టీడీపీ ఆఫీసులో ఉపాధ్యాయ దినోత్సవం

మంగళగిరి, మహానాడు: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో గురువారం నేతలు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. అక్షరాలు నేర్పడంలో.. ఆదర్శాలు నింపడంలో గురువుల పాత్ర కీలకమన్నారు. సమజానికి ఉత్తమ పౌరులను అందించేది గురువులేనన్నారు. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన మహోన్నత వ్యక్తి సర్వేపల్లి అని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ […]

Read More

ప్రతి రైతుకు అండగా నిలబడతాం..

– జనసేన నేత గాదె వెంకటేశ్వరావు ప్రత్తిపాడు, మహానాడు: రాష్ట్రంలోని ప్రతి రైతుకు అండగా ఉంటామని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన భారీ వర్షాల వలన ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో వట్టిచెరుకూరు మండలం ముట్లూరు, కారంపూడిపాడు గ్రామాల్లో, కాకుమాను మండలం కొల్లిమర్ల గ్రామంలో నీట మునిగిన పొలాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. […]

Read More

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది

– వైసీపీ ఐదేళ్లలో కరకట్టలను నిర్లక్ష్యం చేసింది – పదేపదే హెచ్చరించినా వైసీపీ పాలకులు కరకట్టలను పట్టించుకోలేదు – నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ – వరద ముంపు ప్రాంతాల్లో పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తామని ప్రకటన అవనిగడ్డ: వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుంటుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలులంక, ఎడ్లంక, […]

Read More

కోరిక తీర్చాలని బెదిరించాడు

– టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై చంద్రబాబుకు బాధితురాలి లేఖ – పోలీసులకు ఫిర్యాదు – ఆ వీడియో మార్ఫింగ్: ఎమ్మెల్యే ఆదిమూలం సత్యవేడు: టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితురాలు సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది.ఎమ్మెల్యే ఆదిమూలం తనని వేధించాడని, తన కోరిక తీర్చాలంటూ బెదిరించాడంటూ లేఖలో తెలిపింది. ఎమ్మెల్యే తనకు ఫోన్ […]

Read More

రోజుకో అత్యాచారం.. ఇదేనా మార్పు?

– మంత్రి సీతక్కను నిలదీసిన మహిళా నేతలు హైదరాబాద్‌, మహానాడు: మహిళా భద్రతకు అభయమివ్వని ‘హస్తా’నికి అధికారమెందుకని, రోజుకో అత్యాచారం, గంటకో అఘాయిత్యం.. ఇదేనా మార్పు? అని మంత్రి సీతక్క ను అడ్డగించి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, ఇతర మహిళలు నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లాకి సంబంధించిన ఆదివాసీ ఆడబిడ్డపై గత నెల 31 న జరిగిన అత్యాచారం, హత్యయత్నం జరిగిందని వారు ఆందోళన […]

Read More

వరద బాధితులకు అండగా ఏపీ జేఏసీ

వరద బాధితులకు తన సేవలతో ఏపీ జేఏసీ అమరావతి అండగా నిలుస్తోంది వాంబే కాలనీ వాసులకు గురువారం మంచినీరు, ఆహార పదార్థాల పంపిణీ చేసింది. ఇప్పటికే ఒక రోజు వేతనం(బేసిక్‌ పే)ను విరాళంగా అందించింది. ఈ కార్యక్రమంలో చి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ అమరావతి కోశాధికారి కనపర్తి సంగీతరావు, మాజీ అధ్యక్షుడు వీవీ […]

Read More

కొల్లేటి లంక ప్రాంతాల్లో వరద ఉద్ధృతి

– ప్రజలను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే చింతమనేని ఏలూరు, మహానాడు: ఏలూరు రూరల్ మండలంలోని కొల్లేటి, పరిసర గ్రామాల్లో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం మరోసారి కొల్లేటి లంక గ్రామాల్లో పర్యటించారు. రహదారిపై వరద నీరు ప్రవహిస్తూ ఉండటం, క్రమేపీ నీటి ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక కూటమి నాయకులు, గ్రామస్తులు, అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం, చాటపర్రు […]

Read More

వరద బాధితులకు ఆహార అందిస్తున్న రాముడు టీం

విజయవాడ: పడమట విజయవాడ కృష్ణ లంక 16వ డివిజన్ పరిధిలో రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో వరద బాధితులకు సాయంత్రం ఆహారం పంచేందుకు మంత్రి టీమ్ (రాముడు టీమ్) సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆహారం కోసం వేచి ఉన్న వారి ఆకలి తీరుస్తున్నారు. ప్రతి కాలనీలో టీమ్ సభ్యులు చేరుకొని ఎక్కడిక్కడ వేగంగా ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. రాముడు టీమ్ సభ్యులు అందిస్తున్న […]

Read More

జైనూర్ ఘటనను తీవ్రంగా ఖండించిన వీహెచ్‌పి

– బాధితురాలికి కార్పొరేట్ వైద్యం అందించాలి – నిందితులను కఠినంగా శిక్షించాలి – దోషులకు మద్దతు పలుకుతున్న స్థానిక డిఎస్పిని సస్పెండ్ చేయాలి – గిరిజన ప్రాంతంలో చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ముస్లింలను ఖాళీ చేయించాలి – రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలి – గిరిజన మహిళలపై దాడిని ఖండిస్తూ.. మానవహక్కులు, మహిళా సంఘాలు స్పందించాలి హైదరాబాద్: సభ్య సమాజం విస్తు పోయేలా చోటు చేసుకున్న […]

Read More

నిత్యావసర సరుకులు పంపిణీకి ఏర్పాట్లు

విజయవాడ: వరద బాధితులకు ఏవిధంగా ప్రభుత్వం సహాయం అందించాలన్న దానిపై ముఖ్యంగా నిత్యావసర సరుకుల పంపిణీపై మంత్రుల బృందం చర్చించింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చం నాయుడు,గృహ నిర్మాణం,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి,పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లతో కూడిన మంత్రుల బృందం అధికారులతో కలిసి గురువారం […]

Read More