దేవరపల్లి, మహానాడు: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల సాక్షిగా విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే పిలుపునివ్వడంతో ఆ వేడుకల్లో హాజరైన వారు వెంటనే స్పందించారు. వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వెంటనే విరాళాల సేకరణ మొదలైంది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగింది. దేవరపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట […]
Read Moreవరద బాధితులను టీటీడీ, శ్రీకాళహస్తి ఆదుకోవాలి
– కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విజ్ఞప్తి చిత్తూరు, మహానాడు: ఏపీ వరద బాధితులకు టీటీడీ, శ్రీకాళహస్తి దేవస్థానాలు ఆదుకోవాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విజ్ఞప్తి చేశారు. టీటీడీ నుంచి రూ. 10 కోట్లు, శ్రీ కాళహస్తి దేవస్థానం రూ. 5 కోట్లు మంజూరు చేయాలని కోరారు. టీటీడీ ఆధ్వర్యంలో విజయవాడ , గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఏపీలో వరద ప్రభావిత […]
Read Moreవైఎస్ వర్ధంతికి ‘ధర్మాన’ దూరం
శ్రీకాకుళం, మహానాడు: శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన అనంతరం శ్రీకాకుళం నియోజక వర్గంలో ధర్మాన ప్రసాదరావు క్యాడర్కు దూరంగా ఉండడంపై కొందరు కృష్ణదాస్ వద్ద ప్రస్తావించారు. వైసీపీ […]
Read Moreభారీగా ఆహార పొట్లాలు సిద్ధం
– మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: వరద ముంపు ప్రాంతాల బాధితులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భారీగా ఆహారం పొట్లాలు సిద్ధం చేసిందని, ఇతర జిల్లాల నుంచి ఇందిరా గాంధీ స్టేడియంకు లారీల్లో ఫుడ్ ప్యాకెట్లు, ఫ్రూట్ లు, వాటర్ ప్యాకెట్లు చేరుకుంటున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద బాధితులకు పెద్ద ఎత్తున ఆహారం పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే 2లక్షల ప్యాకెట్ల […]
Read Moreతండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు
6 ఎకరాల భూమిని తిరిగి తండ్రి పేరిట మార్చిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని ప్రకటన ధర్మారం(పెద్దపల్లి): వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదంటూ కొడుకు పేరిట చేసిన ఆస్తి గిఫ్ట్ డీడ్ను తిరిగి తండ్రి పేరిట బదిలీ చేస్తూ పెద్ద పల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామానికి చెందిన గడ్డం […]
Read Moreవరద బాధితులకు అండగా ఎం ఈ ఐ ఎల్
బాధితులను ఆదుకోవాలని సి ఎం చంద్రబాబు పిలుపు తక్షణమే స్పందించిన మేఘా యాజమాన్యం హరే కృష్ణ మూవ్ మెంట్ , ఎం ఈ ఐ ఎల్ వంటశాలల్లో ఆహరం తయారీ ప్రభుత్వ యంత్రాగం ద్వారా ఆహార పంపిణీ విజయవాడ , సెప్టెంబర్ 03: కనీవినీ ఎరుగని వరదల్లో చిక్కుకుని అల్లాడుతున్న విజయవాడ నగర ప్రజలను తమకు తోచిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు […]
Read Moreఆహారం అందుతుందా.. లేదా?
– వరద బాధితులను అడిగితెలుసుకున్న సీఎం చంద్రబాబు విజయవాడ, మహానాడు: ఆహారం అందుతుందా… లేదా? అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులను అడిగి తెలుసుకున్నారు. కాన్వాయ్, ఇతర వాహనాలు వెళ్ళలేని పరిస్థితుల్లో జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో సీఎం పర్యటించారు. దాదాపు నాలుగు గంటలు ఏకధాటిగా పర్యటించారు. మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా బాధితుల కష్టాలు తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు ఉంటాయని […]
Read More10 వేల మంది కార్మికులతో పారిశుద్ధ్యం నిర్వహణ
– మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం సాధారణ స్థితికి తీసుకురావడానికి 10 వేల మంది కార్మికులు అవసరమని, నీరు తగ్గిన తర్వాత రోడ్లపై మురుగు లేకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులపై మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రి ఏమన్నారంటే.. వరద ముంపు […]
Read Moreసింగ్ నగర్ లో మృతదేహం!
విజయవాడ, మహానాడు: నగరంలోని సింగ్ నగర్ పైపుల్ రోడ్డు పక్క సందులో ఏ వన్ టీ స్టాల్ వద్ద మృతదేహం పడివుంది. మూడు రోజులుగా మృతదేహం నుండి దుర్వాసన రావడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అనారోగ్య కారణాలవల్ల మృతి చెంది ఉండొచ్చని, అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదని స్థానికికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Moreరేపు జన్మదిన వేడుకలు జరుపుకోవడం లేదు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అమరావతి : కృష్ణా నది వరదల విపత్తు నేపథ్యంలో బుధవారం నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం లేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా నది వరదల కారణంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అపార నష్టం జరిగిందన్నారు. దీంతో యావత్తాంధ్రప్రదేశ్ తీవ్ర విషాదంలో కూరుకుపోయిందన్నారు. ఇటువంటి దు:ఖ సమయంలో […]
Read More