జోగి రమేశ్ కోసం పోలీసుల గాలింపు

విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేశ్ కోసం ఏపీ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇటీవల ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్ నిందితుడిగా ఉన్నారు. దీంతో జోగి, ఆయన అనుచరుల కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.

Read More

బాబుకు తప్పిన పెను ప్రమాదం

-రైల్వే ట్రాక్ ఎక్కిన బాబు -అంతలోనే దూసుకు వచ్చిన రైలు -బాబును అప్రమత్తం చేసిన సెక్యూరిటీ -ఎర్రజెండా ఊపిన ట్రాక్‌మెన్ -వరద పరిశీలనలో బాబుకు తప్పిన ప్రమాదం -ఊపిరిపీల్చుకున్న నేతలు, అధికారులు విజయవాడ: వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబునాయుడుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం మధురానగర్ పరిసరాల్లో పర్యటించిన ఆయన, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ క్రమంలో మధురానగర్ రైల్వే ట్రాక్ ఎక్కారు. బుడమేరు వరద కొనసాగుతుండటంతో, […]

Read More

పారిశుద్ధ్య పనుల్లో గుంటూరు అధికారులు, సిబ్బంది

విజయవాడ, మహానాడు: విజయవాడ నగరంలో వరద తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు మొదలయ్యాయి. 62 వ డివిజన్ పైపుల రోడ్డులో చెత్త తొలగింపు, తరలింపు, మెయిన్ రోడ్ల క్లీనింగ్ చేసినట్టు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని, పైప్ ల రోడ్డు ప్రత్యేక పారిశుద్ధ్య పనుల్లో 100 మంది కార్మికులు, 4 మంది కమిషనర్లు, […]

Read More

సహాయక చర్యల్లో పెమ్మసాని ఫౌండేషన్

– రాయపాడు పునరావాస కేంద్రాల్లో రగ్గులు, వాటర్ క్యాన్ల పంపిణీ తాడికొండ, మహానాడు: గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పెమ్మసాని ఫౌండేషన్ నిర్వాహకులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నిర్విరామంగా వరద బాధితులకు చేయూతనిస్తున్న ఫౌండేషన్ నిర్వాహకులు తాజాగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాడికొండ నియోజకవర్గంలోని రాయపూడి మండలం, పెదలంకలో 250 కుటుంబాలకు చెందిన వెయ్యి మందికి రగ్గులను గురువారం పంపిణీ చేశారు. అదే విధంగా […]

Read More

దాతలు ముందుకు రావడం హర్షణీయం

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: స్థానిక మౌర్య ఫంక్షన్ హాల్ వద్ద గుంటూరు హోటల్స్ అసోసియేషన్ (హోటల్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్ వెల్ఫేర్ అసోసియేషన్) వారి ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్ధం విజయవాడకు పంపే నిత్యావసర సరుకుల వాహనాలను గురువారం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి పంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడూతూ… ఆపద సమయంలో వరద బాధితులను ఆదుకునేందుకు […]

Read More

ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్

విజయవాడ, మహానాడు: ప్రకాశం బ్యారేజీ గేట్లను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గురువారం పరిశీలించారు. గేట్ల మరమ్మతుల పనుల వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర మంత్రికి జరుగుతున్న పనులు, వరద ఉద్ధృతి వివరాలను మంత్రి లోకేష్ వివరించారు. కేంద్ర మంత్రి పర్యటనలో కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

Read More

వరద బాధితులకు అండగా శివశక్తి

విజయవాడ వరద ముంపు బాధితులకు అండగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ నిలిచింది. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచన మేరకు ఆయన భార్య ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి సహకారంతో గురువారం వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు ప్రతిరోజు మంచినీటిని సరఫరా చేస్తున్నారు.

Read More

మాగుంట విరాళం రూ.1.50 కోట్లు

విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కలిసి కోటి యాభై లక్షల రూపాయల చెక్కును అందజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి అల్లుడు ఆనం శివ కుమార్ రెడ్డి ఉన్నారు.

Read More

నేటి నుంచి నిత్యావసర వస్తువుల పంపిణీ

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, మహానాడు: విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులందరికీ పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖల ద్వారా శుక్రవారం ఉదయం వివిధ నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం విజయవాడ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నో వరదలను చూశామని కాని ఈసారి వరదలతో ప్రజలు అనేక […]

Read More

ఒక్కరోజు వేతనం రూ.120 కోట్లకు పైగా విరాళం

– ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు విజయవాడ, మహానాడు: వరద బాధితులకు ఒక్కరోజు వేతనం ఇచ్చి అండగా నిలిచిన ఏపీజేసి అమరావతి. ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు, కోశాధికారి కనపర్తి సంగీతరావు తో పాటు వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు గురువారం ఒక ప్రకటన […]

Read More