వరద బాధితుల సేవల్లో తెలుగు యువత

విజయవాడ, మహానాడు: విజయవాడ ముంపు బాధితుల సహాయ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్ తో పలువురు పార్టీ నేతలు కలిసి పనిచేస్తున్నారు. గుంటూరు నుండి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ, ప్రత్తిపాడు శాసనసభ్యుడు బూర్ల రామాంజనేయులు వైఎస్ఆర్ కాలనీలోని చిట్టచివరి ప్రాంతాల్లోకి సైతం వెళ్ళి సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత […]

Read More

శరవేగంగా పారిశుద్ధ్య పనులు

– మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: నగరంలో వరద తగ్గిన ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను గురువారం మంత్రులు పొంగూరు నారాయణ, సవిత పరిశీలించారు. 54వ డివిజన్ లో చెత్త తొలగింపు, ఫైర్ ఇంజన్ లతో క్లీనింగ్ పనులు జరిగాయి. మంత్రులు వరద బాధితుల ఇళ్ళకు వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వించిపేటలో ఫైర్ ఇంజిన్ ద్వారా పాఠశాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ […]

Read More

కడుపేద జగన్ విరాళం కోటి!

(మార్తి సుబ్రహ్మణ్యం) వర్ధమాన నటుడు సిద్దూ జొన్నలగడ్డ వరద బాధితుల సహాయం కోసం 30 లక్షలు ఇచ్చారు. విష్వక్‌సేన్, వెంకట్ అట్లూరి 10 లక్షలు, అనన్య నాగళ్ల రెండున్నర లక్షలు ప్రకటించారు. – వీరంతా చిన్న నటులు. లోబడ్జెట్ సినిమాల నటీనటులు. ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలకూ రెండు కోట్లు ఇచ్చారు. బాలకృష్ణ, మహేష్‌బాబు, ఎన్టీఆర్,అల్లు అర్జున్ రెండు తెలుగు రాష్ట్రాలకూ కోటి రూపాయలు ప్రకటించారు. చిరంజీవి రెండు రాష్ట్రాలకూ […]

Read More

సీఎం రేవంత్‌ రెడ్డి టీచర్స్‌ డే శుభాకాంక్షలు

హైదరాబాద్‌, మహానాడు: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు అందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ, సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులది బాధ్యత చాలా గొప్పదని సీఎం అన్నారు. దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టడంలో, రాష్ట్ర సాధన ఉద్యమంలో అధ్యాపకులది కీలక పాత్ర అని, అలాంటి […]

Read More

యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టండి

-విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి – వరదల నేపథ్యంలో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: వరదల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం లో స్పష్టం చేశారు. బుధవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ […]

Read More

మెగాస్టార్‌ విరాళం రూ. కోటి

హైదరాబాద్‌, మహానాడు: వరద బాధితులకు మెగాస్టార్‌ చిరంజీవి రూ. కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. 50 లక్షల చొప్పున విరాళం అందించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

Read More

కేన్స్ సంస్థ గుజరాత్ తరలిపోతుందన్నది వాస్తవం

– ప్రజలను తప్పుదోవ పట్టించేలా మంత్రి అసత్యాలు – మూడు యూనిట్లలో కీలమైన రెండు యూనిట్లు తరలిపోతున్నాయి – కాంగ్రెస్ చేతగాని, అసమర్థ, గందరగోళ నిర్ణయాలతో పెట్టుబడి దారుల్లో అయోమయం – ఇకనైనా కేన్స్ సంస్థ పెట్టుబడుల విషయంలో ప్రజలకు నిజాలు చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ తెలంగాణ నుంచి కేన్స్ టెక్నాలజీ సంస్థ కు చెందిన అత్యంత ఆధునాతనమైన (OSAT) యూనిట్ గుజరాత్ కు తరలిపోతుందన్నది నిజమని కేటీఆర్ అన్నారు. […]

Read More

మున్నేరుకు వరద ఎక్కడి నుండి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా?

– పొంగులేటి ఎస్ ఆర్ గార్డెన్స్ ను రేవంత్ రెడ్డి కూల్చాలి – మంత్రి విల్లాలు వక్ఫ్ బోర్డు భూముల్లో ఉన్నాయి – ఒక్క ఇంచు నేను ఆక్రమణలు ఉన్నా కూల్చివెయ్ – కేసీఆర్ వరద సహాయం చేస్తే నువ్వు సీఎం పదవిలో ఉండి ఎందుకు? – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్: మున్నేరు వరద భాదితులను ఆదుకునేందుకు వెళ్తే మాపైన దాడి చేశారు. ఖమ్మం జిల్లాలో […]

Read More

పారిశుద్ధ్య పనులు ప్రారంభించాలి

– ఎమ్మెల్యే ఆనందబాబు కొల్లూరు, మహానాడు: కొల్లూరు మండలం వరద ప్రభావిత గ్రామాలు ఆవులవారిపాలెం, గాజుల్లాంక, పెసర్లంక గ్రామాల లో బాపట్ల కలెక్టర్ వెంకట మురళీతో కలిసి మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు బుధవారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వారి కి అందుతున్న సహాయ కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వెంటనే చేయాలని, గ్రామాల్లో మెడికల్ క్యాంపులు కంటిన్యూ చేయాలని అధికారులను ఆదేశించారు. […]

Read More

వరద బాధితులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళం

-మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్ రావు హైదరాబాద్: వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళం ఇవ్వాలని నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సహాయక చర్యలు చేపట్టాం. అందుకు తోడుగా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన […]

Read More