ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వన మహోత్సవంలో పాల్గొన్న జనసేన,టీడీపీ నాయకులు 4,000 మందికి అన్న సమారాధన విశాఖపట్నం : సెప్టెంబర్ 2, మద్దిలపాలెం కళాభారతి జంక్షన్లో సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవన్ అభిమానులు జనసేన జెండా ఎగురవేసి జై జనసేన అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ […]
Read Moreలుథియానా నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
గన్నవరం, మహానాడు: లుథియానా నుండి ఆర్మీ విమానంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. సుమారు 100 మంది ఉన్నారు. ఆర్మీ హెలికాప్టర్, బోట్లతో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళతాయి.
Read More6 హెలికాప్టర్లతో సహాయక చర్యలు
విజయవాడ, మహానాడు: ఆరు హెలికాప్టర్ల ద్వారా పులిహోర, బిస్కెట్లు, మందులు, వాటర్ బాటిళ్లు, సాఫ్ట్ డ్రింక్స్ ను ఎన్ డిఆర్ ఎఫ్ బృందాలు వరద బాధితులకు పంపిణీ చేస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి లోకేష్ వరద సహాయ చర్యలపై నిరంతర సమీక్షిస్తున్నారు. వరదముంపునకు గురైన సింగ్ నగర్, జక్కంపూడి, కండ్రిగ, అజిత్ సింగ్ నగర్, డాబా కోట్ల సెంటర్, లూనా సెంటర్ ప్రాంతాల్లోని అపార్ట్ మెంట్లలో నివసిస్తున్న […]
Read Moreఅక్షయపాత్ర సరికొత్త రికార్డు
– ఒకేరోజు 3 లక్షల మందికి భోజనం విజయవాడ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో అక్షయ పాత్ర సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకేరోజు 3 లక్షల మందికి ఆహారం తయారు చేసి ఈ ఘనత సాధించింది. విజయవాడ వాసుల్ని ఆదుకునే క్రమంలో వారికి ఆహారం తయారు చేసి పంపాలని అక్షయపాత్ర సంస్థను సీఎం చంద్రబాబు కోరారు. దీంతో 3 లక్షల భోజనం ప్యాకెట్లు తయారు చేసి పంపించింది. అక్షయపాత్ర సర్వీసులో […]
Read More121 ఏళ్ల చరిత్రలోనే అతి పెద్ద వరద
– సీఎంవో ట్వీట్ విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి 121 ఏళ్ల చరిత్రలో ఇదే అతి పెద్ద వరద అని సీఎంవో ఆంధ్రప్రదేశ్ ట్వీట్ చేసింది. 1903, 2009లో అత్య ధికంగా పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం దాటగా ఇప్పుడు ఏకంగా 11.36 లక్షల క్యూసెక్కులు దాటేసినట్లు తెలిపింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు తీర్చడానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను సమర్థవంతంగా నడిపిస్తున్నారని పేర్కొంది.
Read Moreమరో 11 జిల్లాలకు భారీ వర్ష సూచన
– ముందస్తు చర్యలపై ఆ 11 జిల్లాల కలెక్టర్లు, ఎస్.పీ లతో సి.ఎస్. టెలీకాన్ఫరెన్స్ హైదరాబాద్: రేపు కూడా రాష్ట్రంలోని దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. రానున్న 24 గంటలలో భారీ వర్షాలు కురిసే హెచ్చరికలున్న 11 జిల్లాలైన ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరం భీం ఆసిఫాబాద్, […]
Read Moreరేవంత్ సర్కార్ మొద్దు నిద్ర
– వరద బాధితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పందన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్: వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వరదలతో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతుంటేమొద్దు నిద్ర పోతున్నది రేవంత్ సర్కార్. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ దొరుకుతుంది. కానీ వరదలో చిక్కుకున్న ప్రజలకు కాపాడేందుకు హెలికాప్టర్ దొరకదా? కేసీఆర్ పాలనలో […]
Read Moreదేవుడిపై భారం వేసే ప్రభుత్వంతో ఏం ప్రయోజనం?
తెలంగాణ లో వరదలు బాధించాయంటూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పై కేటీఆర్ ఆగ్రహం ప్రజల ప్రాణాలు కాపాడటంలో, వరద సహాయక చర్యల్లో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ మండిపాటు ప్రకటనలతో సరిపెట్టకుండా తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీ ప్రభుత్వం నిర్వాకం బయటపడుతుందన్న కేటీఆర్ హైదరాబాద్: తెలంగాణ లో వరదల బారి నుంచి ప్రజలను కాపాడి వారికి భరోసా కల్పించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. […]
Read Moreఫలించిన బాబు ప్రయత్నాలు
– రంగంలోకి దిగిన పవర్బోట్స్, 6 హెలికాప్టర్లు – ప్రైవేట్ హోటల్స్, దుర్గగుడి, అక్షయపాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే మా మొదటి ప్రాధాన్యత – సీఎం చంద్రబాబు విజయవాడ: విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. […]
Read Moreబాధితుల కోసం డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ
విజయవాడలో ఇరుకు ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చే విధానాన్ని కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు పరిశీలించారు. 8-10 కేజీల వరకు ఫుడ్, మెడిసిన్, నీటిని డ్రోన్ల ద్వారా సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధమం అవుతున్నారు. ఎంత వీలుంటే అన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Read More