విజయవాడ, మహానాడు: ఏపీ, తెలంగాణలో వరద సహాయక కార్యక్రమాల కోసం చెరో యాభై లక్షల రూపాయలు.. మొత్తం రూ. కోటి సాయంగా అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్ అందించింది. ఈ సంక్షోభంలో రెండు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలుస్తాం.. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం.. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నామని అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్ తెలిపింది.
Read Moreఊపందుకున్న పారిశుద్ధ్య పనులు
– 3,454 మంది కార్మికులు, 450 ఆరోగ్య సిబ్బంది నిమగ్నం విజయవాడ, మహానాడు: వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పురపాలక శాఖ వేగవంతం చేసింది. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలయ్యాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3,454 మంది పారిశుద్ధ్య కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య విభాగం సిబ్బంది తలమునకలై ఉన్నారు. ఇతర మున్సిపాలిటీల నుంచి 5,889 మంది కార్మికులను విజయవాడ […]
Read Moreసోనూసూద్ రూ.2 కోట్ల విరాళం
వరద బాధితులకు అండగా ఏపీకి రూ. 1 కోటి, తెలంగాణకి రూ.1 కోటి మొత్తంగా 2 కోట్ల విరాళం ఇస్తున్నట్టు రియల్ హీరో సోనూసూద్ ప్రకటించారు.
Read Moreసినీ నటుడు ప్రభాస్ భారీ విరాళం
విజయవాడ, మహానాడు: సినీ నటుడు ప్రభాస్ భారీ విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు భోజనాలు, మంచినీరు ఏర్పాటు చేశారు.
Read Moreలండన్ పర్యటన వెనుక నీ ఉద్దేశం ఏంటి జగన్ రెడ్డి?
• వరదలతో ప్రజలు ఇబందులు పడుతుంటే లండన్ ఎందుకు? • బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకునేందుకేనా? • ఏ కారణంతో వెళ్తున్నావో ప్రజలకు చెప్పాలి • నీ పేటీఎం బ్యాచ్ తో పిచ్చి ప్రేలాపనలు పేలితే ఊరుకోం • లండన్ లో అక్రమ ఆస్తులు ఉన్నట్టు సీబీఐ ఆనాడే గుర్తించింది • లండన్ లో దీవులు కొనుగోలు చేసినట్టు ప్రజలు చెబుతున్నారు • మా నాయకుడు ఎప్పుడూ క్షేత్రస్థాయిలోనే […]
Read Moreసహాయం చేయకుండా జగన్ పులివేషాలు!
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శ విజయవాడ, మహానాడు: విజయవాడను వరదలు చుట్టుముడితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విజయవాడ నగరంలో తిష్ఠవేసి, ప్రతి ఒక్కరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. భోజనాలు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, మందులు అందిస్తోంది… నడుము లోతు నీళ్ళల్లో దిగి సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా చేపడతా ఉంటే… మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూతూ మంత్రంగా వచ్చి సెల్ఫీలు దిగి, ఫోటోలకు […]
Read Moreఇసుక అక్రమ రవాణా డబ్బు జగన్, భారతికి వెల్లంపల్లి అందించేవాడు
-వరద బాధితులకు కేవలం కోటి రూపాయలే ఇవ్వడం సిగ్గుచేటు -కృష్ణా నదికి, బుడమేరు కాలువకు తేడా కూడా తెలియని అజ్ఞాని జగన్ -బాధితులకు కేవలం కోటి రూపాయలు ఇవ్వడం దుర్మార్గం – సిరిసిరిమువ్వ రోజా కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదం – టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఫైర్ నెల్లూరు: జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే విజయవాడ ప్రజలకు శాపంగా మారిందని, ఇసుక తవ్వకాలు, […]
Read Moreవరద బాదితులకు జిల్లా నుండి నిత్యావసర వస్తువులు
– జిల్లా టిడిపి అధ్యక్షులు తిక్కారెడ్డి వెల్లడి కర్నూలు: గత నాలుగు రోజుల నుండి విజయవాడ లో వరదల కారణంగా జలమయమైన ప్రాంతాలలోని బాదితుల సహాయార్థము కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్వర్యంలో రెండు మూడు రోజులలో వారికి కావలసిన నిత్యావసర వస్తువుల కిట్లను అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నామని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి తెలియజేశారు. ఈ రోజు వారు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు సోమిశెట్టి […]
Read Moreవరద బాధితులకు ఒక రోజు జీతం విరాళం
– రాష్ట్ర జేఏసీ నేతల వెల్లడి అమరావతి, మహానాడు: వరద పరిస్థితులు నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి సెప్టెంబర్ నెల జీతం నుంచి ఒక్కరోజు బేసిక్ పే విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, సెక్రటరీ జనరల్ పి.హృదయ రాజు బుధవారం తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ యుటిఎఫ్ అధ్యక్షుడు నక్క […]
Read Moreజాతీయ విపత్తుగా ప్రకటించాలి
– భూ ఆక్రమణల ఫలితంగానే బుడమేరు వరద ఉధృతి – ముఖ్యమంత్రి వరద సహాయక చర్యల్లో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలి – వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా 20 వేలు తక్షణ సహాయం అందించాలి – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నందిగామ, జగ్గయ్య పేట: వరదను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించాలని, వరద బాధిత కుటుంబాలకు తక్షణ […]
Read More