణించి రైవస్ కాలువ, ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరు […]

Read More

ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ వేటు

– పార్టీ నుంచి స‌స్పెండ్ – రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు ఉత్త‌ర్వులు జారీ పార్టీకి చెందిన మ‌హిళా నేత‌ను లైంగిక వేధింపుల‌కు గురిచేశార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న స‌త్య‌వేడు టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలంపై టిడిపి వేటు వేసింది. ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు. త‌న‌ను లైంగికంగా వేధించార‌ని, ప‌దే ప‌దే ఫోన్లు చేస్తూ బెదిరించార‌ని, త‌న‌తోపాటు ప‌లువురు […]

Read More

సీఎం సహాయనిధికి ఐఏఎస్ అధికారుల భార్యల సంఘం 5 లక్షల విరాళం

విజయవాడ: రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం ఐఏఎస్ అధికారుల భార్యల సంఘం ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల చెక్కును విజయవాడ కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షురాలు సిఎస్ సతీమణి రేష్మ ప్రసాద్ తోపాటు పద్మ వల్లి,ప్రదా భాస్కర్ తదితరులు సియం ను కలిసి చెక్కును అందజేశారు.  

Read More

నిత్యావసర సరుకులు తక్షణమే అందించాలి

– ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాల, మహానాడు: వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనితీరుపై గురువారం రివ్యూ మీటింగ్‌ ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే మాట్లాడారు. డ్రైనేజ్ వాటర్, మంచినీరు కలిస్తే ప్రజలు అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని తక్షణమే పైప్ లైన్లకు లీకేజీలు […]

Read More