బెజవాడ దుఖః దాయిని బుడమేరు కొల్లేరులోకి వరద వేగంగా వెళ్లటమే శాశ్వత పరిష్కారం ( రవికుమార్.బి) బెజవాడను ముంచెత్తిన వరదకు భారీ వర్షాలు ఒక కారణం మాత్రమే, అసలు కారణం బుడమేరు ప్రవాహాన్ని క్రమబద్ధీకరణ లేకపోవటమే. ఎన్ని వాగులు వంకలు పొంగినా నీటిని తీసుకునే సామర్థ్యం ఉన్న కొల్లేరు సహజ స్వరూపాన్ని మార్చేయడం మరో కారణం. కొల్లేరు ను కబ్జా చేసి చేపలు, రొయ్యలు చెరువులు చేశారు, అందులోకి వరద […]
Read Moreరెండు రాష్ట్రాలకు తన పెన్షన్ ఇచ్చిన వెంకయ్యనాయుడు
– కొడుకు, కుమార్తె విరాళాలు – తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచారం – వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూపాయలు ఐదు లక్షల చొప్పున సహాయం ముప్పవరపు ఫౌండేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు స్వర్ణ భారత్ ట్రస్ట్ […]
Read Moreకృష్ణనదిపరివాహ ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలి
– ప్రజలకు వైఎస్ఆర్సిపి అండగా ఉంటుంది – ఉల్లిపాలెం-హంసలదీవి మధ్యలో కృష్ణానది కరకట్ట ను పరిశీలించిన,మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ: కృష్ణా నది పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైయస్ఆర్సీపీ అవనిగడ్డ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు..అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటికే పలులంక గ్రామాలువరదనీటి చిక్కుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోడూరు మండలం ఉల్లిపాలెం-హంస దివి మార్గమధ్యంలోని కృష్ణానది కరకట్టబలహీనంగా […]
Read Moreరాజకీయంగా సోషల్ మీడియాలో బతికేస్తున్న కేటీఆర్, హరీష్
– ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధ రహితం – బిఆర్ఎస్ పాలకుల మాదిరిగా గడీల్లో పడుకోలేదు ప్రజల మధ్యన ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నాం – ప్రభుత్వం హై అలర్ట్ గా ఉన్నందునే స్వల్ప ప్రాణ నష్టం కూడా జరగలేదు – అర్ధరాత్రి కూడా పనిచేస్తూ విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూస్తున్న సిబ్బందికి అభినందనలు – జంట నగరాల్లో వరద విపత్తును ఎదుర్కోవడానికి హైడ్రా ను సిద్ధం చేశాం […]
Read Moreమంగళగిరిలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్సీ మురుగుడు
మంగళగిరి: రత్నాల చెరువు నందు ఎమ్మెల్సీ పర్యటించి భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను, మగ్గాల షెడ్డులను పరిశీలించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోరారు. అనంతరం ఆయన మీడియా వారితో మాట్లాడుతూ వరదల్లో మరణించిన వారికి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని, బాధిత కుటుంబాలను అన్నివిధాల ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పర్యటించిన వారిలో […]
Read Moreనిరాశ్రయులకు నేరుగా ఆహారం అందజేసిన ఎమ్మెల్యే వసంత
– విజయవాడ జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో స్వయంగా పర్యటన విజయవాడ రూరల్:వరద ముంపు ప్రాంతాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నేరుగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆహార పంపిణీ, బాధితుల తరలింపు చేపట్టి నిరాశ్రయులకు నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్ఫూర్తిగా సహాయ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టారు. విజయవాడలో జక్కంపూడి జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సోమవారం వరద బాధితులకు, నిరాశ్రయులకు ఆహారం, తాగునీరు, పాలు, బిస్కెట్లను స్వయంగా […]
Read Moreయుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు
– ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విజయవాడ: చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు కురియడంతో సింగ్ నగర్ ప్రాంతంలో వరద ఉధృతి పెరిగింది. 100, 200 ఏళ్ళ చరిత్ర చూసినా ఇంత భారీగా వర్షం.. అదే విధంగా విజయవాడలో వరద ప్రభావం లేదని తెలుస్తోంది. 2009 కంటే ఇప్పుడు భారీగా వర్షాలు కురిసాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఇంత పెద్దస్థాయిలో వరద వస్తుందని ఊహించలేదు. -తెలంగాణ […]
Read Moreజక్కంపూడిలో బాబు పర్యటన
– రెండోరోజూ ఆగని పరామర్శ విజయవాడ: వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు. కృష్ణలంక, జక్కంపూడి ప్రాంతాల బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రకాశం బ్యారేజీ దిగువన వరద పరిస్థితిని పరిశీలించి.. లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Read Moreఆహారం, మంచినీరు సమయానికి అందించండి
– వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, మహానాడు: బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై సీఎం చంద్రబాబు సోమవారం అధికారులతో సమీక్షించారు. వరద బాధితులకు సమయానికి ఆహానం, మంచినీరు అందించాలని కోరారు. విధుల్లో ఉన్న హెలికాప్టర్ ద్వారా అందుతున్న సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన హెలికాప్టర్లను కూడా వీలైనంత త్వరగా రప్పించాలని అధికారులకు ఆదేశించారు. ఆహార పంపిణీ ఎంతమేరకు పంపిణీ చేశారో డివిజన్ల వారీగా అడిగి […]
Read Moreమానవత్వం మూర్తీభవించిన మహా మనీషి
డాక్టర్ ఎడుగూరిసందింటి రాజశేఖరరెడ్డి.. తెలుగు ప్రజలంతా తమ సొంత మనిషిలా, ఇంట్లోని వ్యక్తిలా పిలుచుకునే వైఎస్! మానత్వం మూర్తీభవించిన మహా మనీషి. తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడు. జనరంజక పాలనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న నేత. ప్రజాశ్రేయస్సే పరమావధిగా పాటుపడిన నాయకుడు. రైతు పక్షపాతిగా పేరొందిన కృషీవలుడు. అన్నదాతల కళ్లలో ఆనందం చూడడం కోసం ఎంతకైనా […]
Read More