ముఖ్యమంత్రి సహాయనిధికి సాత్విక్ సాయిరాజ్ 2 లక్షల విరాళం

విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ 2 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు సాత్విక్ తరఫున ఆయన తల్లిదండ్రులు టి రంగమణి ,ఆర్ కాశీ విశ్వనాథ్ గురువారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులకు తమ వంతు సహాయం అందించిన సాత్విక్, ఆయన […]

Read More

ఏకలవ్య పాఠశాల సమస్యల పరిష్కారానికి తొలి అడుగు

– ఢిల్లీలో కేంద్ర గిరిజనాభివృద్ది శాఖమంత్రి జుయల్‌ ఓరమ్‌ను కలిసిన ఎంపీ వేమిరెడ్డి – సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎంపీ పర్యటన – ఇటీవల కేంద్రమంత్రి సూచనతో ఏకలవ్య పాఠశాలను సందర్శించిన ఎంపీ – అనేక సమస్యలపై కేంద్రమంత్రికి సవివర నివేదిక – ఆదర్శపాఠశాలగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి – తప్పకుండా విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి జుయల్‌ ఓరమ్‌ హామీ – ఫలించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కృషి […]

Read More

రెండవ రోజు వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-మెడికల్ క్యాంపుల ద్వారా బాధితులు వైద్య సేవలపై ఆరా -బాధితులకు బట్టలు, ఆహరం పంపిణీ చేసిన మంత్రి రాముడు టీమ్ వరద బాధితులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, శిబిరాలు ఏర్పాటు చేసి వృద్దులకు , గర్భిణీ స్త్రీలకు మూడు పూటల ఆహారం , అవసరమైన మందులు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. విజయవాడ తూర్పుకృష్ణ లంక 17 వార్డులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మేల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటించారు. […]

Read More

అధైర్య‌ప‌డొద్దు.. అన్ని విధాలా ఆదుకుంటాం

– పూర్తిస్థాయిలో న‌ష్టాన్ని మ‌దించి.. ప్ర‌భుత్వ స‌హాయానికి చ‌ర్య‌లు – గౌర‌వ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మార్గ‌నిర్దేశ‌నంతో అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నాం – 24 గంట‌లూ ప‌నిచేసే కంట్రోల్ రూమ్ నుంచి నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ – అన్ని బృందాల‌నూ స‌మ‌న్వ‌య‌ప‌రుచుకుంటూ ప‌నిచేస్తున్నాం – ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నాం – ప‌రిస్థితిని సాధార‌ణ స్థితికి తీసుకొచ్చే ప‌నుల్లో నిమ‌గ్న‌మైన అధికార యంత్రాంగం – 10 వేల మంది సిబ్బందితో […]

Read More

ఖబడ్దార్ రోజా…! నీది నోరా.. తాటిమట్టా?

• వరదలు వస్తే గొడుగులు పట్టుకుని రీల్స్ చేయడం కాదు • కారు కూతలు కూస్తే సహించేది లేదు.. నీ దందాలు అన్నీ బయటకు వస్తున్నాయి • నీ దోపిడీకి ప్రజల ప్రాణాలే పోయాయి • దోచుకుని, చెన్నైలో కులుకుతూ.. సిగ్గులేకుండా మాట్లాడుతావా? • వరద బాధితులకు ఒక్క బిస్కేట్ ప్యాకేట్ ఇవ్వకుండా చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేస్తావా? • పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే ప్రజలే తరిమి […]

Read More

సత్యవేడు ఎమ్మెల్యేపై వేటు!

– టీడీపీ అధిష్ఠానం నిర్ణయం విజయవాడ, మహానాడు: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధిష్ఠానం వేటు వేసింది. ఓ మహిళపై అత్యాచారం చేశారనే వీడియోలు బయటకు రావడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి వాటిని పార్టీ సహించేదని హెచ్చరించారు.

Read More

గత పాలకుల వైఫల్యం!

– ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో వరద ముప్పు – కొల్లిపర మండల ముంపు ప్రాంతాల్లో పర్యటనలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని కొల్లిపర, మహానాడు: ‘ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయి. గడిచిన ఐదేళ్లలో బ్యారేజీలు, డ్యాం ల నిర్వహణ పట్టించుకుని ఉంటే సమస్య సగం తగ్గి ఉండేది. ఇష్టారాజ్యంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్లనే అపార వరద నష్టం సంభవించింది.’ అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ […]

Read More

వరద బాధితుల సహయార్థం రూ.1.50 లక్షల విరాళం

-ఎమ్మెల్యే కేపికి నగదు చేసిన తెదేపా నేత గొరిజాల చిన్ని  ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన కీ.శే.గొరిజాల హరిశ్చంద్రరావు (చిన్నబ్బాయి) వారి ధర్మపత్ని కీ.శే గొరిజాల అనసూయమ్మ వారి కుమారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు గొరిజాల సాంబశివరావు (చిన్ని) వరద బాధితుల సహాయార్ధం రూ.1.50 లక్షల విరాళం అందజేశారు. ఈ సొమ్మును మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదుకి నగదు రూపంలో గురువారం గొల్లపూడిలో అందజేశారు. ఇందులో రూ.1 […]

Read More

పొలం పిలుస్తుంది రా పోస్టర్ విడుదల

-ఆవిష్కరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ -ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్థానిక రావులమ్మ నగర్ లోనిఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పొలం పిలుస్తుంది రా పోస్టర్ ఆవిష్కరించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, జనసేన పార్టీ […]

Read More

కొనసాగుతున్న బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు

– మంత్రి లోకేష్‌ పర్యవేక్షణ – వెల్లువెత్తుతున్న విరాళాలు విజయవాడ, మహానాడు: బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. అలాగే వరద సహాయ చర్యలు జోరందుకున్నాయి. వీటిని మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. కట్టుబట్టలతో మిగిలిన బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. మంత్రి లోకేష్ ను కలిసి ప్రముఖులు చెక్కులను అందజేస్తున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ. 10 లక్షలు, మల్లెల రాజేష్ నాయుడు 10 లక్షలు, అమలాపురం […]

Read More