ఉపరితల ఆవర్తనం!

-కోస్తాంధ్రలో ఎల్లో అలర్ట్ జారీ విశాఖపట్నం, మహానాడు: ఉత్తరాంధ్రను, పశ్చిమ బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో అనుకొని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్నిచోట్ల అతి భారీ, పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పల్నాడు, ఏలూరు, ఎన్ టి ఆర్ జిల్లాలకు ఆరెంజ్ […]

Read More

వరదలను అడ్డుకోలేదని 30 మందికి మరణశిక్ష

– ఉత్తర కొరియా అధినేత కిమ్ నియంతృత్వ పాలన ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన మరోసారి బయట పడింది. ఇటీవల ఆ దేశం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష అమలుచేయాలని కిమ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు అంతర్జాతీయ […]

Read More

అవినాష్, అప్పిరెడ్డి, జోగి, తలశిల, నందిగం అరెస్టుకు రంగం సిద్ధం

– టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వారికి నో బెయిల్ – బాబు ఇంటిపై దాడి కేసులో జోగికి సైతం బెయిల్ తిరస్కరణ – హైకోర్టు తీర్పుతో వారి అరెస్టుకు గ్రీన్‌సిగ్నల్ అమరావతి: ఎట్టకేలకు టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసిన నాటి వైసీపీ ఎంపి, ఎమ్మెల్సీల అరెస్టుకు రంగం సిద్ధమయింది. వారి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు, వీరిని అరెస్టు నుంచి రక్షించలేమని స్పష్టం చేసింది. అటు నాటి […]

Read More

బుడమేరు ఒకటో గండి పూడ్చివేత

– పనులు పరిశీలించిన మంత్రులు లోకేష్, నిమ్మల విజయవాడ, మహానాడు: బుడమేరు ఒకటో గండిని అధికారులు విజయవంతంగా పూడ్చివేశారు. ఈ పనులను మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు బుధవారం పరిశీలించారు. మొత్తం ఎన్ని గండ్లు పడ్డాయి? వాటి తీవ్రత.. ఎప్పటిలోగా గండ్లు పూడ్చగలం? అని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు మంత్రులు. గత ఐదేళ్లలో కనీస మరమ్మతుల పనులు కూడా చేయకపోవడమే గండ్లు పడడానికి ప్రధాన కారణమని అధికారులు […]

Read More

తెలుగు రాష్ట్ర ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌లు

-భారీ వర్షాల దృష్ట్యా ఏపీ, తెలంగాణలోని యూజర్లకు అదనంగా 4 రోజులు కాల్స్, డేటా అందించనున్న ఎయిర్‌టెల్‌ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ రెండు రాష్ట్రాల్లోని తన యూజర్లకు ప్రత్యేక ఆఫర్లు అందించేందుకు ముందుకొచ్చింది. ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ యూజర్లకు అదనంగా నాలుగు రోజుల వ్యాలిడిటీని అందించనుందని ప్రకటించింది. ఈ […]

Read More

నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం

-ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వర్షాలు వల్ల దెబ్బతిన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో పాలేరు వరద వల్ల నష్టపోయిన గ్రామస్తులను తాతయ్య రెండు గంటల సేపు పర్యటించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. గడిచిన 50 సంవత్సరాల్లో ఇలాంటి విపత్తు ఎప్పుడు చూడలేదని పేర్కొన్నారు. గ్రామంలో వరద వల్ల పూర్తిగా నష్టపోయిన గృహాలు, […]

Read More

ఘోరమైన విపత్తు.. ప్రతి ఒక్కరూ సహకారం అందించండి

విజయవాడ ఏడవ డివిజన్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! ముంపు బాధితుల సహాయక చర్యలు పర్వేక్షిస్తూ, ఆహారం అందజేస్తున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! విజయవాడ సెప్టెంబర్ 04: రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రి నారా ఆదేశాల మేరకు విజయవాడలోని ఏడవ డివిజన్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ […]

Read More

ఎమ్మెల్యే ఆదేశాలతో పశువులకు దాణా

-వరద ప్రభావిత ప్రాంతాలకు ఐదు టన్నుల దాణా -పంపిణీ ప్రారంభించిన పశు సంవర్ధక శాఖ అధికారులు వరద ప్రభావిత గ్రామాల్లోని పశువుల కోసం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ యుద్ధ ప్రాతిపదికన దాణా సమకూర్చారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశాలతో నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ పర్యవేక్షణలో అవనిగడ్డ సబ్ డివిజన్ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బొండు సాంబశివరావు నియోజకవర్గానికి ఐదు టన్నుల పశువుల దాణా […]

Read More

వరద తగ్గిన ప్రాంతాల్లో డోర్ టు డోర్ ఆహారం

– ప్రతి కుటుంబానికి ఉచితంగా నిత్యావసర సరుకులు – మొబైల్ రైతు బజార్లతో కూరగాయలు, ఇతర సామగ్రి – సరుకులు బ్లాక్‌ కానీయొద్దు – మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం – వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి – అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు విజయవాడ, మహానాడు: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ […]

Read More

పవన్ పెద్ద మనసు!

– వరద బాధితులకు రూ. 6 కోట్ల విరాళం విజయవాడ, మహానాడు: వరద బాధితుల సహాయార్థం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ రూ.6 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన విధ్వంసాన్ని చూసి చలించిపోయిన పవన్ కల్యాణ్‌ భారీ విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి, […]

Read More