సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు

– చెక్కులు, నగదు అందజేసిన ప్రముఖులు, సంస్థలు, – దాతలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు విజయవాడ, మహానాడు: వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు అనేక మంది వ్యక్తులు, సంస్థలు విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం విజయవాడ కలెక్టరేట్ వద్ద ముఖ్యమంత్రిని కలిసి పలువురు విరాళాలు అందించారు. – బీఎస్ఆర్ […]

Read More

మేము ఉన్నాం మీకు అండగా…

– భారీగా ఆహార పొట్లాలు సిద్ధం చేసిన మంత్రి మండిపల్లి విజయవాడ, మహానాడు: మేము ఉన్నాం మీకు అండగా అంటూ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి వరద బాధితుల కోసం భారీ ఆహార పొట్లాలను సిద్ధం చేశారు. జక్కంపూడికి 35,000, సింగ్ నగర్ కి 50,000, విజయవాడ వెస్ట్ 15,000, గన్నవరం 5000 పంపిణీ కోసం స్వయంగా పౌష్టికాహారాన్ని తయారు చేయించి దాతృత్వన్ని చాటుకున్నారు. ఇంకా… రెండు […]

Read More

‘ఏలేరు’ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయండి

– ఆహారం, మంచినీరు, ఔషధాలు అందుబాటులో ఉంచండి – కలెక్టర్, అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం అమరావతి, మహానాడు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న జల ప్రవాహంతో ఏలేరు జలాశయానికి వరద ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ కాకినాడ కలెక్టర్, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏలేరు […]

Read More

అమరావతిపై అన్నీ అబద్ధాలే!

– అమరావతి మునిగిపోతుందంటూ అబద్ధాల ప్రచారం – ఓడినా వీడని వైసీపీ దుష్ప్రచారం – వైసీపీ సోషల్‌మీడియాలో అబద్ధాల ‘వరద’ – బెజవాడ సాయంలోనూ అంతే – వైసీపీ కార్యకర్తలకు టీడీపీ ముసుగు – వాటితో వార్తల వైరల్ – చేష్టలుడిగిన కూటమి సర్కారు – సర్కారు మౌనంపై కూటమి నేతల కన్నెర్ర -చర్యల కొరడా ఝళిపించడంలో చేష్టలుడిగిందంటూ అసంతృప్తి – జగన్ జమానాలో సోషల్‌మీడియాపై ఉక్కుపాదాన్ని గుర్తు చేస్తున్న […]

Read More

ఆంధ్రప్రదేశ్ లో వరద పరిస్థితి పై ఆరా తీసిన నడ్డా

సహాయక చర్యలు లో బిజెపి శ్రేణులు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: వరదలు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు . ప్రస్తుత పరిస్థితులను బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా స్వయంగా నాతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను ఆరా తీసారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. సహాయక చర్యలు లో పాల్గొనాలని నడ్డాజీ సూచించారు అన్నారు. బిజెపి శ్రేణులు సేవా కార్యక్రమాలు […]

Read More

బాధితులకు భరోసానిస్తున్న బాబుకి జీవీఎల్ అభినందనలు

విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత దుర్భర పరిస్థితుల్లో బాధలు పడుతున్న విజయవాడ వాసుల పరిస్థితిని, వారికి అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వాహనాలు కూడా చేరుకోలేని ప్రాంతాల్లో 22 కిలోమీటర్లకు పైగా జెసిబి పై పర్యటిస్తూ అక్కడ ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించడంతో పాటు భరోసానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని బిజెపి జాతీయ నాయకులు జీవీఎల్ నరసింహరావు గారు తన X (ట్విట్టర్) ద్వారా అభినందించారు. ప్రధాని […]

Read More

బిజెపి రాష్ట్ర కార్యాలయం కేంద్రం గా ఆహార పంపిణీ

విజయవాడ: బిజెపి రాష్ట్ర కార్యాలయం కేంద్రం గా విజయవాడ ముంపు ప్రాంతాలకు ఆహార పంపిణీ నిర్వహించారు.రాజరాజేశ్వరీ నగర్, వైఎస్ ఆర్ కాలనీ కి వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్ లు, ఆహారం ఈరోజు అందించారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి ఆహార పంపిణీ నిర్వహించారు, కలిదిండి మండలం కొండంగి గ్రామస్తులు ఆరువేల వాటర్ బాటిల్స్ బీజేపీ […]

Read More

షోరూంలో నీట మునిగిన కార్లు

విజయవాడ: విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు కార్ల షోరూం నిర్వహకులు భారీగా నష్టపోయారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న దాదాపు 300 కొత్త, పాత కార్లు నీటితో నిండిపోయాయి. రూరల్ మండలం ముస్తాబాద్ గ్రామంలో కార్ల షోరూం బుడమేరు వరద ముంపుకి గురైంది.దీంతో అందులోని కార్లన్నీ నీటిలో మునిగి కనిపిస్తున్నాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. షోరూం వద్ద ఉన్న పార్కింగ్ గౌడౌన్లో పార్క్ చేసిన చిన్న కార్ల నుంచి […]

Read More

వైఎస్ వల్లే బెజవాడ మునిగిందా?

( ఏ.బాబు) విజయవాడ మునిగిపోయింది అని ఎగతాళి చెసె వాళ్లు ఓపిగ్గా మొత్తం చదువుకోండి. ఎక్కడో ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దులలో కొండప్రాంతలలో పుట్టిన బుడమేరు.. A.కొండూరు, మైలవరం, జి.కొండూరు మండలాల గుండా విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలోకి ప్రవహిస్తుంది. బుడమేరుకి రెడ్డిగూడెం నుండి కోతుల వాగు, జి.కొండూరు మండల గంగినేని నుండి పులివాగు మునగపాడు నుండి బీమ్ వాగు, CH మాధవరం నుండి లోయవాగు, గడ్డమణుగు లోయప్రాంతం నుండి […]

Read More

సభ్యత్వ సేకరణ కార్యక్రమం వాయిదా

– కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సభ్యత్వ సేకరణ కార్యక్రమం ఈరోజు సెప్టెంబరు 3 ప్రారంభించాలని ముందుగా నిర్ణయించినా, భారీ వర్షాల దృష్ట్యా కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బిజెపి కార్యకర్తలందరూ బాధితులకు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.వరద ముంపు ప్రాంతాల ప్రజలు తేరుకున్నాక త్వరలోనే కొత్త తేదీని ప్రకటించి, తెలంగాణలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిప్రారంభిస్తాం. […]

Read More